Tuesday, September 17, 2024

కెటిఆర్ చేసినన్ని తప్పులు ఎవరూ చేయలేదు: రఘునందన్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:పురపాలక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కెటిఆర్ చేసినన్ని తప్పులు ఎవరూ చేయలేదని బిజెపి ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. ఎన్ కన్వెన్షన్ కూలగొట్టాలని హైకోర్టు 2014లోనే ఉత్తర్వులిచ్చిందని, కానీ పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ కూలగొట్టలేదని అన్నారు. చెరువులను ఎక్కడెక్కడ కబ్జా చేశారో పదేళ్లు పాలించిన కెటిఆర్ కు తెలియదా? అని ప్రశ్నించారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు పరస్పరం తిట్టుకుంటూ కాలంగ వెల్లదీస్తున్నారని చురక అంటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News