Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
ఐసీఎస్ఈ పరీక్షలలో సత్తాచాటిన తెలుగు విద్యార్థులు
కరోనా మహమ్మారి విజృంభణ, ఆన్లైన్ తరగతులు వీటికి తోడు పరీక్షల విధానంలో అకస్మాత్తుగా మార్పులు సంభవించినప్పటికీ, తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు ఐసీఎస్ఈ 10వ తరగతి పరీక్షలలో తమ సత్తా చాటారు. ఫ్యూచర్ కిడ్స్...
రాష్ట్రానికి మరో వాన ముప్పు
మూడురోజుల పాటు
ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం
అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్రంలో చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రానికి మరో వాన ముప్పు పొంచి ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల...
పోలీసు కుటుంబాలకు ఆర్థిక సాయం
మనతెలంగాణ, హైదరాబాద్ : వివిధ కారణాలతో మృతిచెందిన పోలీసుల కుటుంబాలకు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఆర్థిక సాయం అందజేశారు. నేరెడ్మెట్లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో చెక్కులను...
ఎల్బి స్టేడియంలో కెటిఆర్ కప్ పోటీలు
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో క్రీడలకు ప్రాధాన్యమిస్తూ.. క్రీడాకారులను ప్రోత్సాహిస్తున్నామని రాష్ట్ర క్రీడా, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖల మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం రాష్ట్ర పురపాలక, పరిశ్రమల ,ఐటి శాఖల మంత్రి కల్వకుంట్ల...
సంక్షేమ పథకాలను విశ్లేషించిన తీరు గొప్పగా ఉంది: కెసిఆర్
హైదరాబాద్: రోడ్లు - భవనాల శాఖ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ రూపొందించిన పత్రికా వ్యాసాల సంకలనం 'సాధన' పుస్తకాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సోమవారం ఉదయం హన్మకొండలో...
బర్త్ డే… మొక్కలు నాటిన జగదీష్ రెడ్డి
హైదరాబాద్: సోమవారం తన పుట్టిన రోజు సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపుమేరకు గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మంత్రుల నివాస సముదాయంలో తన కుటుంబ సభ్యులతో కలిసి...
ఎస్ఐ-కానిస్టేబుల్ పరీక్షలో.. ముఖ్యమైన టాపిక్స్
ఎస్ఐ/కానిస్టేబుల్ పరీక్ష రాసే వారికి ఈ కొద్దీ రోజుల ప్రిపరేషన్ చాలా కీలకం. ఎందుకంటే ఆగస్టు 7న ఎస్ఐ పరీక్ష, ఆగస్టు 21న కానిస్టేబుల్ పరీక్ష జరుగనుంది. ఈ పరిక్షలకు కేవలం కొద్దీ...
భద్రాచలానికి శాశ్వత భరోసా
రూ.1000కోట్లతో
ప్రత్యేక కాలనీలు
ప్రతి కుటుంబానికి
రూ.10వేల చొప్పున
తక్షణ
వరద ముంపు శాశ్వత
పరిష్కానికి ప్రత్యేక కాలనీలు
ఇందుకోసం వెయ్యి కోట్లను వెచ్చిస్తాం
ఇండ్లను ఎత్తైన ప్రాంతాల్లో...
సర్వాంగ సుందరంగా నిర్మిస్తాం
వరద బాధితులకు తక్షణ సాయం...
కోలాహలంగా లష్కర్ బోనాలు
భక్త జనసంద్రమైన ఉజ్జయిని
మహంకాళి ఆలయ పరిసరాలు
బంగారు బోనం సమర్పించిన
ఎంఎల్సి కవిత ప్రభుత్వం
తరఫున పట్టువస్త్రాలు అందజేసిన
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
మన తెలంగాణ/సిటీబ్యూరో: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర భక్తుల...
నేటి నుంచి పార్లమెంట్
అస్త్ర శస్త్రాలతో అధికార, విపక్షాలు సిద్ధం
అఖిలపక్ష భేటీకి ప్రధాని గైర్హాజరు ఇది
అన్పార్లమెంటరీ కాదా?: ప్రశ్నించిన విపక్షాలు
32 బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
తెలంగాణకు గిరిజన వర్శిటీ
బిల్లు ప్రవేశపెట్టే అవకాశం
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు...
భద్రాచలం వంతెనపై రాకపోకలు పునరుద్ధరణ
తగ్గుముఖం పట్టిన గోదావరి
59.40 అడుగులకు
నీటిమట్టం కొనసాగుతున్న
మూడో ప్రమాద హెచ్చరిక
వార్ రూం ఏర్పాటు
హెల్ప్లైన్ నెంబర్లు
90302 27324,
040-24651119
జిల్లా కలెక్టర్ అనుదీప్ వెల్లడి
మన తెలంగాణ/భద్రాచలం : వరద...
వరద నీటిలో కొట్టుకుపోయిన 300 జింకలు..
మనతెలంగాణ/హైదరాబాద్: గోదావరి నది మధ్యలో ఉండే పచ్చిక బయళ్ళ చిగుళ్ళు తింటూ చెంగు చెంగున గంతులేస్తూ జీవించే జింకలకు వరదలు శాపంగా మారాయి. వరద ఉదృతి అధికంగా ఉండటంతో ఈ జింకలన్నీ ఆ...
భారీ వర్షాలపై ‘క్లౌడ్ బరస్ట్’ కుట్ర?: సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: భారీ వర్షాల వెనుక విదేశాల కుట్ర ఉన్నట్టు తెలుస్తోందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ పలు రాష్ట్రాల్లో ఇలాగే జరిగిందన్నారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో గోదావరి...
తిరుమలకు వెళ్లే ప్రయాణికులకు టిఎస్ ఆర్టీసి గుడ్న్యూస్..
మనతెలంగాణ/హైదరాబాద్: తిరుమల వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసి గుడ్న్యూస్ తెలిపింది. తిరుపతి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. బస్సు రిజర్వేషన్ సమయంలో శ్రీవారి దర్శనం టికెట్ను కూడా బుక్...
కరక్కాయ బాధితులకు పరిహారం అందజేత
చెక్కులు అందించిన సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర
మనతెలంగాణ, హైదరాబాద్ : కరక్కాయ మోసం కేసులో బాధితులకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర అందజేశారు. గచ్చిబౌలిలోని కమిషనరేట్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల...
రాష్ట్రంలో కొత్తగా 441 కొవిడ్ కేసులు..
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 21,616 మందికి కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 441 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి తాజాగా 692 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం...
ఎపిలో మంకీఫాక్స్ కలకలం..
ఎపిలో మంకీఫాక్స్ కలకలం
చిన్నారి రక్తనమూనాలను పుణే ల్యాబ్కు తరలింపు
ల్యాబ్ రిపోర్ట్లో నెగటివ్గా నిర్ధారణ
సాధారణ దద్దుర్లేనని తేల్చిన వైద్యులు
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రపంచ దేశాలను కలవరపెడుతోన్న మంకీఫాక్స్ భారత్కు విస్తరించి తొలికేసు కేరళలో నమోదు కాగా తాజాగా...
మల్లికార్జున స్వామి ఆలయంలో మొక్కలు నాటిన ఎంపి సంతోష్
మన తెలంగాణ/హైదరాబాద్ : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఐనఓలు మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ మొక్కలు నాటారు . వరంగల్ జిల్లా పర్యటనలో...
కెసిఆర్ వీరాభిమాని ఈమె…
ఫోటోలతో జిందం సత్తమ్మను పరిచయం చేసిన కెటిఆర్
హైదరాబాద్ : సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ ఆదివారం తన ట్విట్టర్ ఖాతా వేదికగా ఓ ఆసక్తికర ట్వీట్ను...
తిరుమల వెళ్లే ప్రయాణికులకు టిఎస్ ఆర్టీసి గుడ్న్యూస్
భక్తుల కోసం ప్రత్యేక సౌకర్యం
బస్సు రిజర్వేషన్ సమయంలో శ్రీవారి దర్శనం టికెట్ బుకింగ్
హైదరాబాద్: తిరుమల వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసి గుడ్న్యూస్ తెలిపింది. తిరుపతి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక సౌకర్యం కల్పించాలని...