Home Search
కరోనా వైరస్ విజృంభణ - search results
If you're not happy with the results, please do another search
24 గంటల్లో 32,695 కొత్త కేసులు.. 606 మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా పెరుతున్నాయి. భారత్ లో గత 24 గంటల్లో అత్యధికంగా 32,695 కొత్త కోవిడ్-19 కేసులు, 606 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ...
24 గంటల్లో 28,637 పాజిటివ్ కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. దేశంలో గత 24 గంటల్లో అత్యధికంగా 28,637 కొత్త కోవిడ్-19 కేసులు, 551 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇండియాలో...
ఎపిలో కొత్తగా 1,178 కేసులు.. 13మంది మృతి
అమరావతిః ఆంధ్రప్రదేశ్లో మహమ్మారి కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో రోజుకు దాదాపు వెయ్యి కరోనా పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 16,238 మందికి పరీక్షలు చేయగా, 1,178...
ఆగస్టు 15 నాటికి వ్యాక్సీన్ విడుదల చేస్తాం: ఐసిఎంఆర్
న్యూఢిల్లీః భారత్లో మహమ్మారి కరోనా వైరస్ రోజురోజుకూ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. దీంతో దేశంలో ప్రతిరోజూ 20వేల వరకు కరోనా పాజిటీవ్ కేసులు నమోదవుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కరోనా విజృంభణతో దేశవ్యాప్తంగా...
ఎపి@17వేలు.. కొత్తగా 845 కేసులు, ఐదుగురు మృతి
అమరావతిః ఆంధ్రప్రదేశ్లో మహమ్మారి కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. దీంతో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య రోజురోజుకూ భారీగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో ఎపిలో 845 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని,...
చైనాకు డబ్ల్యూహెచ్ఒ బృందం
కరోనా మూలాలు కనుగొనేందుకు వచ్చే వారం బృందం
మున్ముందు మరింతంగా వైరస్ విజృంభణ
ఈ కష్టకాలం ఇప్పట్లో ముగిసేది కాదు
డబ్లుహెచ్ఒ చీఫ్ టెడ్రోస్ ప్రకటన
జెనీవా : కరోనా వైరస్ వ్యాప్తి మూలాన్ని పరిశోధించేందుకు తమ బృందాన్ని...
ఎపిలో కొత్తగా 465 పాజిటివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 17,609 మందికి పరీక్షలు నిర్వహించగా కొత్తగా 465 కరోనా పాజిటివ్ కేసులు, నాలుగు మరణాలు నమోదయ్యాయని ఎపి వైద్య...
ఈఎన్టి, ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్లకు పాజిటివ్
భయం నీడలో వైద్యం
సర్కార్ ఆసుపత్రులపై కరోనా పడగ
వైద్యసేవలందించేందుకు భయపడుతున్న సిబ్బంది
నిమ్స్,పేట్లబురుజు,ఉస్మానియా కళాశాల,ఏరియా ఆసుపత్రుల వదలని వైరస్
ఇప్పటివరకు 150మంది వైద్యసిబ్బంది,కుటుంబాలకు కరోనా లక్షణాలు
మన తెలంగాణ, హైదరాబాద్ : గ్రేటర్ నగరంలో కరోనా మహమ్మారి విజృంభణ...
రాజస్థాన్లో 50 లక్షలమందికి ఉపాధి హామీ: సచిన్ పైలట్
జైపూర్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజిఎన్ఆర్ఇజిఎస్) కింద తమ రాష్ట్రంలో 50లక్షలమందికి ఉపాధి కల్పిస్తున్నామని, వారిలో13 లక్షలమంది వలస కార్మికులని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ తెలిపారు....
కంటైన్మెంట్ జోన్లలో టెన్షన్
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా వైరస్ విజృంభణ చేస్తుండటంతో కంటైన్మెంట్ ప్రాంతాలలో నివసించే ప్రజలు టెన్షన్ పడుతున్నారు. ఏ రూపంలో మహమ్మారి సోకుతుందోనని ఆందోళన చెందుతున్నారు. బయటకు వెళ్లాలంటే బయపడిపోతున్నారు. రెండురోజుల క్రితం...
భారత్-ఆస్ట్రేలియా వార్.. పూర్తి షెడ్యూల్ను ప్రకటించిన సిఎ
మెల్బోర్న్: ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి కరోనా వైరస్ విజృంభణతో దాదాపు అన్ని దేశాలు అతలాకుతలమయ్యాయి. దీంతో ఆర్థికకలాపాలతోపాటు క్రీడా రంగంపై కరోనా పంజా విసిరింది. ఈ వైరస్ కారణంగా పలు అంతర్జాతీయ టోర్నమెంట్స్ వాయిదా...
టీ20 వరల్డ్ కప్ 2022కు వాయిదా!
మహమ్మారి కరోనా వైరస్ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది ఆస్ట్రేలియాలో అక్టోబర్-నవంబర్ లో జరగాల్సిన ఐసిసి టీ20 వరల్డ్ కప్ 2022కు వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక...
లక్ష కేసులకు చేరడానికి భారత్కు 64 రోజులు!
అమెరికాకు 25 రోజులు,స్పెయిన్కు 30 రోజులు
ప్రపంచ దేశాలతో పోలిస్తే మరణాల రేటూ తక్కువే
ప్రతి లక్ష జనాభాకు 0.2 మందే
న్యూఢిల్లీ: భారత్లో మంగళవారం నాటికి కరోనా కేసుల సంఖ్య లక్ష దాటేసిన విషయం తెలిసింది....
గడిచిన 24గంటల్లో 4,970 కేసులు.. 134 మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభణ వేగంగా కొనసాగుతోంది. భారత్ లో ఇప్పటికే కోవిడ్ 19 కేసులు లక్ష దాటాయి. గడిచిన 24గంటల్లో 4,970 కొత్త కేసులు, 134 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య,...
రెడ్జోన్లల్లో జల్లెడ
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా వైరస్ విశ్వరూపం దాల్చడంతో వైద్యశాఖ బృందాలు రెడ్జోన్ల పరిధిలోని ఇంటింటికి తిరిగి పరీక్షలు నిర్వహిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఒక వ్యక్తి వైరస్ సోకితే ఇంటి...
గత 24 గంటల్లో భారత్లో 127 మంది మృతి
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో 3,277 కోవిడ్-19 కేసులు, 127 మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ...
రాష్ట్రంలో కొత్త కేసులు 17
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా బారిన పడ్డ వారిలో పురుషులే అధికంగా ఉన్నారు. తెలంగాణలో నమోదైన కేసుల్లో 66.5 శాతం(705 మంది) పురుషులు ఉండగా, 33.5 శాతం(356 మంది ) స్త్రీలు...
దేశవ్యాప్తంగా జోన్ల వర్గీకరణలో మార్పులు
ఢిల్లీ, ముంబయి సహా మెట్రో నగరాలన్నీ రెడ్ జోన్లోనే
రెడ్జోన్లో 130 జిల్లాలు, గ్రీన్ జోన్లో 319 జిల్లాలు
21 రోజులు కొత్త కేసులు లేకుంటే గ్రీన్ జోన్గా పరిగణన
ప్రతివారం జాబితా సమీక్ష
రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య...
రెండూ ముఖ్యమే
పిఎం నోట కొత్త నినాదం
జాన్ భీ ఔర్ జహాన్ భీ
(ప్రాణం ఉండాలి.. ఆర్థికమూ ఉండాలి)
లాక్డౌన్ పొడిగింపునకే మెజారిటీ సిఎంల మొగ్గు
రాబోయే 3-4 వారాలు అత్యంత కీలకం
వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి
సిఎంలకు 24X7 అందుబాటులో ఉంటా
13...
11 తర్వాతే తుది నిర్ణయం
జీవితాలిక కరోనాకు ముందు... కరోనా తర్వాత
ప్రజల ప్రాణ రక్షణకు లాక్డౌనే పరిష్కార మార్గం. నేను ప్రతి రోజూ అన్ని రాష్ట్ట్రాల సిఎంలు, నిఫుణులతో చర్చిస్తూనే ఉన్నా. లాక్డౌన్ ఎత్తివేయాలని ఏ ఒక్కరు...