Sunday, September 29, 2024
Home Search

వైద్య, ఆరోగ్య శాఖ - search results

If you're not happy with the results, please do another search
CM KCR

ఏ ఒక్కరినీ వదలం

వ్యాధి లక్షణాలున్న ప్రతి వ్యక్తికీ పరీక్షలు, వైద్యం సిబ్బందికి అన్ని రకాలుగా ప్రభుత్వ అండ సరిపడా టెస్టు కిట్లు, పిపిఇలు, మాస్క్‌లున్నాయి భవిష్యత్‌లో కోవిడ్ రోగులు పెరిగినా తదనుగుణంగా ఏర్పాట్లు : సిఎం కెసిఆర్ రైతుకు తిప్పలు రానియ్యం సజావుగా...

తబ్లిగీలవి తప్ప కొత్తవి లేనట్లే!

  రేపటితో పూర్తికానున్న విదేశాల నుంచి వచ్చిన వారి క్వారంటైన్ పీరియడ్ అంతా అనుకున్నట్టు జరిగితే 25వేల మందికి వీడనున్న కరోనా నిర్బంధం మర్కజ్‌లింకులను గుర్తించేందుకు ఆశా వర్కర్లకు ప్రత్యేక భద్రత ఏర్పాట్లు మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో...
Corona

62 కేసులు

  n కొత్తవన్నీ మర్కజ్ లింక్‌వే, రాష్ట్రంలో 333కు చేరిన కరోనా బాధితులు n వాళ్ల కుటుంబాలు క్వారంటైన్‌లోకి, 800 మంది శాంపిళ్ల సేకరణ హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా విపరీతంగా పెరుగుతున్నాయి. ఆదివారం కొత్తగా మరో...

ఆశావర్కర్లపై దాడి చేస్తే కఠిన చర్యలు: మంత్రి ఈటల రాజేందర్

  హైదరాబాద్ : రాష్ట్రంలో ఆశావర్కర్లపై దాడి చేస్తే కఠిన చర్యలు ఉంటాయని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ప్రాణాలకు పణంగా పెట్టి పనిచేస్తున్న సిబ్బందిని ఇబ్బందులు పెడితే ఎట్టి పరిస్థితుల్లో సహించేది...
etela

మూడో దశలో లేం

  రాష్ట్రంలో కమ్యూనిటీ వ్యాప్తి జరగలేదు, కొత్తగా 43 కేసులు హైదరాబాద్ నారాయణగూడలోని 46 మంది ఉండే ఓ కుటుంబంలో ఒకరికి పాజిటివ్ బాధితులంతా నిజాముద్దీన్ యాత్రికులు, వారి సంబంధీకులే, ఒకరు డిశ్చార్జి అన్ని చికిత్సా కేంద్రాల్లో సరిపడా...

డాక్టర్లపై దాడి చేస్తే సీరియస్ యాక్షన్

  మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా విపత్కర పరిస్థితుల్లో డాక్టర్లపై దాడులు చేస్తే కఠినమైన శిక్షలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరిస్తుంది. నాలుగు రోజుల క్రితం గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లపై కరోనా అనుమానిత లక్షణాల...

ఒక్కరోజే 75

  రాష్ట్రంలో 229కి చేరిన కరోనా బాధితులు వైరస్‌తో సికింద్రాబాద్ వాసి, షాద్‌నగర్ మహిళ మృతి తాజాగా15 మంది డిశ్చార్జి, సిఎం కెసిఆర్ ఆదేశాలతో అనుమానితులకు యుద్ధ ప్రాతిపదికన వైద్య పరీక్షలు ఆరు ల్యాబ్‌లలో 24 గంటలు శాంపిల్స్...

దీర్ఘకాలిక రోగాలుంటే అర్ధాయుష్షే!

  తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి శాపంగా కరోనా ధూమపానం, మద్యం సేవించేవారిపై తీవ్ర ప్రభావం 55 దాటిన వారికి జాగ్రత్తలు తప్పనిసరి మృతుల్లో పురుషులే అధికం మన తెలంగాణ/హైదరాబాద్ : దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కరోనా తోడవుతుందా...
patient

సూపర్ ఫాస్ట్ సర్వేలెన్స్…..

కరోనా బాధితులను గుర్తించడంలో క్రియశీలక పాత్ర పోషిస్తున్న టీంలు 26 వేల మంది ఏఎన్‌ఎమ్‌లు, 8 వేల ఆశావర్కర్ల సేవలు అద్భుతం ఇబ్బందులు ఎదురవుతున్నా, సర్వే చేసేందుకు వెనుకాడని వైద్య సిబ్బంది మహమ్మారిని తరిమికొట్టేందుకు ఉక్కు...

గవర్నర్‌తో సిఎం భేటీ

  హైదరాబాద్ : కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకుంటున్న నియంత్రణ చర్యలు, తాజా పరిస్థితులను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు సిఎం కెసిఆర్ వివరించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఇతర అంశాలపై...

తబ్లిగీతో తల్లకిందులు

  దేశవ్యాప్తంగా ఒక్క రోజే 380 కరోనా కొత్త కేసులు తమిళనాట 110, ఢిల్లీ 53, ఎపిలో 43 కేసులు మర్కజ్ యాత్రికులవే 1637కు చేరుకున్న కరోనా బాధితుల సంఖ్య, 38 మంది మృత్యువాత న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న...

ఢిల్లీ వెళ్లినవారి కోసం జల్లెడపడుతున్న దక్షిణాది రాష్ట్రాలు

  తెలంగాణ, తమిళనాడులపైనే అధిక ప్రభావం ఈ రెండు రాష్ట్రాలనుంచి 2వేలకు పైగా హాజరు మర్కజ్ ఘటన కలకలం చెన్నై : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు వ్యాప్తి చెండానికి ఢిల్లీలోని మర్కత్ నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగి జమాత్...

ఆపరేషన్ మర్కజ్

  1030 మంది కోసం రాష్ట్రవ్యాప్తంగా జల్లెడ పడుతున్న పోలీసులు యుద్ధప్రాతిపదికన స్పందించిన ప్రభుత్వం నిజాముద్దీన్ యాత్రికులు, వారి కుటుంబాలు, సన్నిహితంగా మెదిలిన వారిపైనా ప్రత్యేక నిఘా వివిధ జిల్లాల్లో వందలాది మంది గుర్తింపు, ఆసుపత్రులకు తరలించి పరీక్షలు...

సచివాలయానికి కరోనా సెగ

  మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి తిరిగొచ్చిన సెక్షన్ ఆఫీసర్‌కు వైరస్ రాష్ట్రంలో 97కు చేరిన కేసుల సంఖ్య 77 మందికి అందుతున్న చికిత్స, ఆరుగురు మృతి మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని మత ప్రార్ధనల్లో పాల్గొన...
Money Seized In Narayanguda At Hyderabad

అందరూ సర్దుకుపోవాల్సిందే!

  కరోనాతో రాష్ట్ర ఖజానాకు భారీగా గండి అందులో భాగంగానే జీతాల్లో కోత లాక్‌డౌన్‌తో మార్చి ఆదాయం రూ.4 వేల కోట్ల లోపే ముఖ్యమైన వాటికే నిధుల విడుదల... మిగతా అన్నింటికీ బ్రేక్ మొదటి వారంలోనే రూ.1500 లబ్ధిదారుల...
SC outrage on Bihar govt over van driver arrest without FIR

కరోనా పై వదంతుల వ్యాప్తిని అడ్డుకోండి

  న్యూఢిల్లీ : కరోనా వైరస్ ప్రభావంతో సాగుతున్న కార్మికుల వలసలకు అడ్డుకట్ట వేయాలని, వదంతులు వ్యాపించకుండా సరైన సమాచారం సరైన సమయంలో అందించేందుకు 24 గంటల్లో ప్రత్యేక పోర్టల్ , ప్యానెల్ ఏర్పాటు...
Delhi Prayers

హాట్ టాఫిక్‌గా మారిన ‘నిజాముద్దీన్ మర్కజ్’

మత ప్రార్థనల్లో పాల్గొన్న తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 2 వేల మంది ఇప్పటికే ఆరుగురు మృత్యువాత ఢిల్లీకి వెళ్లిన వచ్చిన వారి వివరాల సేకరణ పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి మనతెలంగాణ/హైదరాబాద్: ప్రస్తుతం దేశవ్యాప్తంగా నిజాముద్దీన్ మర్కజ్...

అమ్మ లాలన.. తండ్రి పాలన

  సంక్షోభ సమయంలో సమర్థ నాయకత్వం అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే రోల్ మోడల్‌గా జనరంజక పాలన అందిస్తూనే కరోనా లాంటి సంక్షుభిత పరిస్థితులను తనదైన శైలి, వ్యూహాలతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధిగమించడాన్ని దేశమంతా...

గండం గడువలే

  కొత్త కేసులు రాకపోతే ఏప్రిల్ 7 తర్వాత తెలంగాణ కరోనా ఫ్రీ కరోనా పాజిటివ్ 70 డిశ్ఛార్జి 12 చికిత్సలో 58 క్వారంటైన్ 25,935 కరోనాపై స్వీయ నియంత్రణే ఆయుధం n గంపులు గూడొద్దు n...

లాక్‌డౌన్‌ మరింత కట్టుదిట్టం

  కరోనా కట్టడికి మరిన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు నగర వ్యాప్తంగా పరిశుభ్రత చర్యలు ఎవరూ బయటికి రాకుండా కట్టడి హోం క్వారంటైన్లపై ప్రత్యేక దృష్టి హైదరాబాద్: కరోనా కట్టడికి ప్రభుత్వ యంత్రాంగం మరిన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లను...

Latest News

మహిళే యజమాని

బూచి కాదు..భరోసా