Tuesday, September 17, 2024

ఎంఆర్‌పిఎస్ నాయకుడిని రూమ్‌లో బంధించి… 20 కుక్కలను వదిలారు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎంఆర్‌పిఎస్ నాయకుడు నరేందర్‌, అతడి స్నేహితుడు ప్రవీణ్ ను కిడ్నాప్ చేసి రూమ్ లో బందించిన అనంతరం వాళ్లపైకి 20 కుక్కలను వదిలారు. నరేందర్ కిడ్నాప్ చేసిన అనంతరం శంషాబాద్‌లోని ధర్మగిరిగుట్ట ఆలయానికి సమీపంలో ఓ ఫార్మ్ హౌజ్‌లో బంధించారు. నరేందర్‌ను ఉంచిన రూమ్ లో దుండగులు 20 కుక్కలను వదిలి అతన్ని దారుణంగా కొట్టి హింసించారు. గండిపేటలోని భూవివాదమే కిడ్నాప్‌కు కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా నార్సింగీలో కిడ్నాప్ కు గురైన ఎమ్మార్పిఎస్ నాయకుడు నరేందర్, అతని స్నేహితుడు ప్రవీణ్ కిడ్నాపర్లు  వదిలిపెట్టిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News