Saturday, September 21, 2024
Home Search

తెలంగాణ - search results

If you're not happy with the results, please do another search
Green signal for reciprocal transfers

పరస్పర బదిలీలకు గ్రీన్ సిగ్నల్

2558 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రయోజనం కోర్టు తీర్పునకు కట్టుబడి ఉంటామని అంగీకరించిన వారికే వర్తింపు ఉత్తర్వుల జారీకి మంత్రి ఆదేశం మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది....
KCR wife joined in Yashoda hospital

యశోదలో సిఎం సతీమణి

పరామర్శకు వెళ్లిన కెసిఆర్, మంత్రులు మనతెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ సోమవారం యశోద ఆసుపత్రికి వెళ్లారు. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిఎం కెసిఆర్ సతీమణి శోభను సోమవారం సిఎంతోపాటు మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంఎల్‌సి...
Asaduddin Owaisi

మోడీజీ మీ మిత్రుడు అబ్బాస్‌ను అడగండి

నుపుర్ శర్మ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఒవైసీ మన తెలంగాణ/హైదరాబాద్ : బిజెపి మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ మొహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు ఇప్పట్లో చల్లారేలా లేవు. ఎంఐఎం అధినేత, పార్లమెంటు సభ్యులు...
Massive public meeting in Hyderabad

10 లక్షల మందితో 3న హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ : బండి

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా వచ్చే నెల 2, 3 తేదీల్లో జరిగే బిజెపి జాతీయ కార్యవర్గ (ఎన్‌ఈసీ) సమావేశాలను దిగ్విజయవంతం చేస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు,...
Talasani Srinivas Protest in London over Secunderabad violence

లండన్‌లో మంత్రి తలసాని నిరసన..

మనతెలంగాణ/హైదరాబాద్: అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. లండన్...
Godse killed gandhi

గాంధీని చంపిన గాడ్సేను బిజెపి వీరుడు అంటోంది: హరీష్ రావు

మెదక్: దేశ జిడిజి పెంచమంటే బిజెపి ప్రభుత్వం గ్యాస్, డీజీల్, పెట్రోల్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తుందని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. ఆందోల్ నియోజకవర్గం తాలెల్మా...
Harish Rao started a 50-bed hospital in Manthani

సింగూరు నీళ్లతో రేణుక ఎల్లమ్మ పాదాలు కడిగాం: హరీష్ రావు

మెదక్:  రేణుకా ఎల్లమ్మ ఎత్తి పోతల పథకంతో ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ తీరనుందని, సింగూరు నీళ్లతో రేణుక ఎల్లమ్మ పాదాలు కడిగి చెప్పినట్టే మాట నిలబెట్టుకున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు....
Basra RGUKT IIIT students' concern continues

సిఎం హామీ ఇచ్చేవరకూ ఆందోళన

  మన తెలంగాణ/ బాసర: బాసర ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. శనివారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎ మ్మెల్యే విఠల్ రెడ్డి, కలెక్టర్ ముషారప్ అలీ ఫారుఖిలు విద్యార్థులతో చ...
Hyderabad is a fast developing city: Minister KTR

ప్రభుత్వ రంగ సంస్థలు అడ్డికి పావుశేరా?

 పెట్టుబడుల ఉపసంహరణలో మోడీ సర్కార్ తీరుపై నిప్పులు చెరిగిన కెటిఆర్ ఇక్కడి పిఎస్‌యులకు భూములిచ్చింది రాష్ట్ర ప్రభుత్వమేనని స్పష్టీకరణ పరిశ్రమలు నడపడం చేతకాకపోతే ఆ భూములు వెనక్కు ఇచ్చేయాలని డిమాండ్  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాji మరోసారి...
శరవేగంగా పట్టణీకరణ మొదటిపేజీ తరువాయి నీతి అయోగ్ నివేదిక వివరించింది. తెలంగాణ తర్వాతి స్థానంలో మహారాష్ట్ర (45.23%) నగరాలను ఆర్థిక వృద్ధి ఇంజిన్‌లుగా పరిగణిస్తున్న నీతి పట్టణ ప్రాంతాల్లోని ఆర్థిక కార్యకలాపాలు, భారీగా వచ్చే ఆదాయంతో గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు ఎక్కువ అవుతున్నాయని తెలిపింది. ముప్పై ప్రధాన నగరాల్లో ఒకటిగా.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పట్టణ స్థానిక సంస్థల సంఖ్యను పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు రాష్ట్రంలో పట్టణీకరణ వేగం పెరిగిందని వివరించింది. రాష్ట్రంలో ప్రస్తుతం పట్టణాల విస్తీర్ణం 3 శాతం కంటే తక్కువ భూభాగాన్ని కలిగి ఉన్నప్పటికీ, అదే ప్రాంతం రాష్ట్ర జిడిపిలో మూడింట రెండువంతుల వాటాను అందిస్తున్నది. అందుకే గ్రామాల నుంచి పట్టణాల్లో నివాసం ఉండడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఆరు సంవత్సరాలుగా ‘జీవన నాణ్యత సూచిక’లో భారతదేశంలోని అత్యుత్తమ నగరంగా హైదరాబాద్‌ను ‘మెర్సర్’ గుర్తిస్తున్నది. రాష్ట్రంలో అభివృద్ధిని సాధించాలన్న ప్రభుత్వ ఆసక్తికి ఇది నిదర్శనంగా నిలస్తున్నదని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. కొనుగోలు శక్తి సూచీ, భద్రతా సూచీ, ఆరోగ్య సంరక్షణ సూచీ, జీవన వ్యయం సూచీ, ఆస్తి ధర ఆదాయ నిష్పత్తి సూచీ, ట్రాఫిక్ ప్రయాణ సమయ సూచీ, వాతావరణ సూచీలలో నగరం అగ్రస్థానంలో ఉంది. ఈ నగరం దేశంలోని ఏ ఇతర పట్టణ ప్రాంతంతో పోటీ పడనప్పటికీ నాణ్యత, ఆర్థిక పోటీతత్వాన్ని సాధించడానికి ప్రపంచంలోని ముప్పై ప్రధాన నగరాల్లో ఒకటిగా నిలవడం గమన్హారమని నీతిఆయోగ్ పేర్కొంది.

శరవేగంగా పట్టణీకరణ

  2025 నాటికి తెలంగాణలో సగం జనాభా పట్టణాల్లోనే 2050 నాటికి ఇతర రాష్ట్రాలు ఈ స్థాయికి జీవన నాణ్యత సూచీలో హైదరాబాద్ అత్యుత్తమ నగరం: నీతి అయోగ్ నివేదిక మనతెలంగాణ/హైదరాబాద్: అన్ని రాష్ట్రాల కంటే వేగంగా...

ప్రాణ నష్టం నివారణకే కాల్పులు

  ఆయిల్ నిల్వలపై ఆందోళన కారుల దాడీకి యత్నం ఘటనలో 2వేల మంది ఆర్మీ  దాడుల్లో 9మంది పోలీసులు, 16మంది అభ్యర్థులకు గాయాలు 46మందిపై కేసులు నమోదు, 30 ట్రైన్ కోచ్‌లు ధ్వంసం రూ.20 కోట్ల రైల్వే ఆస్తుల నష్టం: రైల్వే...
Congress Satyagraha Deeksha at Gandhi Bhavan

దేశాన్ని రక్షించే జవానుకే ఇప్పుడు కష్టమొచ్చింది..

దేశాన్ని రక్షించే జవానుకే ఇప్పుడు కష్టమొచ్చింది.. అగ్నిపథ్ పథకం బిజెపి ద్వంద వైఖరికి నిదర్శనం కాంట్రాక్ట్ సోల్జర్ విధానం వల్ల దేశ భద్రతకు ముప్పు అగ్నిపథ్‌ను వెంటనే రద్దు చేయాలి గాంధీభవన్‌లో సత్యాగ్రహ దీక్షలో కాంగ్రెస్...
Centre appointed Ujjal Bhuyan as CJ of TS HC 

రాష్ట్ర హైకోర్టు సిజెగా ఉజ్జల్ భూయాన్..

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ను నియామిస్తూ కేంద్రం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. రాష్ట్ర హైకోర్టులో...
Tomato and Onion prices Drops

దిగొస్తున్న కూరగాయల ధరలు..

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కూరగాయల ధరలు కిందకు దిగుతున్నాయి. రుతుపవనాల రాకతో రాష్ట్ర మంతటా వాతావరణం చల్లబడింది. పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తుండటంతో కూరగాయ పంటలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో గత వారం...
Telangana Reports 236 new corona cases 24 hrs

కొత్తగా 236 కొవిడ్ కేసులు

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 236 కొవిడ్ కేసులు నమోదుయ్యాయి. గడిచిన 24 గంటల్లో 19,715 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా...236 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన...
Kavitha wishes to CM KCR on Fathers day

నా జీవితంలో మీరే గొప్ప స్ఫూర్తి… హ్యాపీ ఫాదర్స్ డే నాన్న: కవిత

మన తెలంగాణ/హైదరాబాద్: ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రి, సిఎం కెసిఆర్‌కు ఎంఎల్‌సి కవిత శుభాకాంక్షలు తెలిపారు. ‘నా జీవితంలో మీరే గొప్ప స్ఫూర్తి. అత్యుత్తమ నాన్నకు హ్యాపీ ఫాదర్స్ డే’ అని...

చురుగ్గా కదులుతున్న నైరుతి

రేపు,ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఆదివారం పలు జిల్లాలో కురిసిన వానలు... హైదరాబాద్: రాష్ట్రంలో నెరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని...
INSACOG alerted on increase in Covid cases

కరోనా కేసుల పెరుగుదలపై ఇన్సాకాగ్ అప్రమత్తం

జీనోమ్ సీక్వెన్సింగ్‌కు భారీ సంఖ్యలో శాంపిల్స్ పంపాలని రాష్ట్రాలకు సూచన న్యూఢిల్లీ : గత వారం రోజులుగా కరోనా కేసులు ఎక్కువగా బయటపడుతున్న జిల్లాలు, ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో శాంపిల్స్ జీనోమ్...
The solution to the Basara IIIT problem

ట్రిపుల్ ఐటి సమస్యకు పరిష్కారం

  మన తెలంగాణ/బాసర/భైంసా: బాసర ట్రిపుల్ ఐటీలో ఐదు రోజులుగా విద్యార్థులు ఆందోళన బాటపట్టడంతో శనివారం సాయంత్రం దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డిలు ఆందోళన చేస్తున్న...
Paddy money into farmers' accounts tomorrow

రేపు రైతుల ఖాతాల్లోకి ధాన్యం డబ్బులు

  మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రైతుల నుంచి యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన బకాయిలను సోమవారం సాయంత్రంలోగా చెల్లిస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. ఇప్పటివరకూ 50లక్షల మెట్రిక్ టన్నుల...

Latest News