Home Search
యాసంగి - search results
If you're not happy with the results, please do another search
తగ్గేదేలే
కేంద్రం యాసంగి వడ్లన్నీ సేకరించేలా
చేయడానికి రాజీలేని పోరాటం
బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి,
తెలంగాణ పట్ల ప్రదర్శిస్తున్న వివక్షను రైతాంగానికి వివరించి
ఉద్యమంలో ప్రజలను కూడా భాగస్వాములను చేయాలి
రాష్ట్రంలోని కేంద్ర సంస్థలు, రైల్వేలు, జాతీయ
రహదారులు, విమాన...
తెలంగాణ బిజెపి ఎంపిలు రైతులకు ద్రోహం చేస్తున్నారు..
హైదరాబాద్: ఉత్తర భారత దేశానికో నీతి, దక్షిణ భారతానికి మరో నీతి అన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తోందని రైతు బంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్...
పీయూష్ గోయల్ తెలంగాణ ప్రజలను కించపరిచారు..
హైదరాబాద్: తెలంగాణ ప్రజలను నూకలు తినమనండి అనే రీతిలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మాట్లాడి అవమాన పరిచారని మంత్రి ఎర్ర బెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. శుక్రవారం తెలంగాణ భవన్ లో మీడియాతో...
కేంద్రం దుర్మార్గం
కేంద్రానికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన లేదు
పప్పు దినుసుల సేకరణకు తేడా తెలియదు
బిజెపి సన్నాసులు రైతులను రెచ్చగొడుతున్నారు
ప్రజలను అన్ని విషయాల్లో కేంద్రం మోసం చేసింది
మోడీ పాలనలో ఎలాంటి నూతనత్వం లేదు :
ఢిల్లీలో...
ప్రతి గింజా ‘కొనాల్సిందే’
అంతవరకు కేంద్రాన్ని వదిలిపెట్టం : వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి కేంద్రం తీరు
రాష్ట్రానికి గుదిబండ ఏ రాష్ట్రానికి లేని ఇబ్బందులు మా రాష్ట్ర రైతులకే ఎందుకు పెడుతున్నారు:
పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ కేంద్ర మంత్రులను...
ధాన్య సేక’రణమే’
కేంద్రం దారికి రాకపోతే మరో తెలంగాణ ఉద్యమమే
ధాన్య సేకరణకు దేశమంతా ఒకే విధానం ఉండాలి, కనీస మద్దతు ధర ధాన్యానికే కానీ బియ్యానికి కాదు
పంజాబ్ తరహాలో ఇక్కడ కూడా మద్దతు ధరకు...
కాలుకు పెడితే మెడకు, మెడకు పెడితే కాలుకు: కెసిఆర్
హైదరాబాద్: కాలుకు పెడితే మెడకు, మెడకు పెడితే కాలుకు అన్నట్లుగా కేంద్రం వైఖరి ఉందని సిఎం కెసిఆర్ తెలిపారు. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన...
వరి రైతు గుండె’కోత’
యాసంగిలో 35.84లక్షల ఎకరాల్లో నాట్లు
65లక్షల టన్నుల ధాన్యం దిగుబడి అంచనా ఏప్రిల్ తొలివారం నుంచి కోతలు ప్రారంభం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మరో పది రోజుల్లో వరికోతలు ప్రారంబం కానున్నాయి. ఈ యాసంగిలో 65లక్షల...
మళ్లీ వరి ‘వార్’
మరోసారి ఢిల్లీతో ఢీ.. 21న మంత్రులతో కలిసి వెళ్లనున్న సిఎం
సోమవారం ఉదయం 11.30
గం.కు తెలంగాణ భవన్లో
టిఆర్ఎస్ శాసనసభా పక్ష
సమావేశం ఉభయ సభల
టిఆర్ఎస్ సభ్యులు, పార్టీ...
మండు వేసవిలో ‘నిండుగా నీళ్లు’
మంచినీటికి కటకటలాడిన ప్రాంతానికి గోదావరి జలాలను
తెచ్చి కరువును దూరం పెట్టాం మల్లన్న సాగర్కు ప్రతిపక్షాలు
ఎన్నో అడ్డంకులు సృష్టించాయి సేకరించిన భూమిని
రియల్ ఎస్టేట్కు ఉపయోగిస్తారని దుష్ప్రచారం చేశాయి
కెసిఆర్ పట్టుదల...
కేంద్రంపై మరోసారి కెసిఆర్ దండయాత్ర
ధాన్యం కొనుగోళ్లపై 21న ఢిల్లీ పర్యటన
రేపు టిఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం
మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్రంపై మరోసారి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు దండయాత్రకు సిద్ధమవుతున్నారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై మోడీ సర్కార్తో ఢీ...
ఈనెల 21న టిఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం
హైదరాబాద్: తెలంగాణ భవన్ లో మార్చి 21న (సోమవారం) ఉదయం 11:30 గంటలకు టిఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరపాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,...
తెలంగాణపై కేంద్రం సవతి తల్లిప్రేమ చూపుతోంది: ఎంఎల్సి కవిత
హైదరాబాద్: తెలంగాణ రైతులపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతోందని, ఈ విషయం మరోసారి బయటపడిందని ఎంఎల్సి కవిత విమర్శించారు. యాసంగిలో తెలంగాణలో అధిక శాతం బాయిల్డ్ రైస్ (ఉప్పుడు...
కెసిఆర్ కారణ జన్ముడు: హరీష్ రావు
సిద్దిపేట: సిఎం కెసిఆర్ లేకపోతే స్వరాష్ట్రం తెలంగాణ లేదని మంత్రి హరీష్ రావు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినోత్సవం సందర్భంగా రంగనాయక సాగర్ ఎడమ కాలువ ద్వారా రైతులకు...
కెసిఆర్ బర్త్ డే….. పంట పొలాలకు నీరు
సిద్దిపేట: సిఎం కెసిఆర్ పుట్టిన రోజు సందర్భంగా మానసపుత్రిక సాగునీటి కల రైతులకు ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు శుభవార్త చెప్పారు. రంగనాయక ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల...
10లక్షల ఎకరాల్లో కూరగాయల సాగు
ఏటా 36లక్షల టన్నుల ఉత్పత్తే టార్గెట్
తీగజాతి పంటల సాగుకు భారీగా ప్రోత్సాహకాలు
చిన్న, సన్న కారు రైతులకు డ్రిప్లో రాయితీలు
హైదరాబాద్ : రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా కూరగాయల సాగులో స్వయం సమృద్ధిని సాధించేందుకు...
ప్రత్యామ్నాయ ‘పట్టు’
వరికి బదులుగా భారీగా మల్బరీ సాగు
సాగు విస్తీర్ణం నాలుగు రెట్లు పెరిగే అవకాశం ప్రత్యామ్నాయ పంటల సాగులో పట్టుకు ప్రాధాన్యతనిస్తున్న రైతులు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పట్టు పరిశ్రమకు క్రమేపీ ఆదరణ పెరుగుతూ...
నీటి అవసరాలు తెలపండి
యాసంగిలో సాగు, తాగునీటికి ఎంత ఇండెంట్ ఇవ్వాలని తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు సూచన
మనతెలంగాణ/హైదరాబాద్: యాసంగి సీజన్లో నీటి అవసరాలు తెలపాలని కృష్ణానదీయాజమాన్య బోర్డు తెలుగు రాష్ట్రాలను కో రింది. యాసంగి సీజన్లో...
జాతీయ మీడియాలో రైతుబంధు సంబురాలు
ఎన్డీటివిలో కెసిఆర్పై ప్రశంసల జల్లు
మనతెలంగాణ/హైదరాబాద్ : జాతీయ మీడియాలో రైతబంధు సంబురాలు హల్ చల్ చేశాయి. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ అమలు పరుస్తున్న రైతు అనుకూల విధానాలు జాతీయ స్థాయిలో ప్రశంసల...
ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కిన తెలంగాణ
ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు లోబడే రూ.41 వేల కోట్ల నిధుల సేకరణ
మన తెలంగాణ/హైదరాబాద్ : ఆర్థిక క్రమశిక్షణ, ప్రభుత్వ నిర్వహణలో ఖర్చులు తగ్గించుకుంటూ, ప్రజలపై ఎలాంటి పన్నుల భారం విధించకుండా ప్రత్యామ్నాయ మార్గాలలో నిధులను...