Home Search
పశ్చిమ బెంగాల్ - search results
If you're not happy with the results, please do another search
వాయనాడ్ కు ఇద్దరు టిఎంసి ఎంపీలను పంపనున్న మమతా బెనర్జీ
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్ కతా విషాధ ఘటనపై చింత వ్యక్తం చేశారు. కేరళకు తమ పార్టీ ఎంపీలైన సాకేత్ గోఖలే, సుష్మితా దేవ్ లను పంపబోతున్నది....
నీతి ఆయోగ్ మీటింగ్ కు 10 రాష్టాల సిఎంలు డుమ్మా
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో దాదాపు 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పాల్గొనలేదని నీతి ఆయోగ్ సిఇఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం...
నీతి ఆయోగ్ భేటీ నుంచి మమత వాకౌట్
ప్రసంగం మధ్యలో మైక్ కట్ చేశారని ఆరోపణ
మమత వాదనకు ప్రభుత్వం ఖండన
ఆమె ప్రసంగం సమయం ముగిసిందని స్పష్టీకరణ
ఆమె ఆరోపణ సరి కాదన్న నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ : శనివారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ...
నీతి ఆయోగ్ సమావేశం నుంచి మమతా బెనర్జీ వాకౌట్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో నీతి ఆయోగ్ సమావేశం మొదలయింది. అయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రసంగించడానికి తగినంత సమయాన్ని కేటాయించకపోవడానికి, సరైన వైఖరి పాటించనందున నిరసనగా ఆమె...
మోడీ అధ్యక్షతన నేడు నీతి ఆయోగ్ సమావేశం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శనివారం(జులై 27) నీతి ఆయోగ్ 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరగనున్నది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన వికసిత్ భారత్@2047 పత్రాన్ని ఈ...
ఈ నీతి ఆయోగ్ ని ఆపండి : మమతా బెనర్జీ
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం నాడు నరేంద్ర మోడీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) ప్రభుత్వం 2015లో స్థాపించబడిన ‘నీతి ఆయోగ్’ ను రద్దు చేయాలని డిమాండ్...
రాజ్యసభ నుంచి ప్రతిపక్ష నాయకుల వాకౌట్
ఈ ధోరణి ప్రజాస్వామ్యానికి ముప్పు అన్న ధన్కర్
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిన్న వివక్షపూరితమైన బడ్జెట్ ప్రవేశపెట్టారని నిరసన తెలుపుతూ ప్రతిపక్షనాయకులు నేడు(బుధవారం) రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు.
తాను రైతు నాయకులను ఆహ్వానించినప్పటికీ వారిని...
బడ్జెట్ 2024: పెట్టుబడి వ్యయాలు యథాతథంగా రూ. 11.11 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: నేడు కేంద్ర బడ్జెట్ 2024ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఆమె తన ప్రసంగాన్ని ఆరంభిస్తూ ప్రభుత్వం పేదలు, మహిళలు, యువత, రైతులను దృష్టిలో పెట్లుకుని బడ్జెట్ ను రూపొందించిందని...
కొత్త న్యాయ చట్టాలపై మీ వైఖరి చెప్పండి: ప్రభుత్వానికి కెటిఆర్ లేఖ
మన తెలంగాణ/హైదరాబాద్ : దేశంలో అమలులోకి వచ్చిన నూతన న్యాయ చట్టాల పైన రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి వెల్లడించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి కెటిఆర్ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు....
లోక్సభ సభ్యునిగా శత్రుఘ్న సిన్హా ప్రమాణం
న్యూఢిల్లీ: టిఎంసి ఎంపి శత్రుఘ్న సిన్హా సోమవారం లోక్సభ సభ్యునిగా ప్రమాణం చేశారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికలలో పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్ నుంచి గెలుపొందిన సిన్హా లోక్సభ సభ్యునిగా ప్రమాణం చేసిన...
అన్యాయంతో రాజీ పడొద్దని ‘ముహర్రం’ బోధిస్తోంది: మమతా బెనర్జీ
కోల్ కతా: అన్యాయంతో రాజీపడొద్దని ‘ముహర్రం’ బోధిస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం అన్నారు. ప్రజలు శాంతి, సౌభాగ్య మార్గాన్ని అనుసరించాలని కోరారు.
మమతా బెనర్జీ ఎక్స్ పోస్ట్ లో ‘‘...
రాజకీయ నేతగా రాహుల్లో పరివక్వత: అమర్తసేన్
బోల్పూర్(ప.బెంగాల్): కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గత కొద్ది సంవత్సరాలలో గణనీయమైన పరిపక్వతతను సాధించారని నోబెల్ పురస్కార గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ అమర్త సేన అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుత నరేంద్ర మోడీ...
జులై 21న అఖిల పక్ష సమావేశం
న్యూఢిల్లీ: ఈనెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకుని ఒకరోజు ముందు జులై 21న(సోమవారం) అఖిల పక్ష సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అన్ని పక్షాల...
గ్రేటర్లో కుండపోత
మన గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఆదివారం రాత్రి పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసింది. పలు చోట్ల ప్రధాన రహదారులు నీట మునిగాయి.లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యా యి. కొద్దిపాటి వ్యవధిలోనే 7సెం.మీ.కు పైగా...
తెలంగాణకు భారీ నుంచి అతిభారీ వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో రాగల ఐదురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కోస్తాంధ్ర ప్రదేశ్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో...
ఉపపోరులో కూటమి జోరు
ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో వోట్లను శనివారం లెక్కించగా ప్రతిపక్షానికి ప్రోత్సాహకరంగా ఇండియా కూటమి పది సీట్లను కైవసం చేసుకున్నది. భారతీయ జనతా పార్టీ (బిజెపి) రెండు...
ఉప ఎన్నికల విజేతలు వీరే !
న్యూఢిల్లీ: డెహ్రా స్థానానికి మొత్తం పది రౌండ్ల కౌంటింగ్ ముగియగా, కాంగ్రెస్ అభ్యర్థి, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు భార్య కమలేశ్ ఠాకూర్ 9,000 ఓట్లకు పైగా విజయం సాధించారు....
రాజ్యాంగ ప్రతినిధుల మధ్య రగడ
కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్లు, ముఖ్యమంత్రుల మధ్య సంఘర్షణ వైఖరి కొనసాగుతుండడం పాలనా వ్యవహారాలకు ప్రతిబంధకమవుతోంది. కేరళ, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలకు రాజకీయ ప్రత్యర్థులుగా గవర్నర్లు వ్యవహరించడం చివరకు సుప్రీం కోర్టు...
శరద్ పవార్తో మమత భేటీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) అధినేత్రి మమతా బెనర్జీ శుక్రవారం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పి) అధ్యక్షుడు శరద్ పవార్తో భేటీ అయ్యారు. జూన్లో లోక్సభ ఎన్నికల ఫలితాల ప్రకటన...
నేడు ముంబైలో ఉద్ధవ్, పవార్తో మమత భేటీ
కోల్కత: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ శుక్రవారం ముంబైలో శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే, ఎన్సిపి అధ్యక్షుడు శరద్ పవార్తో సమావేశమై దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి...