Home Search
కరోనా వైరస్ విజృంభణ - search results
If you're not happy with the results, please do another search
2022లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తాం
అప్పటికి కరోనా సమసిపోతుంది
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్చంద్ర
న్యూఢిల్లీ: 2022లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం(సిఇసి) తెలిపింది. గోవా,మణిపూర్,పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ...
మెట్రో రైలు సమయం పొడిగింపు…
ఉదయం 7 గంటలకు మొదటి సర్వీసు ప్రారంభం
11.45 గంటలకు చివరిరైల్ ప్రారంభమై 12.45 ఆఖరి స్టేషన్కు
మన తెలంగాణ, హైదరాబాద్ : గ్రేటర్ నగరానికి మణిహారంగా నిలిచి మెట్రోకు కరోనా వైరస్ బంధంగా మారింది....
రికవరీలు, మరణాలు పెరిగాయ్
న్యూఢిల్లీ: కరోనా విజృంభణతో దేశం సతమతమవుతోంది. నిత్యం లక్షలాది పాజిటివ్ కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే కారు చీకటిలో కాంతి రేఖలా గత వారం రోజులుగా కేసుల సంఖ్యలో స్థిరీకరణ కనిపిస్తోంది....
భారత్ తొందరపడింది
వాషింగ్టన్ : కరోనా వైరస్ విషయంలో భారతదేశం తప్పుడు అంచనాలతో వ్యవహరించిందని అమెరికా జాతీయ స్థాయి వైద్య నిపుణులు డాక్టర్ ఆంథోనీ ఫౌచీ తేల్చిచెప్పారు. అంతా నయం అయిందని, అన్లాక్ ప్రక్రియకు తొందరపడి...
కేంద్రం మొండితనం
‘అమ్మ పెట్టదు అడుక్కొని తిననివ్వదు’ అన్నట్టు కొవిడ్ రోగులకు ఆక్సిజన్ను శాస్త్రీయ పద్ధతుల్లో అందజేయడానికి సుప్రీంకోర్టు నెలకొల్పిన 12 మందితో కూడిన జాతీయ స్థాయి లక్ష సాధన సంఘాని(టాస్క్ఫోర్స్)కి కూడా కేంద్ర ప్రభుత్వం...
నేటి నుంచి పేదలకు ఉచిత బియ్యం
సిఎం కెసిఆర్ ఆదేశాలతో పంపిణీ, ఒకరికి 10 కేజీల బియ్యం అందజేత, మే, జూన్ నెలలో లబ్ధిదారులకు సరఫరా, ఓటిపి విధానం రద్దు చేయాలంటున్న డీలర్లు, థర్డ్పార్టీ బయోమెట్రిక్ ఉత్తమమని సూచనలు
మన తెలంగాణ,...
పెరోల్ ఖైదీలను విడిచిపెట్టండి
ఏడేళ్ల కారాగార శిక్ష నిందితులను అరెస్టు చేయొద్దు : కొవిడ్ విజృంభణ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలు
న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్-19 కేసుల సంఖ్య అనూహ్య రీతిలో పెరుగుతున్న దృష్ట్యా ఖైదీలతో క్రిక్కిరిసి ఉన్న కారాగారాలపై...
సైనా, శ్రీకాంత్ ఒలింపిక్స్ ఆశలు ఆవిరి!
న్యూఢిల్లీ : భారత బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వా ల్, కిదాంబి శ్రీకాంత్లకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్కు ఎలాగైనా అర్హత సాధించాలని భావిస్తున్న వీరి ఆశలపై కరో...
నలభై ఏళ్ల చరిత్ర తిరగరాసిన ఎల్డిఎఫ్
కేరళలో ఎల్డిఎఫ్ అఖండ విజయం వెనుక విజయన్ నాయకత్వ నైపుణ్యం
కొచి : కేరళలో విపక్షం యుడిఎఫ్ పై అధికార పార్టీ ఎల్డిఎఫ్ అఖండ విజయం సాధించడం వెనుక గత కొన్ని దశాబ్దాలుగా ముఖ్యమంత్రి...
కొంతకాలం లాక్డౌన్ విధిస్తే మంచిది
అత్యవసరంగా ఆస్పత్రులు ఏర్పాటు చేయాలి
భారత్లో కరోనా విజృంభణపై ఆంటోనీ ఫౌచీ కీలక సూచనలు
న్యూఢిల్లీ: భారత్లో రెండో దశ కరోనా ఉధృతిని కట్టడి చేయడానికి ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్...
డబుల్ మ్యూటేషన్ దడ
రాష్ట్రంలో 50% కేసులు అవే!
18 నుంచి 20శాతం యూకే స్ట్రెయిన్
వడివడిగా వ్యాపిస్తున్న వైరస్
గంటల వ్యవధిలో విషమస్థితికి పలువురు కొవిడ్ రోగులు
అన్ని ఆసుపత్రుల్లో బెడ్లు ఫుల్
మరో ఆరు వారాల పాటు...
మైక్రో కంటైన్మెంట్లు
నైట్ కర్ఫూలు, పరిమిత లాక్డౌన్లు
11 నుంచి 14 వరకు దేశవ్యాప్తంగా టీకా ఉత్సవ్
సెకండ్ వేవ్ పెద్ద సవాలే, పరీక్షలు, వ్యాక్సిన్లతో తిప్పికొడదాం
ట్రిపుల్ టితో పాజిటివ్ రేటును 5శాతానికి తగ్గించవచ్చు
రోజుకు 40లక్షల టీకాలు వేసే...
భయాందోళనలో భాగ్యనగరం!
గ్రేటర్లో ఒక్కరోజే 400 పాజిటివ్ కేసులు
మరింత పెరిగే అవకాశమున్నట్లు వైద్యశాఖ హెచ్చరికలు
కేసుల నమోదయ్యే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన అధికారులు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా రోగుల చికిత్స కోసం ఏర్పాట్లు వేగం
నగర ప్రజలు జాగ్రత్తలు...
ఆ 11 రాష్ట్రాలు యమ డేంజర్
రాష్ట్రాలు తక్షణమే మరింత మెరుగైన చర్యలు తీసుకోవాలి
కరోనా విజృంభణపై రాష్ట్రాలతో కేంద్రం అత్యున్నత స్థాయి భేటీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా...
ఏప్రిల్ మధ్యకల్లా ‘పీక్’కు కేసులు
మే చివరినాటికి తగ్గుముఖం
కరోనా సెకండ్ వేవ్పై గణితం ఆధారంగా శాస్త్రజ్ఞుల అంచనా
న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సెకండ్ వేవ్ ఏప్రిల్ నెల...
గ్రేటర్లో డేంజర్ బెల్స్ …
హైదరాబాద్: మహానగరంపై కరోనా మహమ్మారి రెక్కలు కట్టుకుని ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. గత వారం రోజుల నుంచి రోజుకు 40నుంచి 50కి పైగా కొత్త కేసులు నమోదైతున్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్య 201...
గ్రేటర్లో డేంజర్ బెల్స్
హైదరాబాద్: మహానగరం కరోనా మహమ్మారితో మరోసారి వణికిపోతుంది. ఏవైపు నుంచి వైరస్ ప్రాణాలను బలిగొట్టుందని ప్రజలు హడలిపోతున్నారు. గత పక్షం రోజుల నుంచి పక్క రాష్ట్రామైన మహారాష్ట్రలో పాజిటివ్ కేసులు పెరగడంతో అక్కడ...
మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపలేమా?
అదేంటి ఇప్పటి వరకు జరిగినవి రెండు ప్రపంచ యుద్ధాలే కదా... ఈ మూడో ప్రపంచ యుద్ధం ఎప్పుడు మొదలయ్యింది అని అనుకుంటున్నారా... అవును ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రబలిన కరోనా మహమ్మారి వల్ల...
ఒకే రోజు 100మంది విద్యార్థులకు కొవిడ్
మళ్లీ క్లస్టర్లు, స్కూల్స్, హాస్టల్స్లో కరోనా పరీక్షలు
నాగోల్, మంచిర్యాలలో కంటైన్మెంట్ జోన్లు
మన తెలంగాణ/హైదరాబాద్: పాఠశాలలపై కొవిడ్ పంజా విసురుతోంది. విద్యార్ధులు, ఉపాధ్యాయులు, సిబ్బందిని భయ బ్రాంతులకు గురిచేస్తుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర...
రైతులకు తమిళనాడు సర్కార్ భారీ గిఫ్ట్
చెన్నై: అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతులకు తమిళనాడు ప్రభుత్వం పెద్ద కానుక ప్రకటించింది. సహకార బ్యాంకుల్లో వ్యవసాయ రుణాలు తీసుకున్న 12,110 కోట్ల రైతు రుణాలను మాఫీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి పళనిస్వామి తెలిపారు....