Thursday, September 19, 2024

తొలి వికెట్ కోల్పోయిన కివీస్

- Advertisement -
- Advertisement -

చెన్నై: వరల్డ్ కప్‌లో భాగంగా ఎంఎ చిదంబరం స్టేడియంలో న్యూజిలాండ్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఆఫ్ఘాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ ఎనిమిది ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 37 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. డెవన్ కాన్వే 20 పరుగులు చేసి ముజీబ్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యు రూపంలో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో విల్ యంగ్(17), రచిన్ రవీంద్ర(0) బ్యాటింగ్ చేస్తున్నారు.

Also Read: “ఉక్కు గుండెను వొక్కసారన్నతాకాలనున్నదే” పాట… (వైరల్)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News