- Advertisement -
ఆస్ట్రేలియా: ప్రపంచ కప్ లో భాగంగా సిడ్నీ స్టేడియంలో భారత జట్టు నిర్ధేశించిన 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్ ఏడు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 36 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. నెదర్లాండ్స్ బ్యాట్స్ మెన్లలో విక్రమ్ జిత్ సింగ్ ఒక్క పరుగు చేసి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. మ్యాక్స్ ఒడోద్ 16 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. ప్రస్తుతం క్రీజులో బాస్ డి లీడి(12), కోలిన్ అకరామాన్(06) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
- Advertisement -