Sunday, February 23, 2025

సిఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపిన నూతి శ్రీకాంత్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బిసి కార్పొరేషన్ చైర్మన్, టిపిసిసి ఓబిసి సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్ కృతజ్ఞతలు తెలిపారు. గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసిన శ్రీకాంత్,  తనను బిసి ఆర్థిక సహాకర సంస్థ చైర్మన్‌గా నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News