Monday, September 23, 2024
Home Search

యాసంగి - search results

If you're not happy with the results, please do another search
Group 1 and 2 will not have interviews

గ్రూప్ 1, 2లకు ఇంటర్వ్యూలుండవు

పోలీసు ఉద్యోగాలకు వయోపరిమితి మూడేళ్లు పెంపు చెన్నూరు ఎత్తిపోతలకు ఆమోదం మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టనున్న నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. గ్రూప్ 1, గ్రూప్ 2, ఇతర...
Farmers protest against BJP MP Arvind

బిజెపి ఎంపి అరవింద్‌కు ‘రైతుల’ నిరసన ‘సెగ’

వడ్లను కేంద్రమే కొనుగోలు చేయాలంటూ ఎంపి అరవింద్ ఇంటి ముందు ధాన్యం కుప్పలు పోసిన నిజామాబాద్ ఆర్మూర్ రైతులు పసుపు బోర్డు తెస్తానని మోసం చేసిన ఎంపికి ఈసారి వరి వేడి మన తెలంగాణ/...
Central dual attitude towards grain procurement

కేంద్రం రాజకీయం

రైతుల పరిస్థితి అగమ్యగోచరం వడ్లు కొంటామనే రాజకీయానికి రైతుల బలి ధాన్యంపై కేంద్రం ద్వంద్వ వైఖరి కేంద్రాన్ని ఒప్పించలేని రాష్ట్ర బిజెపి నేతలు హైదరాబాద్/ మన తెలంగాణ: : యాసంగిలో రైతులు పండించిన...
Is Telangana not in India? K Keshavarao asked

భారతదేశంలో తెలంగాణ లేదా?

రాష్ట్రంపై కేంద్రానికి ఎందుకింత కక్ష? కేంద్రానికి పన్నుల రూపంలో వస్తున్నదాంట్లో రాష్ట్రానిదే అధిక శాతం ధాన్యం కొనుగోళ్లపై మోడీ సర్కార్ అనుసరిస్తున్న తీరు గర్హనీయం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన టిఆర్‌ఎస్ ఎంపీలు మహాధర్నా ఏర్పాట్లను...
Ramakrishna reddy comments on Modi govt

వడ్లు కొనేవరకూ కేంద్రంపై పోరు ఆగదు

మోత్కూరులో అంబేద్కర్ చౌరస్తాలో నల్ల జెండాలతో నిరసన తెలుపుతున్న టిఆర్ఎస్ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి మన తెలంగాణ/మోత్కూరు: యాసంగిలో రాష్ట్ర రైతాంగం పండించిన పూర్తి ధాన్యం కొనే వరకూ కేంద్రంపై టిఆర్‌ఎస్ పోరు...
Coca-Cola to invest Rs 1000 crore investment in Telangana

కొనేదాకా కొట్లాటే

యాసంగి ధాన్య సేకరణపై ధర్నాలతో దద్దరిల్లిన జిల్లా కేంద్రాలు కేంద్రంపై ఇక యుద్ధమే రైతుల కోసం చేసేది ధర్మ పోరాటం  ధాన్యాన్ని బేషరతుగా కొనాల్సిందే నాడు తెలంగాణ కోసం.. నేడు తెలంగాణ రైతుల కోసం పోరాటం రైతుల హక్కు సాధించేంత...
Central responsibility for purchase of grain

ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్రానిదే: రైతు సంఘాలు

ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్రానిదే రైతు సంఘాల జెఎసి మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉందని తెలంగాణ రైతు సంఘాల జేఏసి డిమాండ్ చేసింది. తెలంగాణలో ధాన్యం...
TRS MPs Protest in Lok Sabha over Paddy

కేంద్రంపై టిఆర్‌ఎస్ ఎంపీల అలుపెరగని పోరు..

మన తెలంగాణ/హైదరాబాద్: గత 20 రోజుల పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ రైతుల ధాన్యం సేకరణ అంశంలో కేంద్రంపై టిఆర్‌ఎస్ ఎంపీలు యుద్ధం చేశారని ఆ పార్టీ లోక్‌సభ పక్ష నాయకుడు, ఖమ్మం...
TRS protest demanding purchase of yasangi grain

రహదారులపై రణవీరులు

యాసంగి ధాన్యం కొనుగోలును డిమాండ్ చేస్తూ మండుటెండల్లో రోడ్లపై బైఠాయించిన టిఆర్‌ఎస్ శ్రేణులు, రైతులు రాష్ట్రమంతటా గంటల తరబడి ట్రాఫిక్ జామ్ వరి కంకులతో రోడ్లపై ఆందోళన జాతీయ రహదారులపై వరి ధాన్యం పోసి నిరసన మన...
Indrakaran Reddy protest against Centre on Paddy

కేంద్రం దిగోచ్చేదాక పోరాటం ఆగదు..

నిర్మ‌ల్: రాష్ట్రంలోని వ‌రి ధాన్యం కొనుగోలు చేసేవరకు కేంద్రంలోని బీజేపీ స‌ర్కారుపై కొట్లాడుతామ‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. తెలంగాణ‌లో యాసంగిలో పండించిన రైతులు పండించిన...
Farmers’ suicides in Telangana decline

తెలంగాణలో రైతు ఆత్మహత్యలు బాగా తగ్గాయి

2014తో పోల్చితే 2020 నాటికి సగానికి పైగా పడిపోయిన అన్నదాతల ఆత్మహత్యలు: లోక్‌సభలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్ వెల్లడి n 2014లో898 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా,2020లో446కు దిగిన సంఖ్య n 2015లో 1358మంది...
Puvvada Ajay Kumar comments on Modi govt

తెలంగాణ వడ్లు…వడ్లు కావా?: పువ్వాడ

ఖమ్మం: తెలంగాణలో యసంగిలో రైతులు పండించిన వడ్లను కొనల్సిందేనని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త దీక్షలో భాగంగా...
minister harish rao comments on central govt

మనది తండ్లాట… బిజెపిది తొండాట..

రైతులను నట్టేట ముంచుతున్న బీజేపీ ని ఎండగట్టాలి... నేడు అన్ని మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు పెద్ద ఎత్తున చేపట్టాలి.. 7 న జిల్లా కేంద్రంలో 5వేల మందితో నిరసన దీక్ష.. 8...

ధాన్యం.. దండయాత్ర

మనతెలంగాణ/హైదరాబాద్:ధాన్యం కొనుగోలు వ్యవహారంపై కేంద్రంపై దండయాత్ర చేసేందుకు టిఆర్‌ఎస్ పార్టీ సమాయత్తమైంది. ఈ మేరకు ప్రత్యేకంగా ఒక యాక్షన్ ప్లాన్‌ను రూపొందించింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు, నిరసన కార్యక్రమాలను చేపట్టేందుకు రంగం...
Fight between TRS and BJP over Farmers

మాటల మంటలు

రైతులను అవమానిస్తే బిజెపిని గద్దె దింపుతాం: మంత్రి హరీశ్‌రావు ధాన్య సేకరణపై సిఎం ద్వారా దమ్కీలు ఇస్తున్నారు: పీయూష్ గోయల్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇప్పటికే తీవ్రమైన ఘర్షణకు దారితీసిన యాసంగి వరి ధాన్య...
20 percent duty on non-basmati rice exports

ఉప్పుడు బియ్యం తీసుకోం

లోక్‌సభలో కేంద్రం స్పష్టీకరణ మనతెలంగాణ/హైదరాబాద్ : బాయిల్డ్ రైస్ సేకరించేది లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో వెల్లడించింది. బుధవారం నాడు ఎంపి దుష్యంత్ సింగ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆహార , పౌరసరఫరాల శాఖ...

రైతుల ఉసురు పోసుకుంటే అడ్రస్ లేకుండా పోతారు: బాల్కసుమన్

  మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్షగట్టి రైతుల పొట్టగొడుతోందని రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యను సత్వరమే కేంద్రం పరిష్కరించకుండా...
From obligation to purchase Paddy grain center is escaping

ఉగాది తర్వాత ‘పోరు ఉధృతం’

ఏప్రిల్ 1నాటికే గ్రామ పంచాయతీలు, మండలాలు, జడ్‌పిల తీర్మానాలు ప్రధానికి పంపుతాం వడ్ల కొనుగోలు బాధ్యత నుంచి కేంద్రం తప్పించుకోజుస్తోంది ఇది రాజ్యంగ స్ఫూర్తికి విరుద్ధం యాసంగి వడ్లు మిల్లింగ్ చేస్తే నూకలు...
Vemula Prashanth Reddy Slams BJP Leaders

కాంగ్రెస్, బిజెపిలు సిగ్గులేని రాజకీయాలు చేస్తున్నాయి..

హైదరాబాద్: పంజాబ్ లో వరి ధాన్యం, గోధుమలను సేకరిస్తున్న మాదిరిగానే తెలంగాణ నుండి వానాకాలం, యాసంగి ధాన్యం సేకరించాలని కేంద్రాన్ని కోరామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శనివారం ఉదయం తెలంగాణ...
Rajya Sabha candidates announced by CM KCR

అందరిలో ఒకడుగా, అందరి వాడుగా

‘రైతే రాజు’ ఒకప్పటి మాట. “రైతే నిరు పేద” నేటి గీత... ప్రపంచంలో మోసపోవటంతప్ప... మోసం చేయటం తెలియని ఒకే వ్యక్తి రైతు. ప్రజలకి తినటానికి అన్నం దొరకని రోజు వస్తే తప్ప...

Latest News

హైడ్రా హైస్పీడ్

వెల్లుల్లి @400