Monday, April 28, 2025

సిఎం కెసిఆర్‌కు ఎంపి ఉత్తమ్ కుమార్ బహిరంగ లేఖ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం బహిరంగ లేఖ రాశారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శలను రెగ్యులర్ చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. కార్యదర్శులు చేసిన పనికాలాన్ని సర్వీసుగా పరిగణించాలని కోరారు. పంచాయతీ కార్యదర్శల్లో కారుణ్య నియామకాలు చేపట్టాలని ఉత్తమ్ పేర్కొన్నారు. మహిళా కార్యదర్శులకు ప్రసూతి సెలవులు ఇవ్వాలన్న ఉత్తమ్ జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయాలని సిఎం కెసిఆర్ ను కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News