Home Search
మంత్రివర్గ సమావేశం - search results
If you're not happy with the results, please do another search
రుణమాఫీకి గ్రీన్సిగ్నల్
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎనిమిది నెలల్లోనే రూ.2లక్షల రుణమాఫీని అమలు చేస్తున్నామని, ఒకే విడతలో ఈ మొత్తాన్ని మాఫీ చేస్తామని సిఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రం లో రైతు...
తొలి కానుక
మన తెలంగాణ/హైదరాబాద్ /న్యూఢిల్లీ : కేంద్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రధాని నరేం ద్ర దామోదర్దాస్ మోడీ నేతృత్వంలోని ఎన్డిఏ ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. పిఎం కిసాన్ పథకం కింద 17వ వి...
పిఎంఎవై కింద 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ సాయం
ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (పిఎంఎవై) కింద మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సోమవారం తన తొలి సమావేశంలో...
నేడు మోడీ నివాసంలో కేబినెట్ భేటీ
ఢిల్లీ: కేంద్ర మంత్రివర్గం తొలి సమావేశం నేడు(సోమవారం) జరగనుంది. సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని 7 లోక్ కల్యాణ్ మార్గ్ లో ఉన్న మోడీ నివాసంలో కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. మూడోసారి...
ఢిల్లీలో సిఎం రేవంత్ బిజీబిజీ
సోనియాగాంధీ, రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీలతో
మర్యాద పూర్వకంగా భేటీ
పలు అంశాలపై చర్చ
సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరు
రాత్రి ఎంపిల విందులో పాల్గొన్న ముఖ్యమంత్రి
మనతెలంగాణ/హైదరాబాద్: సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లిన సిఎం రేవంత్రెడ్డి శనివారం బిజీబిజీగా గడిపారు....
ఢిల్లీలో సిఎం రేవంత్ రెడ్డి..
కాంగ్రెస్ అధిష్టానంతో రేవంత్ పలు అంశాలపై సమావేశం
మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టు భర్తీ, పిసిసి చీఫ్ల భర్తీపై
అధిష్టానంతో ముఖ్యమంత్రి చర్చించే అవకాశం
నేడు ఢిల్లీలో జరిగే సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొననున్న రేవంత్
మనతెలంగాణ/హైదరాబాద్: సిఎం...
వ్యవసాయ శాఖపై కుమారస్వామి కన్ను
జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డిఎ) కొత్త ప్రభుత్వంలో వ్యవసాయ శాఖపై తమ పార్టీ ఆసక్తితో ఉందని జెడి (ఎస్) నేత, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి బుధవారం సూచనప్రాయంగా తెలియజేశారు. బిజెపి,...
ప్రధాని మోడీ రాజీనామా
ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించారని, ఆమె దానిని ఆమోదించి, కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించేంత వరకు కొనసాగవలసిందిగా ఆయనను కోరారని రాష్ట్రపతి భవన్...
భారత బీచ్లు సందర్శించండి.. ఇజ్రాయెలీలకు ఎంబసీ సూచన
మాల్దీవులకు ప్రయాణించకుండా ఇజ్రాయెల్ పాస్పోర్ట్ ఉన్నవారిపై మాల్దీవులు నిషేధం విధించిన మరునాడు సోమవారం భారత్లోని ఇజ్రాయెలీ రాయబార కార్యాలయం అందుకు మారుగా ఇజ్రాయెలీలకు పలు భారతీయ బీచ్ల గురించి వివరించింది. ‘ఇజ్రాయెలీలను మాల్దీవులు...
నాలుగు గంటల పాటు కేబినెట్ భేటీ
కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో సోమవారం తెలంగాణ కేబినెట్ సమావేశమయ్యింది. సిఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం దాదాపు నాలుగు గంటల పాటు జరిగింది. ఇందులో పలు కీలక అంశాలపై...
నేడు కేబినెట్ భేటీ
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి ఈసీ షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఈనేపథ్యంలోనే సోమవారం మధ్యా హ్నం 3 గంటలకు సిఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో భేటీ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది....
కేబినెట్ భేటీ వాయిదా
మన తెలంగాణ/హైదరాబాద్ :ఎన్నికల కమిషన్ అనుమతి రానందున రాష్ట్ర మంత్రివర్గ సమావే శం వాయిదా పడింది. ఈసీ నుంచి స్పందన లేకపోవటంతో రైతుల సంక్షేమం, అత్యవసరమైన అంశాలపైచర్చించలేకపోయామని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు....
9-13 మావే
రుణమాఫీ కోసం రైతు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు
హైదరాబాద్ యుటి అయ్యే అవకాశం లేదు
రెండో రాజధాని చేసినా ఆదాయం తగ్గదు
కెటిఆర్ది మిడిమిడి జ్ఞానం రేషన్కార్డులపై
పరిమితి లేదు..అది నిరంతర...
అరుదైన విలక్షణ నేత
ఎటువంటి కుటుంబపరమైన పూర్వరంగం లేకుండా కేవలం తన నిబద్ధత కారణంగా ఎటువంటి ప్రయత్నం చేయకుండానే అత్యున్నత పదవులు అధిష్టించి దేశాభివృద్ధి దిశనే మార్చివేసిన యోధుడిగా చరిత్రలో నిలిచిపోగల అరుదైన విలక్షణ నేత డా....
త్వరలో మేం నలుగురం జైలుకు: ఆతిశీ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన ఈడీ ఎన్నికల సమయంలో మరికొందరిని అరెస్ట్ చేయడం దేశ రాజకీయాల్లో వాడి, వేడి చర్చగా మారింది. ఈడీ విచారణలో కీలక...
దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది బిఆర్ఎస్ తీరు
పదేళ్ళలో విచ్చలవిడిగా ఫిరాయింపులను ప్రోత్సహించలేదా?
బిఆర్ఎస్ పై పరిగి ఎంఎల్ఎ రాంమోహన్ రెడ్డి ధ్వజం
మన తెలంగాణ / హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపులపై బిఆర్ఎస్ తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు గా ఉందని...
ఎన్నికల కమిషన్పై మోడీ నీడ!
ఎన్నికల తేది, తదితర కార్యక్రమం వెలవడునున్న తరుణంలో ఎన్నికల కమిషన్ అధికారి అరుణ్ గోయల్ హఠాత్తుగా వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంతకు మునుపే ఒక కమిషనర్ పదవీకాలం...
2008 డిఎస్సి అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తాం
కేబినేట్ సమావేశం అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు మీడియా సమావేశం నిర్వహించి కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలను వివరించారు. ప్రతి నియోజకవర్గానికి...
మళ్లీ సంఘటితం
ఉద్యోగ, కార్మిక సంఘాలు ఉండాల్సిందే
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ఉచితంగా విద్యుత్ ఇచ్చే బాధ్యత మాపై ఉందని, దీనిపై కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటామ ని సిఎం రేవంత్రెడ్డి అన్నారు.ఆదివారం...
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం తీపి కబురు చెప్పింది. వారి కరవు భత్యాన్ని 4 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటివరకు 46శాతంగా ఉన్న డిఎ...