Home Search
పంటలను - search results
If you're not happy with the results, please do another search
కేంద్రం దుర్మార్గం
కేంద్రానికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన లేదు
పప్పు దినుసుల సేకరణకు తేడా తెలియదు
బిజెపి సన్నాసులు రైతులను రెచ్చగొడుతున్నారు
ప్రజలను అన్ని విషయాల్లో కేంద్రం మోసం చేసింది
మోడీ పాలనలో ఎలాంటి నూతనత్వం లేదు :
ఢిల్లీలో...
బ్రాండ్ అంబాసిడర్లు మీరే
తెలంగాణ అభివృద్ధిలో మీ అందరి భాగస్వామ్యం ఉండాలి, మన ఊరు మన బడి పథకంపై ఎన్ఆర్ఐలతో ముఖాముఖీలో మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: విదేశాల్లో తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లు ఎన్ఆర్ఐలేనని మంత్రి కెటిఆర్ అన్నారు....
అన్నదాతల ఆక్రందనలు
దేశ ప్రజల ఆకలి దీర్చే అన్నదాతలు రైతులు. మనిషి కనీసావసరాల్లో అతి ప్రధానమైన ఆహార పదార్ధాలను పండించే సృష్టికర్తలు, అజాత శత్రువులైన ఈ రైతులు అలిగితే దేశం ఆకలి మంటలతో అల్లాడి పోవాల్సిందే....
10లక్షల ఎకరాల్లో కూరగాయల సాగు
ఏటా 36లక్షల టన్నుల ఉత్పత్తే టార్గెట్
తీగజాతి పంటల సాగుకు భారీగా ప్రోత్సాహకాలు
చిన్న, సన్న కారు రైతులకు డ్రిప్లో రాయితీలు
హైదరాబాద్ : రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా కూరగాయల సాగులో స్వయం సమృద్ధిని సాధించేందుకు...
మద్దతు ధర మాయ!
దేశ రాజకీయాల్లో వాగ్దానాలకున్న ప్రాధాన్యం మరి దేనికీ లేదు. లెక్కబెడితే ఆధునిక ప్రజాస్వామిక భారతంలో వాగ్దాన కర్ణులు లేదా వాగ్దాన భంగ కర్ణులు లెక్కకు మించినంత మంది దొరకుతారు. మంచినీళ్ల ప్రాయంగా ప్రజలకు...
అసెంబ్లీల ఎన్నికల తర్వాతే ఎంఎస్పిపై కమిటీ: తోమర్
న్యూఢిల్లీ: కనీస మద్దతు ధర(ఎంఎస్పి)పై కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ శుక్రవారం రాజ్యసభలో తెలిపారు. ప్రశ్నోత్తర సమయంలో ఓ అనుబంధ ప్రశ్నకు...
సిఎం సహాయనిధికి రైతు విరాళం
మనతెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం జలాలతో సేద్యం చేసి.. అందులో కొంత డబ్బును సిఎం సహాయనిధికి ఓ రైతు అందజేసి ముఖ్యమంత్రి కెసిఆర్ అభినందనలు అందుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెళ్లపల్లి...
50వేల ఎకరాల్లో నష్టం!
అకాల వానలతో అధికంగా దెబ్బతిన్న మిరప, మొక్కజొన్న పంటలు
పూర్తిస్థాయి నివేదికలు అందాకే పరిహారంపై నిర్ణయం
మనతెలంగాణ/ హైదరాబాద్ : అకాల వర్షాలు , వడగండ్ల వానలతో వ్యవసాయ రంగానికి జరిగిన నష్టాలపై ప్రభుత్వం దృష్టి...
పరకాలలో రైతులను ఓదార్చిన మంత్రులు..
హనుమకొండ: జిల్లాలోని పరకాల నియోజకవర్గంలోని పరకాల, నడికూడ మండలాల్లోని నాగారం, మల్లక్కపేట, నడికూడ గ్రామాలలో మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, నిరంజన్ రెడ్డిలు పర్యటించారు. వడగండ్ల వానల ప్రభావంతో నష్టపోయిన పంటలను పరిశీలించిన మంత్రులు...
చేతికొచ్చిన పంట చెల్లాచెదురు
నీట తడిసిన కల్లాల్లో ఆరబోసిన మిర్చి
వరుసగా రెండోరోజు అన్నదాతను ఉక్కిరిబిక్కిరి చేసిన వర్షాలు
పలుచోట్ల పంట నష్టం అంచనాకు సిద్ధమవుతున్న అధికారులు
వడగళ్ల వానతో వేలాది ఎకరాల్లో దెబ్బతిన్న ఆరుతడి పంటలు
మన తెలంగాణ/న్యూస్ నెట్వర్క్: ఊహించనివిధంగా...
మిర్చి రైతులను కాపాడండి: ఆర్కెపీఏ
నాణ్యమైన వ్యవసాయ ఇన్పుట్స్ కోసం సాంకేతికత అనేది మన ప్రాధమిక హక్కు
మా జీననోపాధికి భంగం కలిగించవద్దు.. మిర్చి రైతులను కాపాడండి: ఆర్కెపీఏ
రైతులను కాపాడేందుకు క్విక్ రెస్పాన్స్ టీమ్, కమిటీ ఏర్పాటు చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్,...
సిద్దిపేట త్వరలో సీడ్ హబ్ గా మారనుంది: హరీష్ రావు
సిద్దిపేట: 4 కోట్ల ప్రజల భవిష్యత్తు, 70 లక్షల రైతుల ప్రయోజనం కోసం కేంద్ర మంత్రులను కలిసేందుకు తెలంగాణ మంత్రులు ఢిల్లీకి వెళ్తే... పని పాటా లేదా అంటూ కేంద్ర మంత్రి హేళన...
వ్యవసాయ, ఉద్యానవన యూనివర్సిటీలు రైతులను ప్రోత్సహించాలి..
హైదరాబాద్: కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం 7వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా...
త్రిప్స్ తెగులుతో మిరప రైతులకు భారీ నష్టం..
త్రిప్స్ తెగులు కారణంగా 3వేల కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయిన తెలుగు రాష్ట్రాల మిరప రైతులు
ఈ తెగులు కారణంగా 5 లక్షల హెక్టార్లలో మిరప పంట ప్రభావితమైంది
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని పచ్చిమిరప...
కనుమరుగవుతున్న సాంప్రదాయ పంటలు
మన తెలంగాణ/బంట్వారం : క్రిమి సంహారక మందులు, ఎరువులు, విత్తనాల ధరలు పెరుగుతుండగా మరోవైపు గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో సాంప్రదాయ పంటల సాగు కనిపించడంలేదు. పత్తి, కంది వంటి వాణిజ్య పంటలపైనే రైతులు...
ఛార్జింగ్ మైకుతో పంటలకు కాపలా
రైతు వినూత్న ప్రయోగం
మనతెలంగాణ/వెంకటాపూర్: పంటలను కాపాడుకోవడానికి రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. పశు పక్షాదుల నుంచి కాపాడుకోవడానికి రోజుల తరబడి కాపలా కాస్తూ విసిగిపోతున్నారు. ఇలాంటి సమస్య అధిగమించడానికి మండల పరిధిలోని ఓ...
సీసపద్య ‘సేద్యగాడు’
ప్రముఖ కళింగాంధ్ర కవి గంటేడ గౌరునాయుడు గారు రైతు సంఘీభావ కవిత్వం పేరిట రోజుకు ఒక కవిత చొప్పున రాస్తూ, పుస్తకంగా ఆవిష్కరించారు. అదే నిరసన కాలంలో రైతు సాధకబాధకాలను పద్యంలో నిక్షిప్తం...
ప్రత్యామ్నాయ పంటలకు సిద్ధం కావాలి: ఎమ్మెల్సీ శుభాష్ రెడ్డి
మెదక్: ప్రభుత్వ సూచనల మేరకు ప్రత్యామ్నాయ పంటలకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి కెసిఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి శుభాష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 2 లక్షల...
పంట మార్చండి
పల్లెకు పోయి పంటను చూసిన కెసిఆర్ సాగు'బడి'
ఎ'వరి'కీ పట్టని సాగు వదిలి మార్కెట్లో డిమాండ్ ఉన్న ఆరుతడి పంటలకు మళ్లండి
వరి వంటి ఒకే తరహా పంట వేసి ఇబ్బందులు తెచ్చుకోవద్దు
ఇతర పంటల సాగుపై...
పంటల సాగులో భారీ మార్పులు
యాసంగిలో సొంత అవసరాలకే ఇక వరిసాగు
ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం
హైదరాబాద్ : రాష్ట్ర వ్యవసాయరంగ ముఖచిత్రం మారిపోతోంది. ప్రభుత్వ నిర్ణయాలతో పం టల సాగులో భారీ మార్పులు చోటు చేసుకోబొతున్నాయి. మార్కెట్లో వినియోగదారుల...