Home Search
మంత్రివర్గ సమావేశం - search results
If you're not happy with the results, please do another search
కూల్చుతామంటేనే ఫిరాయింపులు
మన తెలంగాణ/హైదరాబాద్ : ఫిరాయింపుల పై ఎలాంటి ఆదేశాలు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వానికే మంచిదని సిఎం రేవంత్రెడ్డి పేర్కొన్నా రు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతామంటేనే ఈ ఫిరాయింపులు మొదలయ్యాయని రేవంత్ తెలిపారు. పబ్లిక్...
16న ఢిల్లీకి సిఎం రేవంత్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి ఈ నెల 16వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు. మంత్రివర్గ విస్తరణతో పాటు పెండింగ్ పదవుల భర్తీపై అధిష్టానంతో చర్చించేందుకు సిఎం ఈ టూర్కు వెళుతున్నట్టుగా సమాచారం. తెలంగాణలో...
క్యాన్సర్ ఔషధాలపై జిఎస్టి తగ్గింపు
న్యూఢిల్లీ: క్యాన్సర్ ఔషధాలపై జిఎస్టి కౌన్సిల్ ఊరటనిచ్చింది. క్యాన్సర్ డ్రగ్స్పై ప్రస్తుతం ఉన్న 12 శాతం జిఎస్టి రేటు ను 5 శాతానికి తగ్గిస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. అలాగే ఆరోగ్య, జీవిత...
మీడియా స్వేచ్ఛ.. అది ఒకనాటి మాట!
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గత బుధవారం ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పిటిఐ) 77వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన సంపాదకుల సమావేశంలో ప్రసంగిస్తున్న సమయంలోనే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఆ రాష్ట్ర...
బిసికే పిసిసి పీఠం?
కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా బిసి నేత..!
ఎమ్మెల్సీ మహేశ్కుమార్ గౌడ్ వైపు ఏఐసిసి మొగ్గు....?
ఏఐసిసి అగ్ర నేతలతో సిఎం రేవంత్ సమావేశం
పలు అంశాలపై చర్చ
మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా బిసి నేత వైపే పార్టీ...
ఫోర్త్ సిటీకి ప్రత్యేక అధికారి?
మనతెలంగాణ/హైదరాబాద్: త్వరలో కేబినేట్ సమావేశం జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. ఇప్పటికే రుణమాఫీని విజయవంతంగా అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన...
ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం రాత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఆయన రెండు, మూడు రోజులు ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా ఫాక్స్కాన్, యాపిల్ కంపెనీ ప్రతినిధులతో...
గ్రామాల్లో లక్షన్నర…పట్టణాల్లో రూ. 2లక్షలు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో అర్హులందరికీ తెల్ల రే షన్ కార్డుల మంజూరు చేస్తామని మంత్రివర్గ ఉప సంఘం స్పష్టం చేసింది.అయితే అందుకు విధి విధానాలను పరిశీలిస్తున్నట్లు మం త్రివర్గ ఉప సంఘం...
నేడు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్
రాష్ట్ర ప్రజలకు రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీ...
విధి, విధానాలను ఖరారు చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు
ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు జాబ్ క్యాలండర్
నేడు దీనిపై అసెంబ్లీలో చర్చ పెడతాం
గౌరవెల్లి ప్రాజెక్టు పరిధిలో...
ఆరు గ్యారంటీలకు అగ్రతాంబూలం
మన తెలంగాణ / హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరుగ్యారంటీలకు ఈ బడ్జెట్లో అగ్రతాంబూలం వేయనుంది. 2024 -25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర పూర్తి బడ్జెట్ను ఈ నెల25న ప్రభుత్వం ఉభయసభల్లో ప్రవేశపెట్టనుంది....
నేడు ఢిల్లీకి సిఎం రేవంత్రెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తినకు పయనమవుతున్నారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఆది, సోమవారాల్లో ఆయన హస్తినలో ఉండనున్నారు. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్...
వాధవన్ పోర్టుతో జలరవాణా జోరు
ప్రధాన మంత్రి ‘గతిశక్తి’ కార్యక్రమంలో భాగంగా మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలోని దహను తాలూకాలో ఉన్న వాధవన్ వద్ద కొత్త మేజర్ ఓడరేవు నిర్మాణానికి 19 జూన్ 2024న భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది....
రెండు కమిటీలతో ముందడుగు
తెలంగాణ ఏమన్నది..
ఆంధ్రప్రదేశ్ అధీనంలో ఉన్న హైదరాబాద్లోని
స్థిరాస్తులన్నీ(లేక్వ్యూ గెస్ట్హౌస్, సిఐడి ఆఫీస్,
తదితర భవనాలు) తెలంగాణకే చెందుతాయి,
ఎపికి ఇవ్వడానికి ముఖ్యమంత్రి రేవంత్ నిరాకరణ
విద్యుత్ బకాయిల చెల్లింపునకు ఒప్పుకోని
తెలంగాణ..మాకే ఎపి నుంచి బకాయిలు రావాలని
వాదన ఐదు గ్రామాల...
అసలైన రైతుకే భరోసా
అసలైన రైతుకే భరోసా
11 నుంచి 16వ తేదీ వరకు అన్ని జిల్లాల్లో రైతుల అభిప్రాయాలు
16న మరో సారి మంత్రివర్గ ఉపసంఘం భేటీ
రైతు భరోసా విధివిధానాల పై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం
మన తెలంగాణ...
గవర్నర్తో కీలక భేటీ
మన తెలంగాణ/హైదరాబాద్ : రాజ్భవన్లో గవర్నర్ రాధాకృష్ణన్తో సిఎం రేవంత్ రెడ్డి సోమవారం సుమారు రెండుగంటల పాటు భేటీ అయ్యారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన కొత్త ఐదు బిల్లులతో పాటు పాత పెండింగ్ బిల్లులు...
ఏ శాఖా ఖాళీ లేదు
మన తెలంగాణ/హైదరాబాద్ :ప్రభుత్వంలో ఏ శాఖ ఖాళీగా లేదని, అన్ని శాఖలకు మంత్రులున్నారని సిఎం రేవంత్రెడ్డి అ న్నారు. తన దగ్గర ఉన్న శాఖలను సమర్ధవంతంగా నిర్వహి స్తు న్నానని సిఎం రేవంత్రెడ్డి...
పిసిసి పీఠంపై ఉత్కంఠ
మనతెలంగాణ/హైదరాబాద్ : పిసిసి అధ్యక్షుడి పదవిపై రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర కాంగ్రెస్నాయకులు పేర్కొంటున్నారు. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పదవి కాలం గురువారంతో ముగియడంతో నూతన చీఫ్...
మూడోసారి లోక్ సభ్యుడిగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణం
ప్రధాని నరేంద్ర మోడీ, ఆయన మంత్రివర్గ సహచరులు 18వ లోక్సభ సభ్యులుగా సోమవారం ప్రారంభమైన తొలి సమావేశంలో ప్రమాణం చేశారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికలలో మూడవసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ...
అమాత్యులు అయ్యేదెవరో ?
మన తెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన ఎంపిలతో సమావేశంతో పాటు కార్పొరేషన్ చైర్మన్ల ఖరారు, జూన్ 02వ తేదీన జరుగనున్న...
రైతుబంధు ఎగ్గొట్టడానికి సర్కార్ ఏదో సాకులు చెబుతోంది: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
రైతుబంధు ఎగ్గొట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏదో సాకులు చెబుతోందని బిఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. సర్కార్ చర్య రైతులను తడిగుడ్డతో గొంతు కోయడమేనని మండిపడ్డారు. రైతుబంధు ఇవ్వకుండా...