Tuesday, September 17, 2024

మోడీ దత్తపుత్రులే దేశాన్ని దోచుకతింటున్నారు: నారాయణ

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: ఎపి సిఎం జగన్ మోహన్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోడీ మధ్య రహస్య ఒప్పందం ఉందని సిపిఐ నేత నారాయణ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మోడీ నుంచి బయటకొచ్చిన మరుక్షణమే జగన్ జైలు కెళ్తారన్నారు. ప్రధాని మోడీకి 30 మంది దత్తపుత్రులు ఉన్నారని నారాయణ విమర్శించారు. మోడీ దత్త పుత్రులే దేశాన్ని దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. ఎపి ప్రయోజనాలకు బిజెపి గండికొడుతున్న జగన్ మద్దతు ఎందుకు ఉపసంహరించుకోవడంలేదని నారాయణ అడిగారు. బటన్ నొక్కితే సమస్యలు పరిష్కారం కావన్నారు.

Also Read: తమిళనాడు మల్టీప్లెక్సులలో కేరళ స్టోరీ చిత్రం బ్యాన్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News