Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
కొత్తగా 562 కొవిడ్ కేసులు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 27,249 మందికి కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 562 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి తాజాగా 616 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో...
ఎంసెట్ వాయిదా..?
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఈ నెల 14 నుంచి జరగాల్సిన ఎంసెట్ పరీక్షలను వాయిదా వేసే అవకాశం కనిపిస్తోంది. బుధవారం(జులై 13) రోజున జరగాల్సిన ఇసెట్ పరీక్షను...
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి: హిమాన్షు
మన తెలంగాణ/హైదరాబాద్ : సిఎం కెసిఆర్ మనువడు హిమాన్షు పుట్టినరోజు సందర్భంగా రాజ్యసభ సభ్యుడు, బాబాయి జోగినిపల్లి సంతోష్ కుమార్తో కలిసి మంగళవారం మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ప్రతి...
నేడు పాలిసెట్ ఫలితాలు విడుదల..
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పాలిటెక్నిక్ డిప్లొమా, అగ్రికల్చర్, వెటర్నరీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిసెట్ ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు నాంపల్లిలోని సాంకేతిక విద్యా కమిషనర్ కార్యాలయంలో ఈ...
మాదకద్రవ్యాలు, అక్రమ రవాణాపై కట్టుదిట్టం
మనతెలంగాణ/ హైదరాబాద్ : వివిధ రాష్ట్రాల నుంచి అక్రమంగా రవాణా అవుతున్న డ్రగ్స్ను గుర్తించేందుకు అత్యాధునిక పరికరాలను పోలీసు శాఖలో ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ తెలిపారు. మంగళవారం...
గిరిజన శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు ఉచిత శిక్షణ
మన తెలంగాణ/హైదరాబాద్: గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అర్హత గల ఎస్సి, ఎస్టి, బిసి అభ్యర్థులకు ఐబిపిఎస్ (బ్యాంకింగ్) పరీక్షల కోసం హైదరాబాద్ బుద్ద భవన్లోని పిఇటిసిలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ...
సబ్సిడీ రుణాలకు త్వరలోనే దరఖాస్తుల స్వీకరణ
50 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
రెండో దశలో 95 కోట్ల రుణాలు
మన తెలంగాణ / హైదరాబాద్ : నిరుద్యోగ మైనారిటీ యువతకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎప్పటినుండో ఎదురు...
కలుషిత జలాలతో టైఫాయిడ్: హెల్త్ డిపార్ట్మెంట్
హైదరాబాద్: టైఫాయిడ్ కేసులు పెరిగిపోయాయని తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్ తెలిపింది. కలుషిత జలాలతో టైఫాయిడ్ వ్యాప్తి పెరుగుతోందని, పానీపూరి, తోపుడు బండ్లపై ఆహారాలకు దూరంగా ఉండాలని సూచించింది. సీజనల్ వ్యాధులు వచ్చినప్పుడు ప్రైవేట్...
కోవిడ్ పాండమిక్లో ఎ1 కీలకపాత్ర: కెటిఆర్
హైదరాబాద్: ట్రిపుల్ ఐటికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తామని మున్సిపల్ ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. ఐఐటి హైదరాబాద్ లో ఐఎన్ఎఐని కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు....
ఒక ప్రెస్ మీట్-కోటి ప్రశ్నలు
తమ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, తమ అభిప్రాయాలను ఎవరు ధిక్కరించినా వారి మీద జాతి వ్యతిరేక ముద్ర, దేశద్రోహం ముద్ర వేసి కక్ష తీర్చుకోవడం, కేసులు పెట్టి వేధించడం బిజెపి పాటిస్తున్న...
హై అలర్ట్
అప్రమత్తత, అందుబాటే కీలకం
అధికారులు ప్రజాప్రతినిధులకు సిఎం కెసిఆర్ సూచన
వానలు, వరదలపై ప్రగతి భవన్లో 12గంటల సమీక్ష
మన తెలంగాణ/హైదరాబాద్ : మహారాష్ట్రతో సహా రాష్ట్రంలోని ఎగువ గోదావరి పరీవాహక ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా...
పరిశ్రమల ఖిల్లా
పారిశ్రామిక వేత్తలను కంటికి రెప్పలా చూసుకుంటున్న టిఆర్ఎస్ ప్రభుత్వం
వారిపై ఎలాంటి వేధింపులు
లేవు.. దాడులు లేవు
పెట్టుబడిగా పెట్టే ప్రతి
రూపాయికి భద్రత ఔత్సాహిక
పారిశ్రామిక వేత్తలకు
మరింత ప్రొత్సాహం అల్ప్లా
మౌల్డ్...
‘ఉగ్ర’ గోదావరి
జులైలో వందేళ్ల రికార్డు స్థాయి వరదలు
భద్రాచలం వద్ద 53.90 ఎత్తున వరద కొనసాగుతున్న మూడో
ప్రమాద హెచ్చరిక గరిష్టస్థాయికి చేరిన శ్రీరాంసాగర్ రిజర్వాయర్
20 గేట్లు ఎత్తి, 70వేల క్యూసెక్కుల నీటి...
గ్రూప్-1 దరఖాస్తుల సవరణలకు అవకాశం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో గ్రూప్-1 దరఖాస్తుల్లో పొరపాట్లను సవరించుకునేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టిఎస్పిఎస్సి) అభ్యర్థులకు అవకాశం కల్పించింది. ఈ నెల 19 నుంచి 21 వరకు అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎడిట్...
జెఇఇ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా..
జెఇఇ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా
దేశవ్యాప్తంగా 14 మందికి 100 పర్సంటైల్
అందులో ఏడుగురు తెలుగు విద్యార్థులే
తెలంగాణ నుంచి నలుగురికి,
ఎపి నుంచి ముగ్గురికి 100 పర్సంటైల్
మొదటి విడత ఫలితాలు విడుదల చేసిన...
కొత్తగా 448 కొవిడ్ కేసులు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 22,601 మందికి కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 448 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి తాజాగా 462 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం...
భయం అనేది కెసిఆర్ రక్తంలోనే లేదు
భయం అనేది కెసిఆర్ రక్తంలోనే లేదు
ఆయనను భయపెట్టడం ఎవరి తరం కాదు
పరేడే గ్రౌండ్ లాంటి సభలు బిజెపికి కొత్త కానీ....టిఆర్ఎస్కు కాదు
అంతకు రెట్టింపు జనాలతో...ఎన్నో సభలను నిర్వహించిన చరిత్ర మాది
అనవసరంగా సిఎంపై నోరుపారేసుకుంటే...
ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించిన టిడిపి !
హైదరాబాద్: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీ (టిడిపి) మద్దతు ప్రకటించింది. తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ముర్మును "మొదటి గిరిజన మహిళా అధ్యక్షురాలు"గా...
రోడ్ల మీద నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలి: గంగుల
కరీంనగర్: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాల కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. గత మూడు రోజులుగా...
అధికారులు అందుబాటులో ఉండాలి: కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగాన్ని మంత్రి కెటిఆర్ అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పిలతో ఫోన్ లో...