Sunday, September 22, 2024
Home Search

తెలంగాణ - search results

If you're not happy with the results, please do another search

జులై 1న టెట్ ఫలితాలు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు జులై 1వ తేదీ(శుక్రవారం) విడుదల కానున్నాయి. ఈనెల 27వ తేదీనే టెట్ ఫలితాలు వెల్లడిస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొన్నప్పటికీ ప్రకటించలేదు. విద్యాశాఖ మంత్రి...
Veena and Vani are twins who achieved first class in Inter

ఇంటర్‌లో ఫస్ట్ క్లాస్ సాధించిన అవిభక్త కవలలు వీణ, వాణి

మనతెలంగాణ/హైదరాబాద్ : ఇంటర్ ఫలితాల్లో అవిభక్త కవలలు వీణ, వాణిలు సత్తా చాటారు. ఇంటర్మీడియట్లో వారిద్దరూ ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యారు. ఇంటర్‌లో సిఇసి కోర్సును అభ్యసించిన వీణ 712 మార్కులు, వాణి 707...
Tenth class results will be released on June 30th

ఎల్లుండి టెన్త్ ఫలితాలు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు ఈనెల 30న విడుదల కానున్నాయి. గురువారం ఉదయం 11 గంటలకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి టెన్త్...
Ratan Tata praises on T-Hub

టి హబ్ 2.0 ప్రారంభోత్సవంపై ప్రముఖుల హర్షం..

టి హబ్ 2.0 ప్రారంభోత్సవంపై ప్రముఖుల హర్షం ట్విట్టర్‌లో వెల్లువెత్తిన అభినందనలు హైదరాబాద్: టి హబ్ 2.0 ప్రారంభోత్సవం సందర్భంగా దేశవిదేశాల ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. దేశ స్టార్టప్...
60 Militia Members Surrendered in AP

ఎపిలో మావోలకు ఎదురు దెబ్బ.. 60మంది మావోయిస్టుల లొంగు‘బాట’

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అల్లూరి జిల్లాలో కోరుకొండ, పెదబయలు దళాలకు చెందిన 60మంది మావోయిస్టులు ఒకేసారి పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో 27 మంది మిలీషియా సభ్యులు కాగా...
Rythu Bandhu distribution from June 15 in Telangana

ధరణి పోర్టల్ ట్యాంపరింగ్‌పై ప్రభుత్వం సీరియస్!

ధరణి పోర్టల్ ట్యాంపరింగ్‌పై ప్రభుత్వం సీరియస్! సమగ్రంగా వివరాలను అందచేయాలని అధికారులకు ఆదేశం మిగతా జిల్లాలో ఇలాంటి సంఘటనలపై ఆరా త్వరలోనే సమస్యకు పరిష్కారం చూపుతాం:సిసిఎల్‌ఏ అధికారులు మనతెలంగాణ/హైదరాబాద్: ధరణి పోర్టల్ ట్యాంపరింగ్‌ను ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించింది. మంగళవారం...
Actress Pranthika who planted plants

గ్రీన్ ఇండియా ఛాలెంజ్: మొక్కలు నాటిన నటి ప్రాంతిక

మన తెలంగాణ/హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్‌ఇండియా చాలెంజ్ లో భాగంగా ప్రశాసన్ నగర్ లో మంగళవారం నటి ప్రాంతిక మొక్కలు నాటారు. గ్రీన్‌ఇండియా చాలెంజ్ లో...
TSRTC to extends Cargo Services to AP and Karnataka

ఎపి, కర్ణాటక, మహారాష్ట్రలకు కార్గో సేవల విస్తరణ

ఎపి, కర్ణాటక, మహారాష్ట్రలకు కార్గో సేవల విస్తరణ త్వరలోనే డోర్ డెలివరీ సౌకర్యం అందుబాటులోకి తీసుకొస్తాం ఆర్టీసి చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మనతెలంగాణ/హైదరాబాద్: టిఎస్ ఆర్టీసి ఆధ్వర్యంలో ప్రారంభించిన కార్గో రవాణా సేవలకు రెండేళ్లు పూర్తయ్యాయని,...
IFS86 rank for Forest College student

అటవీ కళాశాల విద్యార్థికి ఐఎఫ్‌ఎస్ 86 ర్యాంకు

మనతెలంగాణ/హైదరాబాద్ : ములుగు అటవీ కళాశాలలో బిఎస్‌సి ఫారెస్ట్రీ పూర్తి చేసిన రాజు (2017 -బ్యాచ్)కు మొదటి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో ఐఎఫ్‌ఎస్ 86వ ర్యాంకు దక్కింది. జాతీయ స్థాయి అధికారులను తీర్చిదిద్దాలనే...
Invitation of applications for post of Guest Teacher

గెస్టు టీచర్ల భర్తీకి అర్హుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

జూలై 1వలోగా అందజేయాలి : రీజనల్ కోఆర్డినేటర్ మన తెలంగాణ, హైదరాబాద్ : జిల్లాలోని మహాత్మాజ్యోతిపూలే వెనకబడిన తరగతులు సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి గెస్ట్ టీచర్స్‌గా...
Revanth Reddy

పివి ఒక వ్యక్తి కాదు శక్తి: రేవంత్ రెడ్డి

  హైదరాబాద్: భారత్ ఆర్ధికంగా శక్తివంతంగా నిలవడానికి పివినే కారణమని పిసిసి ప్రెసిడెంట్, కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి తెలిపారు. దివంగత మాజీ ప్రధాని పివి నరసింహ రావు జయంతి సందర్భంగా పివి ఘాట్...
HC CJ oath

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణస్వీకారం

హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు  ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మంగళవారం గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌, ఉజ్జల్‌ భూయాన్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమానికి...
Extension of Inter Advanced Supplementary Fee date

ఇంటర్ ఫలితాలు విడుదల

హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండర్ ఇయర్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో మంగళవారం ఉద‌యం 11 గంట‌ల‌కు ఆమె విడుదల చేశారు....

ధరణి పోర్టల్‌లో ట్యాంపరింగ్

పాసు పుస్తకం ఉన్నా పెండింగ్ మ్యుటేషన్‌గా దర్శనం మీసేవ ఆపరేటర్ల హస్తంపై అనుమానాలు పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో ఇలాంటి సంఘటనలు.. అప్రమత్తమైన రెవెన్యూ అధికారులు సిసిఎల్‌ఎకు సమాచారం...

డిజిపిని వదలని కేటుగాళ్లు

  మన తెలంగాణ/హైదరాబాద్ : ఓ వాట్సప్ నంబరుకు రాష్ట్ర డిజిపి మహేందర్‌రెడ్డి ఫోటోను డిపిగా పెట్టి మోసాలకు పాల్పడేందుకు సైబర్ కేటుగాళ్లు ప్రముఖులకు, అధికారులకు సందేశాలు పంపించారు. ఈక్రమంలో 9785743029 నంబర్‌తో వాట్సా...

5లక్షల మందికి కొత్తగా రైతుబంధు

నేటి నుంచి నిధుల పంపిణీ ప్రారంభం 68.10 లక్షల మందికి రూ.7,521 కోట్లు కొత్తవారి చేరికతో రూ.110కోట్ల అదనపు భారం మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రైతుబధు పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకం గా అమలు చేస్తున్న టిఆర్‌ఎస్ సర్కారు...
Financial assistance to families of those killed in Karnataka bus accident

కర్నాటక బస్సుప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ఆర్దిక సహాయం

  మన తెలంగాణ/ హైదరాబాద్ : ఈ నెల 3వ తేదీన కర్ణాటకలో కలబురగి వద్ద చోటుచేసుకున్న బస్సు ప్రమాదం దుర్ఘటన చాలా బాధాకరమంటూ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర...

‘టోకెనిజం’పై మాకు నమ్మకం లేదు: కెటిఆర్

  న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికలకు "గిరిజన అభ్యర్థి" అయిన ద్రౌపది ముర్మును నామినేట్ చేసిన ఎన్ డిఏ నిర్ణయాన్ని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటి మంత్రి కెటి రామారావు (కెటిఆర్) సోమవారం "టోకనిజం"...
three thousand reward for making normal deliveries: Harish rao

బిజెపిది నై జవాన్… నై కిసాన్: హరీష్ రావు

  సిద్దిపేట: కొత్తపల్లి - మనోహరబాద్ రైల్వే లైన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 600 కోట్లు ఖర్చు చేశామని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. గజ్వేల్ రైల్వే స్టేషన్ లో...
Nayi brahmin caste in telangana

వాళ్లకు మంగళ వాయిద్య శిక్షణలో ప్రత్యేక శిక్షణ తరగతులు: శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్రంలో నాయీ బ్రాహ్మణుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్ నగరంలో నాయీ బ్రాహ్మణుల ఆత్మగౌరవం...

Latest News