Saturday, September 21, 2024
Home Search

మంత్రివర్గ సమావేశం - search results

If you're not happy with the results, please do another search
We will order an inquiry into the Kaleshwaram project

కాళేశ్వరంపై విచారణ

వచ్చేవారం ప్రాజెక్టుల సందర్శన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పధకంపై విచారణకు ఆదేశిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రకటించారు. ఈ ప్రాజెక్టులోని...
Madhya Pradesh CM Mohan Yadav

మధ్యప్రదేశ్ సిఎం మోహన్ యాదవ్

భోపాల్: అనూహ్య రీతిలో మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా 58 సంవత్సరాల మోహన్‌యాదవ్ ఎంపికయ్యారు. ఉజ్జయిన్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మోహన్ యాదవ్ గతంలో శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. ఆయనతోపాటు...

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్

భోపాల్: అనూహ్య రీతిలో మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా 58 సంవత్సరాల మోహన్ యాదవ్ ఎంపికయ్యారు. ఉజ్జయిన్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మోహన్ యాదవ్ గతంలో శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు....
Mana CM Revanth reddy

మన సిఎం… మన మంత్రి…. పాలమూరు ప్రజల సంతోషం….

జిల్లాలో సిఎంగా రేవంత్‌రెడ్డి, మంత్రిగా జూపల్లి ప్రమాణ స్వీకారం రెండో సారి మంత్రి వర్గ విస్తరణలో స్థానం దక్కేదెవరికి ? 8ఆశిస్తున్న యన్నం శ్రీనివాస్ రెడ్డి, వంశీ కృష్ణ ఆరు గ్యారంటీలపై తొలి సంతకం ప్రగతి కోసం ఎదరు...
Free bus service for women

రేపటి నుంచే మహిళలకు ఉచిత బస్సు

సోనియా గాంధీ జన్మదినోత్సవం నుంచి రెండు గ్యారెంటీల అమలుకు నిర్ణయం రూ.10లక్షలకు పెంచిన రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిమితి రేపట్నుంచే అమల్లోకి.. మిగిలిన నాలుగు గ్యారెంటీలపై త్వరలోనే నిర్ణయం 24గంటల కరెంటు మా...
First two guarantees are implemented!

ముందుగా రెండు గ్యారెంటీలే అమలు !

సోనియా గాంధీ జన్మదినం నుంచి ప్రారంభం రాష్ట్రంలోని మహిళలకు ఉచితం బస్సు ప్రయాణం రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి రూ. 10లక్షలకు పెంపు 9 ఏళ్ల కాలంలో ప్రభుత్వ ఆదాయ వ్యయాలపై శ్వేతప్రతం విడుదల వ్యవసాయ రంగానికి 24...

సిఎం ఎవరనేది ఖర్గేనే నిర్ణయిస్తారు: డికె శివ కుమార్

ఢిల్లీ: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో కాంగ్రెస్ అగ్ర నాయకులతో డికె శివకుమార్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, వేణుగోపాల్ హాజరయ్యారు. సిఎల్‌పి ఏకవాక్య తీర్మానాన్ని...
Kharge

ఖర్గేదే తుది నిర్ణయం

సిఎం ఎంపికపై ఢిల్లీలో మాణిక్యం ఠాగూర్ ఎఐసిసి పరిశీలకులను ఢిల్లీకి రావాలని ఆదేశించిన అధిష్ఠానం గచ్చిబౌలి హోటల్‌లో ముగిసిన కాంగ్రెస్ సిఎల్‌పి సమావేశం 64మంది ఎంఎల్‌ఎలు హాజరు సుమారు గంటపాటు సాగిన సమావేశం సిఎల్‌పి...
Who is the new CM of Telangana

తెలంగాణ కొత్త సిఎం ఎవరు?.. రేసులో ఎవరున్నారో తెలుసా?

హైదరాబాద్: తెలంగాణ కొత్త సిఎం ప్రమాణ స్వీకారంపై సర్వత్ర ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాళ ప్రమాణ స్వీకారానికి అవకాశం లేదని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి, మంత్రివర్గంపై కాంగ్రెస్ లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. మఖ్యమంత్రి,...
Congress candidates met with TPCC chief Revanth Reddy

అన్నీ మంచి శకునములే! నేడే సిఎంగా రేవంత్ ప్రమాణస్వీకారం?

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సోమవారం ప్రమాణ స్వీకారం చేస్తారని విశ్వసనీయ వర్గాల కథనం. ఉదయం కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరుగుతుంది. ఆ తర్వాత అధిష్ఠానం ఆదేశాల...

ఊపిరాడని ఢిల్లీ..

న్యూఢిల్లీ: వాయు కాలుష్యంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరవుతోంది. కాలుష్య తీవ్రత పెరుగుతూ ఉండటంతో ఇప్పటికే స్కూళ్లకు సెలవు ప్రకటించిన కేజ్రీవాల్ ప్రభుత్వం మరోసారి వాహనాల విషయంలో సరి, బేసి విధానాన్ని తీసుకురావాలని యోచిస్తోంది. దీపావళి...
odd even vehicle rule in delhi

ఢిల్లీలో మళ్లీ సరి, బేసి విధానం

వాయు కాలుష్యంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరవుతోంది. కాలుష్య తీవ్రత పెరుగుతూ ఉండటంతో ఇప్పటికే స్కూళ్లకు సెలవు ప్రకటించిన కేజ్రీవాల్ ప్రభుత్వం మరోసారి వాహనాల విషయంలో సరి, బేసి విధానాన్ని తీసుకురావాలని యోచిస్తోంది. దీపావళి పండుగ...

ప్రజాస్వామ్యం ఖూనీకి కేంద్రం కుట్రలు:గుత్తా సుఖేందర్ రెడ్డి

నల్గొండ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తూప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు కుట్రలు చేస్తోందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నికల పేరిట దేశంలోరాజకీయ గందరగోళానికి తెర తీసిందని విమర్శించారు. నల్లగొండలో...

నా కుమారుడిపై ప్రధాని మోడీ వ్యాఖ్యలు బాధాకరం: స్టాలిన్

చెన్నై: సనాతన ధర్మంపై తన కుమారుడు, మంత్రివర్గ సహచరుడు ఉదయధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై వివాదం తలెత్తిన నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ గురువారం స్పందించారు. సనాతన ధర్మంలో బోధించిన అమానవీయ...
Central Govt Thinking on Jamili Elections in 2024

జమిలి ఎన్నికలు అక్కరకు వస్తాయా!

రాజకీయంగా ఒక సంక్షోభం ఎదురైతే దాని నుండి ప్రజల దృష్టి మళ్ళించడం కోసం మరో సంక్షోభాన్ని సృష్టించే ప్రక్రియకు ఇందిరా గాంధీ శ్రీకారం చుట్టారు. ఇప్పుడు దాదాపు అర్ధ శతాబ్దం తర్వాత ప్రధాన...
Elections to 5 MLC Seats Soon in AP

అవిశ్వాస తీర్మానంతో పాటుగా..

న్యూఢిల్లీ: లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించడానికి అవిశ్వాస తీర్మానంతో పాటుగా తదుపరి ప్రధాని లేదా, ముఖ్యమంత్రిగా ప్రతిపాదించిన నాయకుడు ప్రతిపాదించే విశ్వాస తీర్మానం కూడా అవసరం అని, అంతేకాదు...
BRS MLC Kavitha Press Meet

చట్టంతోనే మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం సాధ్యం

చట్టంతోనే మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం సాధ్యం మహిళా హక్కులపై కాంగ్రెస్ బిజెపి దొందు దొందే మహిళా బిల్లుపై సోనియా.. ప్రియాంక గాంధీలు ఎందుకు మాట్లాడలేదు? డిసెంబరులో మళ్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తా... సోనియా, స్మృతి...
MLC Kavitha

చట్టంతోనే మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం సాధ్యం: కవిత

హైదరాబాద్: మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేస్తేనే చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. మహిళల హక్కులపై కాంగ్రెస్ బిజెపి దొందు దొందేనని, ఆ రెండు...

డబ్లింగ్ పనులకు గ్రీన్‌ సిగ్నల్

న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో రైల్వేలైన్ల అభివృద్ధికి సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గుంటూరు బీబీనగర్ మధ్య ప్రస్తుతం ఉన్న సింగిల్ లైన్‌లో 239 కిమీ రైల్వే లైన్ డబ్లింగ్‌కు కేంద్ర కేబినెట్...
Union Cabinet approves PM Vishwakarma scheme

శుభవార్త: విశ్వకర్మ పథకానికి కేంద్ర కేబినెట్ ఓకే

న్యూఢిల్లీ : సంప్రదాయ వృత్తుల్లో నైపుణ్యం గల వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రూ. 13 వేల కోట్ల వ్యయంతో దాదాపు 30 లక్షల మంది వృత్తి పనివారికి , వారి...

Latest News