Saturday, September 21, 2024
Home Search

పశ్చిమ బెంగాల్ - search results

If you're not happy with the results, please do another search
Senior Journalist Mangalarapu Laxman

తడి ఆరని నెత్తుటి గాయాల చరిత్ర

చరిత్ర నిర్మాణానికి కావాల్సిన ఆకరాలు సమగ్రంగా లభించకపోవడం వలన చరిత్రను రికార్డు చేయడం ఇంకా అసంపూర్తిగానే ఉండిపోతుంది. తెలంగాణ నేల మీద అనేక సామాజిక ఉద్యమాలు పురుడుపోసుకున్నాయి. రైతాంగ సాయుధ పోరాటం, భూమి,...

తెలుగురాష్ట్రాల ఎంపిలే సంపన్నులు

ఈసారి లోక్‌సభ అత్యధిక శాతం సుంసన్నులదే. కోట్లు దాటి పడగలెత్తిన వారిదే. ఎంపిలుగా విజేతలైన వారిలో ఈసారి దాదాపు 93 శాతం వరకూ మిలియనీర్లే ఉన్నారని వెల్లడైంది. గత లోక్‌సభతో పోలిస్తే ఇది...
War Between Rahul and Modi in Lok Sabha Elections: Ajit Pawar

విద్వేషానికి నై.. ఐక్యతకు జై

బలవంతమైన సర్పం చలిచీమలకు చిక్కినట్టు, అఖండమైన కార్యకర్తల బలం, హిందుత్వ భావజాలం, మత విద్వేషం, వీటన్నిటి ఆధారంగా ప్రచారం సాగించిన బిజెపికి ఇప్పుడు విపక్షపార్టీల కూటమి కళ్లు తెరిపించింది. ఎక్కడ ఏ ప్రాంతీయ...

ఎన్‌డిఎ హ్యాట్రిక్

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఏకైక అతిపెద్ద పార్టీగా బిజె పి అవతరించినప్పటికీ ప్రభుత్వాన్ని సొంతంగా ఏర్పాటు చేయగల మెజారిటీని సాధించలేకపోవడంతో ప్రభుత్వ ఏ ర్పాటుకు ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాలపై ఆధారపడక త ప్పని...
Mamata Benerjee

మోడీ రాజీనామా చేయాలి: మమతా బెనర్జీ

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ లో 30 సీట్ల ఆధిక్యం పొందాక పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాలిఘాట్ వద్ద ప్రెస్ మీట్ పెట్టారు. ‘‘ ఈ ఫలితా మోడీ అన్ని క్రెడిబిలిటీలను...

వాతావరణ సంక్షోభం

వాతావరణ మార్పు, పర్యావరణ పరిరక్షణ కోసం భారతదేశం స్పష్టమైన రోడ్ మ్యాప్‌తో 21వ శతాబ్దిలోకి పయనిస్తోంది’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గత ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ 5)...

ఎగ్జిట్ పోల్స్‌కు విలువ లేదు: మమత బెనర్జీ

ఎగ్జిట్ పోల్ జోస్యాలు వాస్తవ పరిస్థితికి తగినవి కావని, ఎందుకంటే అవి రెండు నెలల క్రితం ‘ఇంటిలో తయారు చేసినవ’ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆదివారం...

మేం 295 దాటుతాం

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి 295కి పైగా సీట్లు గెలుచుకుంటుందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. ప్రజల నుంచి తీసుకున్న వివరాల ఆధారంగా తాము ఈ...

నమో హ్యాట్రిక్!

సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసిన అరగంట తర్వాత భారతావని ఎంతో ఆత్రుతతో ఎదురుచూసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. రెండు సార్లు అధికార పీఠంపై కూర్చున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే వరుసగా మూడోసారీ...

ఇండియా కూటమికి 295కి పైగా సీట్లు: ఖర్గే

లోక్‌సభ ఎన్నికలలో ఇండియా కూటమి 295కి పైగా సీట్లు గెలుచుకుంటుందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. ప్రజల నుంచి తీసుకున్న వివరాల ఆధారంగా తాము ఈ అంకెకు...
INDIA bloc meet to discuss strategy for vote counting

ఓట్ల లెక్కింపు కోసం వ్యూహాన్ని చర్చించేందుకు ఇండియా బ్లాక్ సమావేశం

టిఎంసి, పిడిపి నేతులు గైర్హాజరు న్యూఢిల్లీ: జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు కోసం టిఎంసి, పిడిపి సమావేశానికి గైర్హాజరైనప్పటికీ తమ వ్యూహంపై చర్చించేందుకు ‘భారత కూటమి’ సీనియర్ నేతలు శనివారం ఇక్కడ సమావేశమయ్యారు. కాంగ్రెస్,...
Parliament election polling started

చివరి విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభం…

ఢిల్లీ: చివరి విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. ఏడో విడతలో 10.06 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. చివరి విడతలో...

నేడే ఆఖరి ఘట్టం

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ముగింపు ఘట్టం సమీపిస్తోంది. శనివారం ఏడవ, చివరి దశ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరగనున్నది. ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న వారణాసి స్థానంతోసహా ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర...
Lok Sabha polls final phase tomorrow

రేపే లోక్ సభ తుది దశ ఎన్నికలు

బరిలో ఉన్న 904 మంది అభ్యర్థులలో ప్రధాని మోడీ న్యూఢిల్లీ: లోక్ సభ తుది దశ ఎన్నికలు రేపు(శనివారం) జరుగనున్నాయి. దాదాపు 904 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారిలో ప్రధాని నరేంద్ర మోడీ...

57 లోక్‌సభ స్థానాలకు జూన్ 1న పోలింగ్

ఏడవ, చివరి దశ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన ప్రచార పర్వం గురువారం సాయంత్రం పరిసమాప్తమైంది. ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత చండీగఢ్‌లోని 57 లోక్‌సభ స్థానాలకు జూన్ 1వ తేదీన పోలింగ్ జరగనున్నది....
The campaign for the seventh phase of polling has ended

ఏడో విడత పోలింగ్‌కు ముగిసిన ప్రచారం

వారణాసిలో తుది విడత పోలింగ్ చివరి విడతలో 8 రాష్ట్రాల్లోని 57 నియోజకవర్గాల్లో పోలింగ్ జూన్ 1వ తేదీన పోలింగ్ తుది విడతలోనే వారణాసి, మండి, గోరక్‌పూర్ నియోజకవర్గాలకు పోలింగ్ న్యూఢిల్లీ:  ఏడో... చివరి విడత లోక్ సభ...

మోడీ ధ్యానాన్ని ప్రసారం చేస్తే ఇసికి ఫిర్యాదు:మమతా బెనర్జీ

తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టనున్న ధ్యానాన్ని టివిలలో ప్రసారం చేస్తే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ప్రకటించారు. అది ఎన్నికల నియమావళి...
Will complaint to EC if Modi meditation telecast: Mamata warns

మోడీ ధ్యానాన్ని ప్రసారం చేస్తే ఇసికి ఫిర్యాదు: మమతా హెచ్చరిక

కబరుయిన్‌పూర్(ప బెంగాల్): తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టనున్న ధ్యానాన్ని టివిలలో ప్రసారం చేస్తే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ప్రకటించారు. అది...
Opposition parties looted Dalit rights

దళితుల హక్కులను లూటీ చేసిన ప్రతిపక్షాలు

మైనారిటీ హోదాతో విద్యాసంస్థలలో రిజర్వేషన్లకు మంగళం ఓటు బ్యాంకు కోసం భవిష్యత్ తరాలను నాశనం చేస్తున్న కాంగ్రెస్ ప్రధాని మోడీ ఆరోపణలు న్యూఢిల్లీ: ప్రతిపక్షాలు తనపై చేస్తున్న వివిధ రాఓపణలను చెత్తగా అభివర్ణించిన ప్రధాని నరేంద్ర మోడీ...
Tejaswi Yadav comments on nitish kumar

మళ్లీ నితీష్ మనసు మారవచ్చేమో!….. తేజస్వి యాదవ్ వ్యంగ్యాస్త్రాలు

పాట్నా: తన మాజీ బాస్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై ఆర్‌జెడి అధినేత, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జూన్ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత...

Latest News

బుమ్రా @ 400