Saturday, September 21, 2024
Home Search

దవాఖాన - search results

If you're not happy with the results, please do another search

ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు విశ్వాసం

ఇల్లందు :ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు పూర్తి విశ్వాసం పెరింగిందని స్ధానిక శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియా హరిసింగ్‌నాయక్ అన్నారు. ఈ సందర్భంగా ఆమె బుధవారం రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకోని స్థానిక వైద్యశాలలో...

ప్రైవేట్ కు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు

సూర్యాపేట: ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు. బుధవారం ప్రజా ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రిలో రోగులకు...

మహిళల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట

గద్వాల : మహిళల ఆరోగ్యానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసిందని , ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కార్యక్రమాలు చేపట్టారని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. బుధవారం కేఎస్...

పేదవారికి కార్పొరేట్ వైద్యం అందించడమే కెసిఆర్ లక్ష్యం

ఖమ్మం : తెలంగాణ రాష్ట్రంలో పేదవారికీ కార్పొరేట్ వైద్యం అందించడమే సిఎం కెసిఆర్ లక్ష్యం అని ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అన్నారు. బుధవారం ఖమ్మం రూరల్ మండలం ఎదులాపురం పంచాయతీ పరిధిలోని...

ముఖ్యమంత్రి పాలనలో వైద్య రంగానికి పెద్దపీట

మణుగూరు : సిఎం కెసిఆర్ పాలనలో వైద్య రంగానికి పెద్దపీట వేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసన సభ్యులు, బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు. మణుగూరు మండలంలోని స్నేహ...

వైద్య రంగంలో గణనీయమైన పురోగతి

నిర్మల్ : రాష్ట్ర ఆవరణ దినోత్సవ ఉత్సవాల్లో భాగంగా ఎంసీహెచ్‌లో నిర్వహించిన వైద్య ఆరోగ్య దినోత్సవంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ,న్యాయ,దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. వైద్య ఆరోగ్య దినోత్సవం సందర్భంగా...

వైద్యం, ఆరోగ్యంలో అగ్రగామిగా తెలంగాణ

పేదలకు అందుబాటులో వైద్య సేవలు: ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి కొడంగల్: పోరాడి సాధించుకున్న తెలంగాణలో నేడు వైద్య, ఆరోగ్య రంగం దేశంలోనే అగ్రగామిగా నిలించిందని ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని రాఘవేంద్ర ఫంక్షన్...

ప్రభుత్వ ఆస్పత్రుల్లో అధునాతన పరికరాలు

బాన్సువాడ: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వాస్పత్రులను విస్తరించి, ఆధునీకరణ చేసి అధునాతన పరికరాలు అందుబాటులోకి తెచ్చి పేదలకు వైద్య సహాయం అందజేస్తుందని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని మీనా...

అవయవ దానం చేద్దాం.. సజీవంగా బతుకుదాం

మక్తల్ : నేటి సమాజంలో పరిస్థితులకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ తమ జీవితానంతరం అవయవ దానం చేయవలసిన ఆవశ్యకత ఎంతగానో ఉన్నదని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ అవయవ...

దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ వైద్యం రంగం

సూర్యాపేట : ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ప్రజలు అందిస్తున్న వైద్య సేవలు, ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచాయని ఇప్పుడు కార్పొరేట్ స్థాయిని మించి ప్రభుత్వ దుకాణాలు, వైద్య సేవలు అందుతున్నాయని ఎమ్మెల్యే...

వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు

జడ్చర్ల : తెలంగాణలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల, బస్తీ దవాఖానాలు, టి డయాగ్నొస్టిక్ సెంటర్లు , ఆసుపత్రిల అప్ గ్రేడిషన్‌తో రాష్ట్రంలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని...

మహిళల భద్రత, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం : ఎంఎల్‌ఎ బిగాల

నిజామాబాద్ అర్బన్: రాష్ట్రంలో మహిళల సాధికారతకు సిఎం కెసిఆర్ అనేక పథకాలు తీసుకొచ్చి మహిళలు అభివృద్ధి చెందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని నిజామాబాద్ అర్బన్ ఎంఎల్‌ఎ బిగాల గణేష్ గుప్తా అన్నారు. తెలంగాణ...

మహిళా సాధికారిత దిశగా రాష్ట్రం ప్రభుత్వం

పెద్దపల్లి:మహిళా సాధికారత దిశ గా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని, మ హిళా సంక్షేమ కోసం అనేక కార్యక్రమాలను అమ లు చేస్తుందని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అ న్నారు. మంగళవారం పెద్దపల్లిలోని...

వైద్యరంగంలో దేశానికే హైదరాబాద్ ఆదర్శం

సిటీ బ్యూరో: తెలంగాణ సర్కార్ కృషి తో హైదరాబాద్ మహానగరం వైద్యరంగంలో దేశానికే ఆదర్శంగా మారింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అవిశ్రాంత కృషి ఫలితంగా నిరుపేదలకుసైతం పైసా ఖ ర్చు లేకుండానే అత్యంత మెరుగైన...
Health revolution in the state

స్వరాష్ట్రంలో వైద్యారోగ్య విప్లవం

9 ఏళ్లలోనే దేశానికే ఆదర్శంగా వైద్యారోగ్య రంగం తొమ్మిదేండ్లలోనే 21 కొత్త మెడికల్ కాలేజీలతో కొత్త చరిత్ర వరంగల్ హెల్త్ సిటీ, నగరం నలువైపులా టిమ్స్ ఆసుపత్రులు హైదరాబాద్ : తొమ్మిదేండ్లుగా ముఖ్యమంత్రి కెసిఆర్...

తెలంగాణ వైద్య ఆరోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

కలెక్టర్ అమోయ్ కుమార్ మేడ్చల్ జిల్లాః తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా ఈనెల 14న తెలంగాణ వైద్య ఆరోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అన్నారు....

నేడు వైద్యారోగ్య దినోత్సవం

మెదక్ కలెక్టర్ రాజర్షి షా మెదక్: రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లాలోని రెండు నియోజకవర్గాలలో వైద్యారోగ్య దినోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా మంగళవారం తెలిపారు. మెదక్...

అభివృద్ధి పనులకు రూ.2 కోట్ల 64 లక్షల 25 మంజూరు

కామారెడ్డి ప్రతినిధి : కామారెడ్డి నియోజకవర్గంలో పలు అభివృద్ధ్ది పనులకు 2 కోట్ల 64 లక్షల 25 వేల రూపాయలు మంజూరైనట్లు ప్రభుత్వ విప్ గంప గోవర్దన్ తెలిపారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు...

సిఎం కెసిఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో సుపరిపాలన : మంత్రి

జవహర్‌నగర్: రాష్ట్రంలో సిఎం కెసిఆర్ నేతృత్వం లో పారదర్శకమైన సుపరిపాలన అందిస్తున్నామని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆదివారం జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ డివిజన్‌లలో రూ.25 కోట్ల...

వందపడకల ఏరియా ఆసుపత్రి కల నెరవేరింది : హరీశ్‌రావు

కేపీహెచ్‌బి: కూకట్‌పల్లి ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వంద పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని కెసిఆర్ ప్రభుత్వం సాకారం చేసిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖమంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం ఉదయం కేపీహెచ్‌బి...

Latest News