Home Search
పంటలను - search results
If you're not happy with the results, please do another search
వరికి గడ్డుకాలం
ఒక్క కిలో బాయిల్డ్ రైస్నూ కొనలేమని చెప్పిన కేంద్రం
రాష్ట్రంలో ఆ మిల్లులు మూతపడే ప్రమాదం
వ్యవసాయ ఎగుమతులను ప్రోత్సహించి, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు తోడ్పాటు ఇవ్వకుండా, ఆహార నిల్వలు పేరుకుపోతున్నాయంటూ బాధ్యతల నుంచి...
వాటితో తెలంగాణ దశ మారిపోతుంది: నిరంజన్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుతో తెలంగాణ దశ మారిపోతుందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో డిమాండ్ ఉన్న పంటల సాగును ప్రోత్సహించడంతో పాటు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో...
వరిలో లేరు సరి
2019-, 20 ఖరీఫ్ సీజన్లో 111.26 లక్షలు,
2020,-21 ఖరీఫ్ సీజన్లో 141 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం సేకరణ
రాజ్యసభలో వెల్లడించిన కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ...
ఉపాధి కల్పన అంటే ప్రభుత్వ ఉద్యోగాలేనా?
= ప్రతిపక్షాలు రాజకీయ కోణంతో తప్పు దోవ పట్టిస్తున్నారు
= వ్యవసాయ రంగం పై రెండుకోట్ల 50 లక్షల మందికి ఉపాధి
= చదువు విఙ్ఞానం కోసం
= పప్పుదినుసులు, పామయిల్ సాగుపై దృష్టి
= రాష్ట్రవ్యవసాయ,మార్కెటింగ్...
జాతీయ పండుగల జాబితాలో బోనాలను చేర్చేలా కృషి చేస్తా: కిషన్రెడ్డి
దేశంలో ఎక్కడా లేని విధంగా బోనాలు నిర్వహించుకుంటున్నాం
బోనాల పండుగను కేంద్ర ప్రభుత్వం పండుగల జాబితాలో చేర్చేలా కృషి చేస్తా: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలో ఎక్కడలేని విధంగా బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నామని...
చినుకు పడక ముందే.. రైతుబంధు ఇచ్చిన ఘనత కెసిఆర్దే
* మండుటెండల్లో సైతం మత్తళ్లు
* వరి వేద సాగు పద్దతిని పోత్సహించాలి
* త్వరలో పేదలకు కొత్త రేషన్ కార్డులు
* కరోనా సమయంలో రైతులకు అండగా నిలిచాం: రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు
దుబ్బాక...
సొంత జాగాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు: హరీష్ రావు
సిద్దిపేట: రాబోయే కొద్ది రోజుల్లో సొంత జాగాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతామని మంత్రి హరీష్ రావు తెలిపారు. గజ్వెల్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దరఖాస్తుల స్వీకరణను మంత్రి...
జల రాడార్
కాళేశ్వరంలో బటన్ ఒత్తితే చివరి ఆయకట్టుకూ నీరు
జూన్ 15 నాటికి సాగర్ ఎడమ కాలువ ఎత్తిపోతల పథకాలకు అంచనాలు
15లిఫ్ట్లన్నింటికీ కలిపి ఒకేసారి టెండర్
నెల్లికల్లు పాత టెండర్ రద్దు చేసి కొత్త టెండర్
వానాకాలం సీజన్...
సాగు సన్నద్ధత
కోటి 40లక్షల ఎకరాల్లో వానాకాలం పంటల సాగు
13.06లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం
అందుబాటులో 18లక్షల క్వింటాళ్లు
కందిసాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం
ఎకరాకు 2కిలోల విత్తనాలు ఉచితం
సమీక్ష సమావేశంలో మంత్రి నిరంజన్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: రానున్న వానాకాలపు...
వరి వద్దు… పత్తి, కంది పంటలే సాగు చేయాలి: నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: వానాకాలంలో కోటి 40 లక్షల ఎకరాలు భూమి సాగు అవుతోందని అంచనా వేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. వానాకలం సాగు-విత్తన లభ్యతపై మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్ష...
కేంద్రం, రాష్ట్రాల సమన్వయంతోనే ఆర్థికాభివృద్ధి: నీతి ఆయోగ్ దిశా నిర్దేశం
కేంద్రం, రాష్ట్రాల సమన్వయంతోనే ఆర్థికాభివృద్ధి
సమాఖ్య స్ఫూర్తికి అర్థం ఇదే
నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో రాష్ట్రాలకు ప్రధాని దిశా నిర్దేశం
న్యూఢిల్లీ: కేంద్రం, రాష్ట్రాలు కలిసి పని చేస్తేనే సమాఖ్య స్ఫూర్తికి అర్థమని ప్రధాని...
రాష్ట్రంపై విమర్శలా?
తెలంగాణ అంటే తెలియని వారు రాష్ట్రంపై విమర్శలా?
ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ముసలి కన్నీళ్లా, ఎపిలో రైతులకు కేంద్రం ఇచ్చిందే ఇస్తున్నారు
తెలంగాణలో దానికి అదనంగా రైతుబంధు ఇస్తున్నాం : షర్మిలపై మంత్రి హరీశ్రావు...
రైతుల మరో జాతీయ పోరాటం
2020 నవంబర్ 26న ప్రారంభమైన ఢిల్లీ సరిహద్దుల దిగ్బంధనం 60 రోజులుగా నిరంతరాయంగా కొనసాగుతున్నది. ఢిల్లీ చుట్టూ ఉన్న జాతీయ రహదారులన్నీ జన సముద్రంగా మారా యి. రహదారులన్నీ నూతన గ్రామాలను తలపిస్తున్నాయి....
వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత
వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత
రైతు రుణాల లక్ష్యం రూ.16.5 లక్షల కోట్లకు పెంపు
వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, మద్దతు ధరల కోసం రూ.1,72,000 కోట్లు
న్యూఢిల్లీ: రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర...
సాగు చట్టాలు- కార్పొరేట్ ప్రయోజనాలు
2007 నుండి చిల్లర వర్తకంలోకి ప్రవేశించిన బడా కార్పొరేట్ శక్తులు ఏడెనిమిదేళ్ల తరువాత గ్రహించిన అనుభవం నుండి నిత్యావసర సరుకులు, వ్యవసాయ ఉత్పత్తుల నుండి పెద్ద ఎత్తున లాభాలు ఆర్జించాలంటే వ్యవసాయ ఉత్పత్తులను...
సర్పంచ్లకు అడవి పందులను కాల్చివేసే అధికారం
హైదరాబాద్ : పంటలను నాశనం చేస్తున్న అడవి పందుల బెడదను తప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. గ్రామ పంచాయతీల్లో సర్పంచ్లను వన్యప్రాణుల గౌరవ సంరక్షణాధికారులుగా నియమిస్తూ అటవీశాఖ ఉత్వర్వులు జారీ...
కొత్త సాగు చట్టాలు ప్రజల సమస్య
గత సంవత్సరం కేంద్రం మూడు కొత్త రైతుల చట్టాలను తీసుకు వచ్చింది. వాటిని రైతులు రద్దు చేయాలని కోరుతున్నారు. ఢిల్లీ పరిసరాల్లో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రైతులు 62 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు....
జల విజయ కా’హ’ళేశ్వరం
అందుకే ఖర్చుకు వెనకాడలేదు
ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్మించాం, యజ్ఞంలా పూర్తిచేశాం
భావితరాల కోసం కాపాడుకుందాం
సాగునీరు లేక రైతులు దశాబ్దాలుగా అరిగోస పడ్డారు
ఏడు నెలల పాటు నీటిని పంపింగ్ చేయవచ్చు
పంపింగ్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు
జలకళ ఉట్టి...
ఆదర్శ పల్లెల రాష్ట్రం
అద్భుతంగా సాగుతున్న పల్లె ప్రగతి
రాష్ట్రంలోని పల్లెలు దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా మారుతున్నాయి
అన్ని పల్లెలకు ట్రాక్టర్లు, డంప్యార్డ్లు, వైకుంఠధామాలు, నర్సరీలు, పల్లె ప్రగతి వనాలు, భగీరథ నీరు
ప్రతి క్లస్టర్కు ఒక రైతు వేదిక, ప్రతి...
రాష్ట్రంలో 2.5లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్
ఆయిల్పామ్ సాగుపై రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత
రెండున్నర లక్షల టన్నుల్లో ఉత్పత్తి చేయాలని లక్ష్యం
రైతులకు అవసరమైన సహాయ సహకారాలను బ్యాంకులు అందించాలి
నాబార్డు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఆధారంగా అనుకూలంగా రేట్లు ఉండాలి
రాష్ట్ర స్థాయి...