Sunday, February 23, 2025

నారాయణపేటలో రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్: నారాయణపేట జిల్లా మాగనూరు మండలం నల్లగట్టు వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: ఆన్‌లైన్ వచ్చినా… ‘క్యాషే’ కింగ్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News