Wednesday, April 2, 2025

మెదక్ లో రెండు కంటైనర్లు ఢీ: ఇద్దరు సజీవదహనం

- Advertisement -
- Advertisement -

నార్సింగ్: మెదక్ జిల్లా నార్సింగ్ మండలం కాస్లాపూర్‌లో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు కంటైనర్లు ఢీకొని మంటలు భారీగా చెలరేగాయి. మంటల్లో చిక్కుకొని ఇద్దరు వ్యక్తులు సజీవదహనమయ్యారు. కంటైనర్‌లో గ్యాస్ సిలిండర్లు ఉండడంతో మంటలు భారీ ఎత్తున చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తోంది.

Also Read: ఆదివాసీ మహిళపై సామూహిక అత్యాచారం..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News