Friday, September 20, 2024
Home Search

పశ్చిమ బెంగాల్ - search results

If you're not happy with the results, please do another search
Violation in Manipur

మణిపూర్‌లో ఎన్నాళ్లిలా?

లోక్‌సభ ఎన్నికల్లో చెప్పుకోదగినన్ని సీట్లు గెలుచుకుని ఎన్‌డిఎకి పక్కలో బల్లెంలా మారిన కాంగ్రెస్ పార్టీ తనకు అందివచ్చిన ప్రతి అంశాన్నీ వినియోగించుకుంటూ, అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. విపక్ష నేత రాహుల్...
PPS Motors sale forty thousand Volkswagen vehicles

పిపిఎస్ మోటార్స్ చారిత్రక మైలురాయి

దేశంలో 40 వేల ఫోక్స్‌వ్యాగన్ వాహనాల అమ్మకం తొలి బహుళ రాష్ట్ర డీలర్‌గా ఘనత హైదరాబాద్ : దేశంలో అతిపెద్ద ఆటోమొబైల్ గ్రూప్‌లో భాగమైన పిపిఎస్ మోటార్స్ నలభై వేల ఫోక్స్‌వ్యాగన్ వాహనాలు విక్రయించిన మైలురాయి...
Immediately justice

సత్వర న్యాయం అందేనా?

‘భారతీయుల కొరకు, భారతీయుల చేత, భారత పార్లమెంటు ద్వారా రూపొందిన కొత్త చట్టాలివి. వీటితో వలస కాలం నాటి చట్టాలకు తెరపడింది’ అంటూ సోమవారంనుంచీ అమలులోకి వచ్చిన కొత్త నేర న్యాయ చట్టాల...
DMK says Tamil Nadu first state to unmask NEET

నీట్‌తో లక్షల కోట్ల కోచింగ్ సెంటర్ల వ్యాపారం: డిఎంకె

చెన్నై: వైద్య ప్రవేశ పరీక్ష నీట్‌ను వ్యతిరేకించిన తొలి రాష్ట్రం తమిళనాడుగా అధికార డిఎంకె అభివర్ణించింది. ఇప్పుడు నీట్ అక్రమలు, అవకతవకలు వెలుగులోకి రావడంతో నీట్‌కు వ్యతిరేకంగా ప్రధాన రాజకీయ పార్టీలు సైతం...

ఆగి ఉన్న గూడ్స్ రైల్లో పొగలు

రైలు ప్రమాదాలు ఈ మధ్యకాలంలో తరచుగా వింటున్నాము. కొద్దిరోజుల క్రితం పశ్చిమ బెంగాల్లో జరిగిన దారుణ రైలు ప్రమాదంలో ప్రయాణికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్...
Railway budget

ఈసారి బడ్జెట్ స్పీడ్ పట్టాలపైనే

మౌలిక సదుపాయాల రంగంపై బడ్జెట్‌లో కేటాయింపులు అంత ఎక్కువ కాకుండా నెమ్మదించాలని ఒత్తిడి ఉన్నప్పటికీ రైల్వే రంగం పై మాత్రం వచ్చే బడ్జెట్‌లో కేటాయింపులు ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. కనీసం ఎలా...
Kharge slams PM Modi over NEET Controversy

పదేళ్ల ‘అప్రకటిత ఎమర్జన్సీ’సంగతి ఏమిటి?: మోడీపై ఖర్గే విమర్శలు

న్యూఢిల్లీ : ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన తీవ్ర విమర్శలను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సోమవారం తిప్పికొట్టారు, ప్రధాని నైతిక పరాజయం పిమ్మట కూడా మొండితనం వదలలేదని ఖర్గే విమర్శించారు,...

దొంగతనానికి వచ్చి… స్థానికుల చేతిలో ప్రాణాలు విడిచి

మొబైల్ చోరీకి వచ్చిన ఓ దొంగ స్థానికులు దాడి చేయడంతో ప్రాణాలు విడిచిన సంఘటన ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...మెహిదిపట్నం, సంతోష్ నగర్ లోని షాదత్...

కొత్త క్రిమినల్ చట్టాల అమలు వాయిదా వేయాలి: జైరామ్ రమేష్

మూడు క్రిమినల్ చట్టాల అమలును వాయిదా వేయవలసిందని కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ శనివారం కోరారు. ఆ బిల్లులను పార్లమెంట్ ద్వారా ‘చర్చలు లేకుండా మొండిగా ఆమోదింపచేశారు’ అని రమేష్ ఆరోపించారు. ఆ...

యథావిధిగా వేలం

హైదరాబాద్ వేదికగా శుక్రవారం బొగ్గు గనుల వేలం ప్రారంభమైంది. కేంద్ర బొగ్గు, గనుల శా ఖ మంత్రి కిషన్ రెడ్డి వేలం ప్రక్రియను మొదలుపెట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ డిప్యూటీ సీఎం...

నేర చట్టాల అమలును వాయిదా వేయండి: మమతా బెనర్జీ

హడావుడిగా ఆమోదించిన మూడు నేర చట్టాల అమలును వాయిదా వేయాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. జులై 1వ తేదీ నుంచి అమలులోకి...
Fire brokeout at Secunderabad Railway Station

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని ఓ స్పేర్ రైల్వే కోచ్‌లో మంటలు చేలరేగాయి. అలుగడ్డ బావి వద్ద స్పేర్ కోచ్‌లో మంటలు ఉవ్వెత్తున్న ఎగసిపడడంతో అగ్నిమాపక సిబ్బంది, రైల్వే సిబ్బంది అక్కడి చేరుకొని...
Modi Govt Destroying Railways: Kharge

రైల్వేలను నాశనం చేస్తున్న మోడీ ప్రభుత్వం: ఖర్గే ఫైర్

రైల్వే మంత్రి రాజీనామా చేయాలి ఈ ఏడు ప్రశ్నలకు జవాబు ఇవ్వండి కేంద్రానికి మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ న్యూఢిల్లీ: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం భారతీయ రైల్వేలను నాశనం చేస్తోందని కాంగ్రెస్ పారీ మంగళవారం ఆరోపించింది. పశ్చిమ బెంగాల్‌లో...
Another tragedy on railway tracks

రైలు పట్టాలపై మరో ఘోరం

జాతి జీవనాడిగా పేరొందిన భారతీయ రైల్వే వ్యవస్థ ప్రతిష్ఠ గత కొన్నేళ్లుగా తరచూ జరుగుతున్న ప్రమాదాలతో కొడిగడుతోంది. అరవై ఎనిమిది వేల కిలోమీటర్ల మేర రైలు మార్గాలతో దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వరంగ...

రైళ్లు ఢీకొని 9మంది మృతి

డార్జీలింగ్‌లో ఘోర రైలు ప్రమాదం కాంచన్‌జంగ ఎక్స్‌ప్రెస్‌లోకి దూసుకుపోయిన గూడ్స్ రైలు 15 మంది దుర్మరణం, 60 మందికి గాయాలు మృతులకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా: ప్రధాని మోడీ ప్రకటన న్యూ జల్పాయిగురి/ కోల్‌కతా : పశ్చిమ...

కాంచన్‌జంగ ప్రమాదంపై సిఆర్‌ఎస్ దర్యాప్తు:రైల్వే మంత్రి వైష్ణవ్

పశ్చిమ బెంగాల్‌లోని రంగపానిలో సోమవారం ఉదయం జరిగిన ప్రమాదానికి కారణాలపై రైల్వే భద్రత కమిషనర్ (సిఆర్‌ఎస్) దర్యాప్తు ప్రారంభించినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. రంగపాని స్టేషన్‌లో కాంచన్‌జంగ ఎక్స్‌ప్రెస్‌ను...

గూడ్స్ రైలు డ్రైవర్ తప్పు లేదు

సోమవారం పశ్చిమ బెంగాల్‌లో రాణిపత్రా రైల్వే స్టేషన్, ఛత్తర్ హాట్ జంక్షన్ మధ్య కాంచన్‌జంగ ఎక్స్‌ప్రెస్‌లోకి దూసుకుపోయిన గూడ్స్ రైలుకు ఆటోమేటిక్ సిగ్నలింగ్ ‘వైఫల్యం’ కారణంగా ఎర్ర సిగ్నళ్లు అన్నిటినీ దాటుకుని వెళ్లేందుకు...

కువైట్ నుంచి భారత్‌కు చేరుకున్న 45 మృతదేహాలు

కువైట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన 45 మంది భారతీయుల మృతదేహాలు శుక్రవారం ఉదయం కోచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాయి. అనంతరం ఈ విమానం ఢిల్లీకి బయల్దేరి వెళ్లింది. ఐఎఎఫ్ సి-130 కువైట్ నుంచి...
Shootout Between Bengal Cop and 7 Robbers

ఏడుగురు దొంగలు తుపాకులతో కాల్పులు… ధైర్యంగా ఎదుర్కొన్న ఎస్ఐ

కోల్ కతా: పశ్చిమ బెంగాల్ లో ఏడుగురు దొంగలు జ్యువెలరీ షాపును లూటీ చేయడానికి వచ్చారు. అప్పుడు ఎస్ఐ గుర్తించి వారిపై కాల్పులు జరిపారు. ఏడుగురు దుండగులు సదరు ఎస్ఐపై కాల్పులు జరిపిన...
Constitution amendment for quota for Muslims

ఇక దేశవ్యాప్తంగా సంస్థాగత మార్పులు

అనేక రాష్ట్రాలకు బిజెపి కొత్త అధ్యక్షులు నడ్డా స్థానంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపిక న్యూఢిల్లీ: కేంద్రంలో బిజెపి సారథ్యంలో ఎన్‌డిఎ ప్రభుత్వం ఏర్పడిన దరిమిలా కమలం పార్టీ ఇక సంస్థాగత మార్పులపై దృష్టి సారించనున్నది. మొదట...

Latest News

బుమ్రా @ 400