Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
వచ్చే నెలలో జాతీయ రహదారుల పనులు మొదలు
రహదారుల విస్తరణకు పూర్తయిన టెండర్లు!
రూ.6,212.9 కోట్లతో 16 రహదారులు...
రెండు వరుసలు, నాలుగు లేన్లుగా అభివృద్ధి....
హైదరాబాద్: రాష్ట్రంలో రహదారుల విస్తరణకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో వచ్చే నెలలో పనులు ప్రారంభం కానున్నాయి....
డీఎస్సీ నోటిఫికేషన్ రాకముందే లాంగ్ టర్మ్ శిక్షణ ఇప్పిస్తాం
సిద్ధిపేట : పొన్నాల జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఇటీవల టెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులతో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ముఖాముఖి నిర్వహించారు. ఈ...
వస్త్ర పరిశ్రమకు పత్తి పంట మూలాధారం: నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: వస్త్ర పరిశ్రమకు పత్తి పంట మూలాధారమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ప్రపంచంలో ప్రధాన వాణిజ్య పంటల్లో పత్తి ఒకటని, ప్రపంచంలో నాలుగు రకాల పత్తిపంటల్లో 90 శాతం...
ప్రజలు ప్లాస్టిక్ కవర్లు వాడొద్దు
మన తెలంగాణ/మోత్కూరు: ప్రజలు ప్లాస్టిక్ కవర్లు వాడకుండా వాటి నిషేధానికి కృషి చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ తీపిరెడ్డి సావిత్రి మేఘారెడ్డి అన్నారు. ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని నిషేధించాలని కోరుతూ మంగళవారం మోత్కూరు మున్సిపాలిటీ...
ఫిరాయింపులతో ప్రజాస్వామ్య పతనం
ప్రభుత్వ ఏర్పాటుకు ఆధిక్యత లేకపోతే ప్రతినిధులు ఫిరాయిస్తారు. పార్టీ మారి ప్రభుత్వాలను పడగొట్టిన, నిలబెట్టిన సందర్భాలు ఎన్నో. ఇప్పుడు ఇవేవీ లేకుండానే పార్టీ మారి అధికార పార్టీలో దూరుతున్నారు. గుత్త సంస్థల అధిపతులు...
’15నుంచి’ రెవెన్యూ సదస్సులు
భూ సమస్యల పరిష్కారమే లక్షం
11న అవగాహన సదస్సు
సిఎం అధ్యక్షతన
సమావేశాలు మండలం,
నియోజకవర్గం, రాష్ట్రం
యూనిట్గా సమస్యల గుర్తింపు
మండలానికి 100 మంది
అధికారులతో
బృందాల ఏర్పాటు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న భూ సమస్యలకు త్వరలోనే మోక్షం లభించనుంది. ఈ సమస్యల...
సాధారణ ప్రసవాలకు సకల సౌలత్లు
సర్కార్ దవాఖానాకే రావాలంటున్న వసంత
నాకు జరిగిన మేలు అందరికి జరగాలే..
మంత్రి హరీశ్కు ఉత్తరం రాసిన వేములవాడ వాసి
మనతెలంగాణ/వేములవాడ : ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానాకు అనే...
అన్ని గురుకులాల్లో ఇంటర్ విద్య
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీ స్టడీ సర్కిళ్లు కేవలం పోటీ పరీక్షల శిక్షణా కేంద్రాలుగానే కాకుండా, యువతకు ఉద్యోగ, ఉపాధిని అందించే భరోసా కేంద్రాలుగా...
రాష్ట్రాభివృద్ధికి ‘ముఖ్రా’ ముఖ చిత్రం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రాభివృద్ధికి ముఖ్రా (కె) గ్రామమే ప్రధాన ముఖచిత్రమని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమం, -ప్రతి ఇంటికి కెసిఆర్...
ఎపి అక్రమ ప్రాజెక్టులు అడ్డుకోండి
మనతెలంగాణ/హైదరాబాద్ : ఎటువంటి అనుమతులు పొందకుండానే కృష్ణానదిపై అక్రమంగా ఆంధప్రదేశ్ ప్రభుత్వం రెండు ప్రాజెక్టులను చేపట్టింది. ప్రకాశం బ్యారేజికి దిగువన 50టిఎంసీల నీటివినియోగపు లక్ష్యాలతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులను అడ్డుకోవాలని తెలంగాణ రాష్ట్ర...
త్వరలో ఎల్ఆర్’ఎస్’?
మనతెలంగాణ/హైదరాబాద్ : ఎల్ఆర్ఎస్ ప్లాట్ల క్రమబద్ధీకరణ త్వరలో జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. దీనికి సంబంధించిన కోర్టు తీర్పు కూడా త్వరలో వచ్చే అవకాశం ఉండడంతో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన కూడా పూర్తయినట్టుగా...
550 దాటిన రోజువారీ కొవిడ్ కేసులు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 25,913 మందికి కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 552 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి తాజాగా 496 మంది...
ఆహార భద్రతా చట్టం అమలులో ఒడిశా టాప్
యుపి, ఎపిలకు రెండు, మూడు స్థానాలు
తెలంగాణకు 12వ స్థానం
న్యూఢిల్లీ: ఆహార భద్రతా చట్టం అమలులో ఒడిశా అగ్రస్థానంలో నిలవగా ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లు తర్వాతి రెండు స్థానాల్లో ఉన్నాయని కేంద్రప్రభుత్వం మంగళవారం తెలిపింది. దేశంలో...
ఒక్క ఓటు తగ్గినా రాజకీయాలకు గుడ్ బై: ఉత్తమ్ కుమార్రెడ్డి
కోదాడలో కాంగ్రెస్దే విజయం
50 వేల మెజార్టీకి ఒక్క ఓటు తగ్గినా రాజకీయాలకు గుడ్ బై
మాజీ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపి ఉత్తమ్...
రవాణాశాఖ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన జ్యోతి బుద్ధప్రకాశ్
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వ ఆదేశాల మేరకు రవాణాశాఖ కమిషనర్గా ఖైరతాబాద్లోని రవాణాశాఖ కేంద్ర కార్యాల యంలో జ్యోతి బుద్దప్రకాశ్ అదనపు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్స్ అసోషియేషన్...
ఎపి హైకోర్టులో ఎబివి పిటిషన్
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన సమయంలో భద్రత పరికరాల కొనుగోలు వ్యవహారంలో 2021 మార్చిలో ఎసిబి తనపై నమోదు చేసిన కేసును రద్దు చేయాలని కోరుతూ సీనియర్ ఐపిఎస్ అధికారి...
ఎపి ఎంపి రఘురామపై గచ్చిబౌలి పిఎస్లో కేసు నమోదు
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ నరసాపురం ఎంపి రఘురామపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈక్రమంలో ఎపి ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు ఆయనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ...
పర్యాటక రంగానికి పూర్వ వైభవం : మంత్రి శ్రీనివాస్గౌడ్
హెచ్ఐసిసిలో టిటిఎఫ్ ప్రదర్శన
హైదరాబాద్ : రాష్ట్రంలో పర్యటకాభివృద్ధితో పాటు ముఖ్యమంత్రి కెసిఆర్ కృషితో రామప్ప దేవాలయానికి యూనెస్కో గుర్తింపు లభించిందని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి....
లండన్లో ఘనంగా “టాక్ బోనాల జాతర” వేడుకలు
ప్రత్యేక ఆకర్షణగా పోతురాజు, లండన్ వీధుల్లో తొట్టెల ఊరేగింపు
"దేశ్ కా నేత కెసిఆర్" అంటూ నినదించిన ఎన్నారైలు
లండన్ : తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్లో బోనాల జాతరను...
గుజరాతీలో ప్రశ్నిస్తే…ఉర్దూలో సమాధానం…వాహ్!
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ఎస్) కొన్ని ప్రశ్నలు వేసింది. కాగా బిజెపి దానికి బదులు ఉర్దూలో ఇచ్చింది. రాజకీయ హీట్ కాస్తా భాషా హీటయిందా అనిపిస్తోంది. మొదట హైదరాబాద్లో...