- Advertisement -
న్యూఢిల్లీ: సామ్సంగ్ తాజాగా నూతన 5జి చిప్సెట్స్ను ప్రవేశపెట్టింది. ఇది పనితీరు మెరుగుపరుచుకునేందుకు, శక్తి సామర్థ్యాలను వృద్ధి చేసేందుకు, 5జి పరిష్కారాల పరిమాణం తగ్గించేందుకు పరిచయం చేసింది. సామ్సంగ్ ఇప్పుడు తమ యాంటెన్నా రేడియో,- నూతన 5జీ రేడియోను విడుదల చేయడం ద్వారా మొబైల్ ఆపరేటర్లు అత్యంత సులభంగా, వేగంగా 5జి ఇన్స్టాలేషన్స్ చేసుకోవచ్చని మంగళవారం సామ్సంగ్ నెట్వర్క్ రీడిఫైన్డ్ కార్యక్రమంల పౌల్ చెన్, అధ్యక్షులు అన్నారు.
New chipset for Samsung 5G Solutions
- Advertisement -