Home Search
వైద్య, ఆరోగ్య శాఖ - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్రంలో కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో లేవు: ఈటెల
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో లేవని వైద్య ఆరోగ్య శాఖమంత్రి ఈటెల రాజెందర్ అన్నారు. గురువారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కరోనా నుంచి కోలుకున్న 68 మందిని ఈరోజు డిశ్చార్జ్...
ఎపిలో మరో 9 కొత్త పాజిటీవ్ కేసులు
అమరావతి: ఎపిలో మరో తొమ్మిది కొత్త కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. కరోనాపై గురువారం వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. నిన్న(బుధవారం) సాయంత్రం 7 గంటల నుంచి గురువారం...
ఏదైనా ఎదుర్కొందాం
కరోనా వ్యాప్తి నివారణకు రాష్ట్రంలో లాక్ డౌన్ బాగా అమలవుతోంది. ప్రజలు కూడా సహకరిస్తున్నారు. రానున్న రోజుల్లోనూ ఇదే స్ఫూర్తి కొనసాగాలి. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో ఈ నెల 20 వరకు...
సేవలకు సై… రవాణాకు నై
వ్యవసాయం, అనుబంధ సంస్థలు, ఉత్పత్తులకు అనుమతి
ఉపాధిహామీ పనులకూ ఓకే
సామూహిక మత ప్రార్థనలు, దైవ కార్యక్రమాలపై నిషేధం
ఐటి సంస్థలకు 50 శాతం సిబ్బందితో అనుమతి
అన్ని రకాల ఈ-కామర్స్ బిజినెస్ చేసుకోవచ్చు
వివాహాలు, శుభకార్యాలకు కలెక్టర్ అనుమతి...
కొత్తగా ఆరు కేసులు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడినవారు వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉన్నవారు, అప్పటికే ఇతర అరోగ్య సమస్యలు లేనివారు త్వరగా కోలుకుంటున్నారని, వారిని పూర్తి...
కంటైన్మెంట్లలో కఠినం
లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు
వ్యాధి ప్రబలకుండా పకడ్బందీగా వ్యవహరించాలి
అవసరమైతే రహదారులన్నీ మూసివేత
ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాల సేకరణ, అనుమానితులకు కరోనా పరీక్షలు
నిత్యావసరాల సామూహిక పంపిణీదారులు పోలీసులకు సమాచారమివ్వాలి
రాబోయే 10 రోజులు కీలకం
వైరస్ నివారణ...
కరోనా కట్టడికి లాక్ డౌన్ ఒక్కటే మార్గం: కెటిఆర్
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వ్యాధి ప్రబలకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి మంత్రి కెటిఆర్ అధికారులను ఆదేశించారు. కరోనా నివారణ చర్యలపై వివిధ శాఖల అధికారులతో ప్రగతి భవన్ లో మంత్రులు కెటిఆర్, ఈటెల...
ఫోకస్ హైదరాబాద్
గ్రేటర్ పరిధిలోనే కరోనా కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి, వైరస్ కట్టడికి వ్యూహం
17 యూనిట్లుగా రాజధాని నగరం విభజన
ప్రతి యూనిట్కు ప్రత్యేక వైద్య, పోలీసు, మున్సిపల్, రెవిన్యూ అధికారుల నియామకం
మున్సిపల్,...
క్వారంటైన్లు ఖాళీ
ఇంకుబేషన్ పీరియడ్ ముగియడంతో డిశ్చార్జి
ఇక హోం క్వారంటైన్లపై నిఘా, జియో ట్యాగింగ్తో నిరంతరం పర్యవేక్షణ
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనాతో బాధపడే వారికి చికిత్స అందించడానికి ఏర్పాటు చేసిన ఐసోలేషన్లు ఖాళీ అవుతున్నాయి. విదేశాల...
కట్టుదిట్టంగా లాక్ డౌన్
ప్రజలకు నిత్యావసరాల కొరత రాకుండా చూడండి
రేషన్ షాపుల వద్ద ప్రజలు సహకరించాలి
రూ.1500 చొప్పున నగదు జమకు శ్రీకారం
యథావిధిగా వరి కోతలు, ధాన్యం కొనుగోళ్లు
సహాయ కార్యక్రమాలు సాఫీగా సాగాలి
ప్రగతి భవన్లో ఉన్నతాధికారులతో సిఎం కెసిఆర్...
ఫస్ట్ నెగిటివ్, సెకండ్ పాజిటివ్
వివాదాస్పదంగా కొత్తగూడెం డిఎస్పి డిశ్చార్జ్
మళ్లీ ఆసుపత్రికి పోలీస్ అధికారి
మొదటిసారి నెగిటివ్, రెండోసారి పాజిటివ్
అప్పటికే కొత్తగూడెం వెళ్లిపోయిన డిఎస్పి
మళ్లీ తిరిగి హైదరాబాద్ చెస్ట్ ఆస్పత్రికి రప్పించిన అధికారులు
మనతెలంగాణ/హైదరాబాద్/ కొత్తగూడెం : కరోనా వైరస్తో చికిత్స...
పండ్లు తినండి.. కరోనాను తరిమికొట్టండి
శుక్ర, శనివారాల్లో పండ్లు అంటూ వినూత్న ప్రయోగానికి రాష్ట్ర ప్రభుత్వ శ్రీకారం
కంటైన్మెంట్ క్లస్టర్లలో నేరుగా ఇండ్లకే పండ్ల సరఫరాపై ప్రణాళికలు
బత్తాయి, టమాట, మామిడి పండ్లలో పుష్కలంగా సి విటమిన్
వినియోగదారులకు అందుబాటులో.. రైతులకు గిట్టుబాటు
వ్యవసాయ,...
వాటిపై మోడీ ప్రభుత్వం ట్యాక్స్ ఎత్తివేయాలి: ఈటెల
ఢిల్లీ: మందులు, వైద్య పరికరాలపై కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ ఎత్తివేయాలని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో కేంద్ర మంత్రి హర్షవర్ధన్ వీడియో...
11 తర్వాతే తుది నిర్ణయం
జీవితాలిక కరోనాకు ముందు... కరోనా తర్వాత
ప్రజల ప్రాణ రక్షణకు లాక్డౌనే పరిష్కార మార్గం. నేను ప్రతి రోజూ అన్ని రాష్ట్ట్రాల సిఎంలు, నిఫుణులతో చర్చిస్తూనే ఉన్నా. లాక్డౌన్ ఎత్తివేయాలని ఏ ఒక్కరు...
కోరలు చాస్తున్న కరోనా
24 గంటలు... 773 కొత్త కేసులు
వైరస్తో 32 మంది మృతి
దేశంలో మొత్తం కేసులు 5149
149కి చేరిన మరణాలు
సరిహద్దుల బంద్తో కట్టడి
న్యూఢిల్లీ : దేశంలో గడిచిన 24 గంటలలో...
40 కేసులు పెరిగినయ్
రాష్ట్రంలో 404కి చేరిన కరోనా పాజిటివ్ల సంఖ్య
23 రోజుల పసికందుకూ మహమ్మారి
గ్రేటర్ హైదరాబాద్ తర్వాత నిజామాబాద్, గద్వాలలో కలకలం రేపుతున్న వైరస్ వ్యాప్తి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మంగళవారం కొత్తగా మరో...
పాక్లో 3864కు పెరిగిన కరోనా కేసులు
మృతులు 54 మంది, కోలుకున్నది 429 మంది
ఇస్లామాబాద్ : పాకిస్థాన్లో తాజాగా 500కు పైగా కరోనా కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 3864కు చేరింది. 54 మంది వరకు మృతి...
జూలో జంతువులకు ఆహారం అందించేవారికి కరోనా పరీక్షలు: ఇంద్రకరణ్ రెడ్డి
హైదరాబాద్: జూపార్క్లు, కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్ట్లో ఉన్న జంతువులు అనారోగ్యం బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. వన్యప్రాణుల ఆరోగ్య సంరక్షణకు తీసుకోవాల్సిన...
సర్కారు ఆసుపత్రులకు సలామ్
కరోనా కట్టడిలో సర్కారు దవాఖానాల తడాఖా
‘నేను రాను’ నుంచి ‘నేను వస్తా’ దాకా..
ప్రపంచానికి నిద్ర లేకుండా చేస్తున్న కరోనా మహమ్మారిని ప్రభుత్వాసుపత్రుల వైద్యంతోనే కట్టడి చేయడంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం సఫలీకృతమయ్యే...
కోవిడ్-19 సమాచారం తెలుసుకునేందుకు వాట్సాప్ చాట్ బాట్
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వం 9000658658 నెంబర్పై ‘టిఎస్ గవర్నమెంట్ కోవిడ్ ఇన్ఫో’ పేరిట వాట్సాప్ చాట్ బాట్ను సోమవారం మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. కోవిడ్-19పై సమాచారం, నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పౌరులకు...