Home Search
పంటలను - search results
If you're not happy with the results, please do another search
కేంద్రంలో చేతకాని ప్రభుత్వం
ఢిల్లీలో ఇంత నీచమైన దరిద్రమైన హయాంను నేనెన్నడూ చూడలేదు
కేంద్రం వైఖరి వల్ల రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలుండవు, వరి వేయొద్దు
బిజెపి వారు రాబందులు.. మేము రైతు బంధులం సిగ్గు, లజ్జ ఉంటే...
యాసంగిలో వరి వద్దు
ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ధాన్యాన్ని అపండి
కలెక్టర్లకు సిఎస్ సోమేష్ కుమార్ ఆదేశం
మనతెలంగాణ/హైదరాబాద్ : యాసంగిలో వరి సాగుచేయవద్దని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగాన్ని కోరింది. అదే విధంగా గత వానాకాలంలో పండించిన...
రైతు సంక్షేమం కోసం అధిక ప్రాధాన్యత ఇచ్చాం: మోడీ
ఢిల్లీ: ఇవాళ దేశ ప్రజలకు చెప్పడానికి వచ్చానని, మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని తాము నిర్ణయం తీసుకున్నామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. పవిత్ర గురు పురబ్ , కర్తార్ పూర్ సాహిబ్...
తెలంగాణ వడ్లపై ఎందుకీ వివక్ష?
రాష్ట్రం ఏర్పడిన అనతికాలంలోనే అనేక రైతు సంక్షేమ ఫలాలు... రైతు బంధు అందించి, 24 గంటల ఉచిత విద్యుత్తు, దేశంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్ట్ కాళేశ్వరం ను రికార్డ్ సమయంలో పూర్తి చేసి...
రేపు మహాధర్నా
కేంద్రంపై ఇక కొట్లాటే
వడ్లపై కేంద్రం వైఖరికి నిరసనగా ఇందిరాపార్కు వద్ద టిఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ధర్నా
ఉ॥ 11గం. నుంచి 2గం. వరకు నిరసన నేడు ప్రధాని, వ్యవసాయ మంత్రులకు లేఖలు...
అబద్ధాల కిషన్రెడ్డి
బీబీనగర్ ఎయిమ్స్కు రాష్ట్రం స్థలం ఇవ్వలేదని దుష్ప్రచారం చేస్తున్న కేంద్రమంత్రి
ఎయిమ్స్కు 24ఎకరాల స్థలంతో పాటు భవనం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, జిఒను కూడా విడుదల చేసింది
మీడియా ఎదుట ఆరోపణ చేసే...
12న ధాన్యం ధర్నాలు
పెట్రోల్, డిజీల్పై కేంద్రం సెస్ పూర్తిగా తగ్గించుకునేంత వరకూ పోరాటం ఆగదు
సూటిగా సమాధానం ఇవ్వలేని బండి మీడియా సమావేశాల్లో సొల్లు పురాణాలు చెబుతున్నాడు
ఆయనకు తల మెదడు లేదు అలాంటోడు కెసిఆర్ మెడలు వంచుతానని...
ధాన్యంపై కేంద్రంతో ఇక యుద్ధమే
వారం రోజుల్లో సానుకూల నిర్ణయం ప్రకటించకపోతే ఢిల్లీలో ఉద్యమం
రైతులతో పంట మార్పిడి చేయించాలని కేంద్రమే చెప్పింది
ఢిల్లీ బిజెపిది ఒక మాట, ఇక్కడి సిల్లీ బిజెపిది మరో మాట
అరుణాచల్ప్రదేశ్లో చైనా ఆడుకుంటూ...
కేంద్రం నో అన్నది.. యాసంగిలో వరి వద్దు
పంటల సేకరణ బాధ్యతలనుంచి తప్పుకొన్న కేంద్రం
యాసంగిలో వరిధాన్యం కొనేది లేదు
ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండి, విత్తనోత్పత్తుల కింద
కంపెనీలతో ఒప్పందం ఉన్న రైతులు యాసంగిలో వరి
సాగుచేసుకోవచ్చు : మంత్రి నిరంజన్ రెడ్డి...
ధాన్యం కొనుగోలు చేస్తాం: ఎర్రబెల్లి
రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు
జనగామ, అక్టోబర్ 30: గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రైతులకు ఎలాంటి...
విత్తనాలు సిద్ధం
యాసంగిలో వేరుశనగ, మినుము, పెసర, పొద్దుతిరుగుడు పంటలు వేసుకోవచ్చు
మొత్తం 45లక్షల ఎకరాల్లో యాసంగి సాగు అవకాశాలు
వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు మేలు
నువ్వులకు మంచి డిమాండ్ ఉంది
అన్ని రకాల విత్తనాలు...
అనితర సాధ్యమైన అభివృద్ధి రికార్డుతో మరి ఏడేళ్లు
తెలంగాణ రాష్ట్రానికి వరుసగా మూడోసారి 2023 నుంచి 2028 వరకూ కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారా... ఎనిమిదేళ్ళపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ మరో ఏడేళ్ళపాటు ముఖ్యమంత్రిగా కొనసాగటానికి వీలుగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొన్నారా......
చిరుధాన్యాల ఆహారంపై సిడిపిఒ అవగాహన
మనతెలంగాణ/కుమ్రంబీమ్ ఆసిఫాబాద్: లింగాపూర్ మండలంలోని మోతిపటార్ గ్రామంలో శుక్రవారం చిరుధాన్యాల ఆహారంపై సిడిపిఒ ఇందిరమ్మ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాగి, సజ్జ, కోర్ర తదితర ధాన్యాల పంటలను...
యాసంగిలో శనగ
వాతావరణ అనుకూలతతో శనగ పంట వైపు మొగ్గుతున్న రైతులు
రాష్ట్రంలో శనగ సాధారణ సాగు 2.48 లక్షల ఎకరాలు
201920లో విస్తీర్ణం 2.99లక్షల ఎ.
202021లో 3.55లక్షల ఎ. అక్టోబర్, నవంబర్లు పంటకు...
35 కొత్త పంట రకాల ఆవిష్కరణ
జాతికి అంకితమిచ్చిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రత్యేక లక్షణాలున్న 35 రకాల నూతన పంటలను జాతికి అంకితం చేశారు.ఈ 35 పంట రకాలను భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసిఎఆర్)...
వాతావరణ మార్పు పర్యావరణానికి పెను సవాలు: ప్రధాని
న్యూఢిల్లీ: వాతావరణం తట్టుకునే, పౌష్టికత్వం వంటి ప్రత్యేక లక్ష ణాలు ఉండే 35 పంట రకాలను మంగళవారం ప్రధాని జాతికి అంకితం ఇస్తూ, “ వాతావరణ మార్పు నుంచి పంటలను రక్షించుకునే విజ్ఞానాన్ని...
పంటల మార్పిడికి రైతులను ప్రోత్సహించాలి: నిరంజన్ రెడ్డి
దేశంలో ఆహార ధాన్యాలను సమతుల్యం చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే
తెలంగాణలో పండే ఆఫ్లాటాక్సిన్ రహిత వేరుశనగకు అంతర్జాతీయ డిమాండ్
తెలంగాణ రైతాంగానికి మేలు జరిగేలా సభలో సుదీర్ఘ చర్చ జరగాలి
రైతు వేదికల ద్వారా ప్రత్యామ్నాయ పంటల...
వరి ఉత్పత్తిలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది
హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వ్యవసాయ అనుకూల విధానాలతో తెలంగాణ రైతు తల ఎత్తుకుని తిరుగుతున్నాడని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. దేశంలో తెలంగాణ వరి...
వరి సాగు తగ్గిద్దాం
రాష్ట్రంలోని 10 జిల్లాల్లోనే 50శాతం వరి సాగు
అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో 4.59లక్షల ఎకరాల్లో వరి
ఉప్పుడు బియ్యం కొనుగోలు చేయరాదన్న కేంద్రం నిర్ణయం నేపథ్యంలో యాసంగిలో సాగు కట్టడికి ప్రభుత్వం ముందుజాగ్రత్త...
ప్రత్యామ్నాయమే ‘శరణ్యం’
వరికి బదులుగా నువ్వులు, కందులు, పల్లీలు, పొద్దుతిరుగుడు వంటి పంటలు
ఈ ఒక్క ఏడాదే దొడ్డుబియ్యం కొనుగోలుకు అంగీకరించిన కేంద్రం
వచ్చే ఏడాది నుంచి కొనుగోలు చేసేది లేదని స్పష్టీకరణ ప్రధానితో మాట్లాడి ఒప్పించిన...