Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
సికింద్రాబాద్ బోనాల ఏర్పాటుపై మంత్రుల సమీక్ష
హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల భాగమైన బోనాలు నాడు హైదరాబాద్, సికింద్రాబాద్కు పరిమితం కాగా, నేడు ఈ ఉత్సవాలు విశ్వవ్యాప్తమైయ్యాయని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఇంద్రకరణ్రెడ్డిలు అన్నారు. ఈ...
వంటగ్యాస్ ధరలు తగ్గించకపోతే.. మరో పోరాటం తప్పదు
హైదరాబాద్: ప్రపంచంలో ఎక్కడలేని వంట గ్యాస్ ధరలు మనదేశంలోనే ఉన్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. 8 ఏళ్లలో వంట గ్యాస్ ధరలు నాలుగు రెట్లు పెంచి పేదల నడ్డి విరిచారని ఆయన...
వెనుకబడిన వర్గాల అభివృద్ధి ప్రదాత కెసిఆర్
హైదరాబాద్: స్వాతంత్ర భారత చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వని విధంగా ముఖ్యమంత్రి కెసిఆర్ వెనకబడిన వర్గాలకు ఆత్మ గౌరవం కల్పించారన్నారు రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం...
వైసిపికి విజయమ్మ రాజీనామా
అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలి పదవికి విజయమ్మ రాజీనామా చేశారు. పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు శుక్రవారం ప్రకటించారు. వక్రీకరణలకు, విమర్శలకు తావులేకుండా, ప్లీనరీ వేదికగానే వైసిపికి విజయమ్మ రాజీనామా చేస్తున్నట్లు...
బిగ్‘సి’ అతిపెద్ద ఆషాఢం ఆఫర్
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఆషాఢ మాసం సందర్భం గా మొబైల్ రిటైల్ విక్రయ సంస్థ బిగ్‘సి’ ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. సంస్థ వ్యవస్థాపకుడు, సిఎండి బా లు చౌదరీ ఆఫర్ల వివరాలను వెల్లడిస్తూ,...
దాచారం వాసికి డాక్టరేట్
మన తెలంగాణ/మోత్కూరు: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దాచారం గ్రామానికి చెందిన అండెం మధుసూదన్రెడ్డికి పొలిటికల్ సైన్స్లో చేసిన రీసెర్చ్కు గాను వరంగల్ కాకతీయ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ లభించింది. పొలిటికల్...
పెట్టుబడిదారులే బ్రాండ్ అంబాసిడర్లు
పెట్టుబడిదారులే రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లు
వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం
పరిశ్రమలకు కావాల్సిన సంపూర్ణ సహకారాలు అందిస్తాం
శంషాబాగ్ విమానాశ్రయంలో సాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్ ఎంఆర్ఒ పెసిలిటీని ప్రారంభించిన మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: పెట్టుబడిదారులే రాష్ట్రానికి అతిపెద్ద...
భగ్గుమన్న గ్యాస్ మంట
వంట గ్యాస్ ధర పెంపుపై పెల్లుబికిన ఆందోళనలు
కెటిఆర్ పిలుపుతో రోడ్డెక్కిన టిఆర్ఎస్ శ్రేణులు
జనం ఖాళీ సిలిండర్లతో నిరసన.. నడిరోడ్డుపై కట్టెలతో వంటలు
పలుచోట్ల మోడీ దిష్టిబొమ్మలు దహనం
ధర్మారంలో మంత్రి కొప్పుల, ఖమ్మంలో ఎంపి...
పంట చేలకు వరద గోదావరి
సామర్థ్ధానికి మించి లక్షాలు నిర్దేశం, ఈ ఖరీఫ్లో 25లక్షల ఎకరాలకు సాగు
18లక్షల ఎకరాలే లక్షంగా ప్రాజెక్టు డిజైన్, ప్రాణహితకు వచ్చే వరదనీటిని ఒడిసిపట్టాలి
రోజువారీ అంచనాకు పకడ్బందీ ఏర్పాట్లు, జలాశయాలు, కాల్వలు రెడీ పక్కా...
కాకతీయ వైభవం
కన్నుల పండువలా ప్రారంభమైన సప్తాహం
కాకతీయ వారసుడు కమల్ చంద్ర భంజ్దేవ్కు ఘన స్వాగతం ప్రత్యేక
ఆకర్షణగా నిలిచిన ఊరేగింపు భద్రకాళి ఆలయం, ఖిల్లా వరంగల్,
వేయిస్తంభాల ఆలయం, అగ్గలయ్యగుట్టను దర్శించుకున్న కమల్ చంద్ర...
చైల్డ్ పోర్నోగ్రఫి కలకలం
హైదరాబాద్ నుంచి అప్లోడ్ చేస్తున్న మూడు ఐపిల గుర్తింపు
రసూల్పుర, టోలిచౌకి, వారాసిగూడ కేంద్రంగా దందా నిందితుల గుర్తింపు
మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా చైల్డ్ పోర్నోగ్రఫి వీడియోల వ్యవహారంపై సైబర్ టిప్లైన్ నిఘా సారించి...
గ్యాస్ సిలిండర్ ధర పెంపుపై కెటిఆర్ ఆగ్రహం
గ్యాస్ సిలిండర్ ధర అడ్డగోలుగా పెంచిన కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డ కెటిఆర్
గడియకోసారి పెరుగుతున్న గ్యాస్ ధరతో దేశ ప్రజలకు గుండె దడ
మోడీ పాలనలో వంట గదుల్లో మంట
మోనార్క్ మోడీ రాజ్యంలో కుటుంబ...
హైకోర్టులో గుండెపోటుతో అడ్వకేట్ మృతి
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టులో గురువారం ఉదయం గోవర్థన్ అనే అడ్వకేట్ గుండెపోటుతో మృతి చెందారు. హైకోర్టు ప్రాంగణంలోని కోర్టు 14 ఎదుట గోవర్ధన్ రెడ్డి కళ్లెం అనే అడ్వకేట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో...
ఇంటర్ సెకండియర్ ఇంగ్లీష్ సిలబస్లో మార్పులు
ఇంటర్ సెకండియర్ ఇంగ్లీష్ సిలబస్లో మార్పులు
కొత్త సిలబస్ పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి సబిత
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ సబ్జెక్టు సిలబస్లో ఇంటర్ బోర్డు మార్పులు చేసింది. ఈ మేరకు కొత్త...
ఐదుగురు జిఎస్టి అధికారులపై కేసు నమోదు..
జాతీయ మహిళా కమిషన్ ఆదేశాలు
ఐదుగురు జిఎస్టి అధికారులపై కేసు నమోదు
మనతెలంగాణ/హైదరాబాద్: జాతీయ మహిళా కమిషన్ ఆదేశాల మేరకు పంజాగుట్ట పోలీసులు ఐదుగురు జిఎస్టి అధికారులపై కేసు నమోదు చేశారు. సెర్చ్ ఆపరేషన్ పేరుతో...
17న మహాంకాళి బోనాల వేడుకలు: శ్రీనివాస్యాదవ్
మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలో ఆషాఢ బోనాల ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. గురువారం మాసాబ్ ట్యాంక్లోని కార్యాలయంలో పాతబస్తీ బోనాల ఉత్సవాల నిర్వహణపై మంత్రి...
వరంగల్లో ప్రత్యేక స్టోర్ను ప్రారంభించిన అసుస్
వరంగల్: దేశవ్యాప్తంగా బ్రాండ్ యొక్క వాణిజ్య కార్యకలాపాలను మరింత విస్తరించడంలో భాగంగా తైవనీస్ సాంకేతిక సంస్థ అసుస్ ఇండియా నేడు తమ ప్రత్యేకమైన బ్రాండ్ స్టోర్ను వరంగల్లో ప్రారంభించింది. ఈ స్టోర్లో కంపెనీ...
కాంగ్రెస్ గూటికి ఎర్ర శేఖర్.. తీవ్రంగా వ్యతిరేకించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి
కాంగ్రెస్ గూటికి ఎర్ర శేఖర్
సమర్థించిన గీతారెడ్డి.. తీవ్రంగా వ్యతిరేకించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ లో రేవంత్ వర్సెస్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిగా చేరికల వ్యవహారం సాగుతోంది. కాంగ్రెస్ లోకి మాజీ...
మా నూరు ప్రశ్నలపై నోరు విప్పండి
ఏ వర్గానికి మేలు చేశారో చెప్పండి
మహిళా రిజర్వేషన్ బిల్లు ఎందుకు తేలేదు
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా?
విదేశాల నుంచి తీసుకొస్తామన్న నల్లధనం ఏమైంది
కాళేశ్వరం లాంటి ఒక్క ప్రాజెక్టునైనా దేశంలో కట్టారా?
అన్ని శాఖలకూ...
ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్స్, ఎలక్ట్రికల్- పవర్ ఫెసిలిటీ సెంటర్ ను ప్రారంభించిన కెటిఆర్
హైదరాబాద్: శంషాబాద్ లో ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్స్, ఎలక్ట్రికల్- పవర్ ఫెసిలిటీ సెంటర్ ని మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఫ్రెంచ్ కంపెనీ ఈ ఫెసిలిటీ సెంటర్ ల కోసం 1200 కోట్లు పెట్టుబడి పెడుతోంది. ...