Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
వర్సిటీలలో నియామకాలకు కామన్ బోర్డు
వర్సిటీలలో నియామకాలకు కామన్ బోర్డు
ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ అధ్యక్షతన వర్సిటీ సిబ్బంది నియామక బోర్డు ఏర్పాటు
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలలో సిబ్బంది నియామకాలకు ఉమ్మడి బోర్డు ఏర్పాటైంది....
మావోయిస్టు అగ్రనేత శంకర్ ఇంట్లో ఎన్ఐఎ సోదాలు
హైదరాబాద్: తెలంగాణలోని వేర్వేరు ప్రాంతాల్లో ఎన్ఐఎ సోదాలు నిర్వహించింది. మెదక్ జిల్లా చేగుంటలో జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు చేపట్టింది. మావోయిస్టు అగ్రనేత దుబాషి శంకర్ కుమారుడి ఇంట్లో ఎన్ఐఎ సోదాలు చేపట్టింది....
అలా ఐతే కెటిఆర్ ను టాలీవుడ్ లాగేసుకుంటుంది: మహీంద్రా ఆనంద్
హైదరాబాద్: మంత్రి కెటిఆర్ కెమెరా ముందుకు వస్తే టాలీవుడ్ లాగేసుకుంటుందని మహీంద్రా గ్రూపు సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. జహీరాబాద్లోని మహీంద్రా ప్లాంట్లో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా...
విలేకరులపై టౌన్ప్లానింగ్ అధికారి రాధాకృష్ణారెడ్డి దురుసు ప్రవర్తన
మన తెలంగాణ-బోడుప్పల్ : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ కట్టడాలు జోరందు కున్నాని, కార్పొరేషన్ ఆదాయానికి నష్టం వాటిల్లుతుంది కదా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వివరణ అడిగిన విలేకరులపై బోడుప్పల్...
చెల్లెల్ని వేధిస్తున్నాడని….. బావను అంతమొందించిన అన్న
మేడిపల్లి పీఎస్ పరిధిలో ఘటన
మన తెలంగాణ-బోడుప్పల్ : మధ్యానికి బానిసై తన చెల్లెలును వేధింపులకు గురి చేస్తున్న వ్యక్తిని అంత మొందించిన సంఘటన మేడిపల్లి పీఎస్ పరిధిలో మంగళవారం నాడు చోటు చేసుకుంది....
కెసిఆర్ను దేశం పిలుస్తోంది
మొదటి వాడు... మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే... దేశాన్ని మార్చే ప్రయోగం మొదలుపెట్టేటప్పుడు ఏదైనా ఒంటరే. వేసే ఆ అడుగు ధైర్యంగా వేస్తే అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు టిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ అదే...
ప్రగతిశీల రాష్ట్రాలకు ప్రతిబంధకాలా?
కేంద్రంపై నిప్పులు చెరిగిన కెటిఆర్
దేశంలో తెలంగాణ
రాష్ట్రం లేదా?
మనకు రావాల్సిన ప్రాజెక్టులను
అడ్డుకుంటున్న కేంద్రం
బిజెపియేతర వివక్ష
ఓట్లు, సీట్లున్న యుపిపైనే ప్రేమ
ఇదిఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం
మోడీ తీరు మారాలి
మన తెలంగాణ/హైదరాబాద్/ఝరాసంఘం : మోడీ ప్రభుత్వంపై...
చరిత్ర సృష్టించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్
అంటార్కిటికాలో జెండా ఆవిష్కరణ
గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా బుధవారం రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్క నాటిన బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ఖాన్. చిత్రంలో రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్యుడు జోగినపల్లి...
రైతులకు శుభవార్త
వానాకాలం సాగు పెట్టుబడి నిధుల విడుదలకు
సిఎం ఆదేశం
2022-23 బడ్జెట్లో రూ.14,800 కోట్లు
కేటాయింపు తొమ్మిదో విడతగా
వానకాల పంట సాగుకు రూ.7,500 కోట్లు
64లక్షల మంది రైతుల
ఖాతాలకు నిధులు...
కస్టమర్లు కోరుకునే ఫీచర్లతో క్రెడిట్ కార్డు
ప్రారంభించిన ఎయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
మన తెలంగాణ/ హైదరాబాద్: ఆర్థిక సేవల సంస్థ ఎయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పరిశ్రమలోనే తొలిసారిగా క్రెడిట్ కార్డ్ ఎల్ఐటి(లైవ్ ఇట్ టుడే)ని ప్రారంభించింది. ఎయు స్మాల్...
మహింద్రా సంస్థ తయారుచేసిన 3,00,001వ ట్రాక్టర్ ను ఆవిష్కరించిన కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా తన 3,00,001వ ట్రాక్టర్ను తెలంగాణలోని ప్లాంట్లో తయారుచేసింది. ఈ సందర్భంగా జహీరాబాద్లోని మహీంద్రా ప్లాంట్లో ప్రత్యేకంగా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి...
చిట్టీల పేరుతో మోసం చేసిన దంపతుల అరెస్టు
న్యాయం చేయాలని సిసిఎస్ ఎదుట బాధితుల ధర్నా
మనతెలంగాణ, సిటిబ్యూరోః చిట్టీల పేరుతో డబ్బులు వసూలు చేసి పరారైన దంపతులను హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం...నగరంలోని శాలిబండ...
రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్న కొవిడ్ కేసులు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. బుధవారం 27,754 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 434 కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనా బారి నుంచి 129 మంది కోలుకున్నారు....
సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
మనతెలంగాణ/హైదరాబాద్: అఖిల భారత సర్వీసుల్లోకి ఉద్యోగుల ఎంపిక కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యుపిఎస్సి) నిర్వహించిన సివిల్స్ 2022 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. సివిల్స్ మెయిన్స్కు మొత్తం 13,090 మంది అభ్యర్థులను...
యాసంగిలో 49.92లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు
మనతెలంగాణ/హైదరాబాద్ : యాసంగిలో రైతుల నుంచి ఇప్పటివరకూ 50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడించారు. వరి ధాన్యం కొనుగోళ్ల చెల్లింపులు, వ్యవసాయ శాఖ పనితీరు...
వివిధ కారణాలతో 262 రైళ్ల రద్దు.. 9 రైళ్లు రీ షెడ్యూల్…
మనతెలంగాణ/హైదరాబాద్ : వివిధ కారణాల నేపథ్యంలో కొన్ని రైళ్లను రద్దు చేయగా మరికొన్ని రైళ్లను దారి మళ్లీంచినట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. ‘అగ్నిపథ్’పై దేశ వ్యాప్తంగా రైల్వేస్టేషన్లలో యువత పెద్ద ఎత్తున...
ప్రభుత్వం జోక్యం చేసుకోక ముందే సినీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
మన తెలంగాణ/ హైదరాబాద్ : సినీ కార్మికులను వెంటనే చర్చలకు పిలిచి వారి సమస్యలను పరిష్కారించాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అసోసియేషన్లకు సూచించారు....
ఖిలాషాపూర్ కోటను పరిశీలించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
జనగామ: జిల్లాలోని తెలంగాణ పురావస్తు శాఖ చరిత్రాత్మక కట్టడం, బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్వయంగా నిర్మించి, రాజధానిగా చేసుకొని పాలించిన ఖిలషాపూర్ కోట పునరుద్ధరణ పనులను రాష్ట్ర అబ్కారీ,...
సినీ కార్మికుల డిమాండ్స్ పరిష్కరించాలి: మంత్రి తలసాని
హైదరాబాద్: సినీ కార్మికుల సమ్మెపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం స్పందించారు. సినీ కార్మికుల డిమాండ్స్ పరిష్కారించాలని మంత్రి తలసాని అన్నారు. కరోనా కారణంగా కార్మికులు చాలా ఇబ్బందిపడ్డారని పేర్కొన్నారు. ఫిల్మ్...
జహీరాబాద్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కెటిఆర్
జహీరాబాద్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో మంత్రి కెటిఆర్ బుధవారం పర్యటిస్తున్నారు. మండలంలో రూ. 50 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు మంత్రి కెటిఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ......