Home Search
పశ్చిమ బెంగాల్ - search results
If you're not happy with the results, please do another search
ఈ అఘాయిత్యాలు ఇంకెన్నాళ్లు?
రోగుల జీవితాలకు కొత్త చైతన్యం కలిగించే వైద్యులకు తాము పనిచేసే ఆస్పత్రుల్లోనే కనీస సదుపాయాలు కానీ, భద్రత కానీ పూర్తిగా లోపించడం అత్యంత శోచనీయం. దీనికి కోల్కతా ఆర్జి కార్ మెడికల్ కాలేజీ,...
మహిళలపై నేరాలు.. 151 మంది ప్రజాప్రతినిధులపై కేసులు
16 మందిపై అత్యాచార ఆరోపణలు
అగ్రస్థానంలో బెంగాల్, ఆంధ్రప్రదేశ్
కేసులు ఎదుర్కొంటున్న 24 మంది బిజెపి ప్రజాప్రతినిధులు
తర్వాతి స్థానంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ
ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొన్న ప్రజాప్రతినిధులు
బయటపెట్టిన ఎడిఆర్ నివేదిక
న్యూఢిల్లీ: మహిళలపై నేరాలకు పాల్పడిన ఆరోపణలకు...
విద్యార్థినిపై ఎన్సిసి ఆఫీసర్ అత్యాచారం…. ఏడుగురు అరెస్టు
చెన్నై: ఎనిమిదో తరగతి విద్యార్థినిపై ఎన్సిసి ఆఫీసర్ అత్యాచారం చేశాడు. ఈ అఘాయిత్యాన్ని బయటకు తెలియకుండా స్కూల్ కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ తో సహా ఐదుగురు దాచిపెట్టడంతో వారిని పోలీసులు అరెస్టు చేసిన సంఘటన...
పని చేసే చోట డాక్టర్లకే భద్రత లేకపోతే ఎలా?
హత్యాచారం జరిగే వరకు దేశం ఎదురుచూడాలా?
వ్యవస్థాపరమైన లోపాల వల్లే వైద్య సిబ్బందిపై హింస
భద్రతా నిబంధనల కోసం 10 మంది సభ్యుల టాస్క్ఫోర్సు ఏర్పాటు చేయాలి
డాక్టర్ హత్యాచార ఘటనను సుమోటోగా సుప్రీం విచారణ
న్యూఢిల్లీ: ఆసుపత్రులలో...
గాయాలు చేసి అఘాయిత్యం
కోల్కతా : వైద్యురాలి శరీరంపై 14 చోట్ల గాయాలున్నాయని శవ పరీక్షలో గుర్తించినట్టు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. బలవంతంగా లైంగిక చర్య జరిగిన ఆనవాళ్లు ఉన్నాయని, దీని కారణంగా ఆమె వ్యక్తిగత...
మమతపై అనుచిత పోస్ట్..బికామ్ విద్యార్థి అరెస్టు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై దౌర్జన్యకాండకు ప్రేరేపించేలా సామాజిక మాధ్యమంలో అనుచిత పోస్ట్ పెట్టినందుకు బికామ్ రెండవ సంవత్సరం విద్యార్థి కీర్తి శర్మను కోల్కతాపోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్టాగ్రామ్లో ‘కీర్తిసోషల్’ పేరిట...
ఆమెకు ఏదీ న్యాయం?:హర్బ్జన్ సింగ్
కోల్కతాలో వైద్యురాలిపై హత్యాచారం ఘటనపై మాజీ క్రికెటర్, ఆప్ ఎంపి హర్బ్జన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్కు , ముఖ్యమంత్రి మమత బెనర్జీకి...
నర్సుపై రాయితో దాడి.. చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి హత్యాచారం
లక్నో: ఒంటరిగా వెళ్తున్న నర్సుపై దాడి చేసి అనంతరం చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బిలాస్ పూర్ పట్టణంలో జరిగింది. పోలీసులు...
సెక్యులర్ కోడ్ నేటి అవసరం
న్యూఢిల్లీ : దేశంలో అన్ని వర్గాల అభ్యున్నతి, సామరస్యం కీలకమని ఈ దిశలో తాము లౌకక పౌర స్మృతి అత్యవసరం అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. దేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవం...
లోక్సభలో దక్షిణాది సీట్లకు గండి?
దేశంలో చివరిసారిగా 1971వ సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం 1977వ సంవత్సరం నాటికి 543 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 1976వ సంవత్సరంలో నాటి ప్రధాని ఇందిరా గాంధీ 42 వ రాజ్యాంగ సవరణ...
కోల్కతా డాక్టర్పై సామూహిక అత్యాచారం
కోల్కత: కోల్కతలోని ఆర్జి కర్ ఆసుపత్రిలో హత్యకు గురైన 31 సంవత్సరాల సోస్టు గాడ్యుయేట్ ట్రెయినీ డాక్టర్పై సామూహిక అత్యాచారం జరిగినట్లు పోస్టు మార్టమ్ నివేదిక సూచిస్తోందని ప్రభుత్వ వైద్యుల సంఘం అఖిల...
సిబిఐ దర్యాప్తునకు సహకరిస్తాం.. డాక్టర్లు విధులకు హాజరుకావాలి:మమత పిలుపు
ఆర్జి కర్ మెడిక్ కాలేజీ, ఆసుపత్రిలో పోస్టు గ్రాడ్యుయేట్ ట్రెయినీ డాక్టర్ హత్యాచారం కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగిస్తూ కలకత్తా హైకోర్టు జారీచేసిన ఉత్తర్వులను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం...
మహిళా డాక్టర్ హత్య కేసు సిబిఐకి అప్పగించిన కలకత్తా హైకోర్టు
ఆదిలోనే హత్య కేసు ఎందుకు దాఖలు చేయలేదని ప్రభుత్వానికి ప్రశ్న
అసహజ మరణం కేసు ఎందుకు నమోదు చేశారని అడిగిన కోర్టు
కేసు డైరీ సిబిఐకి అప్పగించాలని కోల్కతా పోలీసులకు ఆదేశం
కోల్కతా: ఒక మహిళా డాక్టర్పై...
అవసరమైతే నన్ను ఉరేసుకోండి
కోల్కతా : ఆర్బి కార్ ఆసుపత్రి డాక్టర్ హత్య కేసును పోలీసులు ఆదివారం (18) నాటికి పరిష్కరించని పక్షంలో హత్య దర్యాప్తు బాధ్యతను సిబిఐకి తన ప్రభుత్వం అప్పగిస్తుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి...
పరిష్కరిస్తారా?.. సిబిఐకి అప్పగించాలా?: డాక్టర్ హత్య కేసుపై పోలీసులకు సిఎం హెచ్చరిక
పోలీసులు ఆగస్టు18 లోపు విఫలమైతే సిబిఐకి అప్పగిస్తాం
సిబిఐ దర్యాప్తు కోసం హైకోర్టులు మూడు పిల్లు
కోల్కతా : ఆర్బి కార్ ఆసుపత్రి డాక్టర్ హత్య కేసును పోలీసులు ఆదివారం (18) నాటికి పరిష్కరించని పక్షంలో...
దూరమవుతున్న ఇరుగుపొరుగు
పదేళ్ల పాలనలో ప్రధాని నరేంద్ర మోడీ సాధించిన విజయాలలో అత్యంత ప్రభావంతమైన విదేశాంగ విధంగా ఒకటిగా భావిస్తూ వస్తున్నాము. అయితే మన విదేశాంగ విధానం మౌలికమైన సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఇటీవల వరుసగా జరుగుతున్న...
బంగ్లాదేశ్ అల్లర్లలో విదేశీ హస్తం ఉందా? : రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: గత 15 ఏళ్లుగా బంగ్లాదేశ్ ను పాలించిన ప్రధాని షేఖ్ హసీనా సోమవారం ప్రాణాలు చేతపట్టుకుని దేశం వదిలి ఇండియాకు చేరింది. అక్కడి మిలిటరీ దేశంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు...
దేశవాళీ క్రికెట్ ఆడనున్న షమీ
ముంబై: టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ దేశవాళీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. వన్డే వరల్డ్కప్ తర్వాత మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న షమీ అప్పటి నుంచి క్రికెట్కు దూరంగా ఉన్నాడు. ఇక...
బీమా ప్రీమియంలపై జిఎస్టి ఉపసంహరించండి: మమత
న్యూఢిల్లీ: జీవిత బీమా, ఆరోగ్య బీమా ప్రీమియంలపై జిఎస్టిని వెంటనే ఉపసంహరించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం డిమాండు చేశారు. తమ డిమాండును కేంద్ర ప్రభుత్వం నెరవేర్చకపోతే ఆందోళన చేపడతామని...
వాయనాడ్ కు ఇద్దరు టిఎంసి ఎంపీలను పంపనున్న మమతా బెనర్జీ
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్ కతా విషాధ ఘటనపై చింత వ్యక్తం చేశారు. కేరళకు తమ పార్టీ ఎంపీలైన సాకేత్ గోఖలే, సుష్మితా దేవ్ లను పంపబోతున్నది....