Sunday, September 22, 2024
Home Search

పంటలను - search results

If you're not happy with the results, please do another search
Farmers to hold Tractor Parade towards Delhi on Jan 26

జనవరి 26న ఢిల్లీ వైపు ట్రాక్టర్ల ర్యాలీ

జనవరి 26న ఢిల్లీ వైపు ట్రాక్టర్ల ర్యాలీ గణతంత్ర పరేడ్ తర్వాత కిసాన్ పరేడ్- రైతు సంఘాల ప్రకటన న్యూఢిల్లీ: కేంద్రం ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివార్లలో ఆందోళన సాగిస్తున్న రైతులు...

కరోనా టీకాకు పచ్చజెండా

పిచ్చి కుక్క మాదిరిగా, తోక తొక్కిన పాము చందంగా ఇప్పటికి 10 మాసాలుగా ప్రపంచాన్ని మృత్యు కాటుకు గురి చేస్తున్న కోవిడ్ 19( కరోనా) మెడలు వంచి, అది తోక ముడిచి...
Schools to Reopen from Feb 1 in Telangana

అనియంత్రితం

రాష్ట్రంలోని రైతులకు పంట నిర్ణయ, విక్రయ స్వేచ్ఛ * ఏ పంట వేసుకోవాలో ఎక్కడ అమ్ముకోవాలో రైతులే నిర్ణయించుకోవాలి ఎక్కడ అమ్ముకుంటే    మంచి ధర వస్తుందో తెలుసుకొని విక్రయించాలి  * రకరకాల పంటల కొనుగోలు వల్ల...
PM Narendra Modi Comments On New Farm Bills

‘భారత్‌లో ఎందుకు’ అన్న వారే..

‘భారత్‌లో ఎందుకు’ అన్న వారే.. సంస్కరణలతో పెట్టుబడిదారుల ఆలోచన మారుతోంది నేడు పెట్టుబడులకు కేంద్రంగా మన దేశం అసోచామ్ కార్యక్రమంలో ప్రధాని మోడీ న్యూఢిల్లీ: తయారీ, పన్ను చెల్లింపులు, కార్మిక రంగంలో ప్రభుత్వం తీసుకువచ్చిన అనేక సంస్కరణలతో భారత్...
Bharat Bandh Success in TS against Farm bills

దిగ్బంద్ దిగ్విజయం

రాజీలేని పోరు.. రాష్ట్రంలో ప్రశాంతంగా విజయవంతంగా జరిగిన భారత్ రైతుబంద్ కేంద్రం వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేసే వరకు ఉవ్వెత్తున ఉద్యమం కొనసాగిస్తాం ఢిల్లీలో పోరాడుతున్న రైతులు ఒంటరి వారు కాదు నిరసన ప్రజల ప్రజాస్వామిక...

రైతుల న్యాయమైన డిమాండ్లు

  దేశంలో అన్నదాతలుగా విశేష గౌరవాన్ని పొందుతున్నట్టు కనిపిస్తున్న రైతులు స్వాతంత్య్రం రావడానికి ముందుగాని, వచ్చిన తర్వాతగాని కష్టనష్టాలు లేకుండా సుఖంగా బతికిన రోజులు ఎన్నడూలేవన్నది కఠోర వాస్తవం. ప్రకృతి వైపరీత్యాలు, దళారుల దోపిడీ,...
Minister Niranjan Reddy Fires on bjp government

రైతుల పంటలు కొనడంలో అనవసర రాద్దాంతం: మంత్రి నిరంజన్‌రెడ్డి

రైతుల పంటలు కొనడంలో అనవసర రాద్దాంతం తక్షణమే కేంద్ర ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్: రైతుల నుంచి పంటలను కొనుగోలు చేయడంలో కేంద్రం అనవసర రాద్దాంతం చేస్తున్నదని రాష్ట...
Plans to build check dams and bridges over the musi river

మూసీకి పూర్వవైభవం

ప్రక్షాళనకు ఆరేళ్లుగా అనేక చర్యలు కాళేశ్వర జలాలతో మూసీనది ప్రక్షాళన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌కు 700 క్యూసెక్కులు కొండ పోచమ్మతో జంట జలాశయాల అనుసంధానం ఎంఆర్‌డిసిఎల్‌తో రిజర్వాయర్లు నిజాం నవాబు రిజర్వాయర్లతో పాటు నాలాలను పదుల మీటర్ల వెడల్పుతో నిర్మించారు. అప్పట్లో...
CM KCR Review on the Department of Agriculture

వ్యవసాయ శాఖలో 2 విభాగాలు

  బాధ్యులుగా ఇద్దరు ఐఎఎస్ అధికారులు ఒక విభాగంలో సాగునీరు, విద్యుత్, ఎరువులు, విత్తనాలు తదితర మౌలిక సదుపాయాల పర్యవేక్షణ మార్కెటింగ్‌పై మరో విభాగం దృష్టి సాగులో సంస్థాగత మార్పులు అవశ్యం వ్యవసాయశాఖపై...

యువతుల వివాహ వయసుపై త్వరలోనిర్ణయం

  ప్రధాని నరేంద్రమోడీ ప్రకటన ఎఫ్‌ఎఓ వజ్రోత్సవాల సందర్భంగా రూ.75 ప్రత్యేక నాణెం విడుదల 17 కొత్త పంటలను ఆవిష్కరించిన ప్రధాని న్యూఢిల్లీ: ఆడపిల్లల కనీస వివాహ వయసుపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక అందిన వెంటనే ప్రభుత్వం...
CM KCR Review on Horticultural Crops

ఉద్యాన ‘పంట’ పండాలి

  మూడు నెలల్లో సమగ్ర విధానం ఏడాదిలో గణనీయమైన వృద్ధి కనిపించాలి 300 ఎకరాల విస్తీర్ణంలో కొంగరకలాన్‌లో పంటల మార్కెట్ నిర్మాణం ఉద్యాన పంట ఉత్పత్తుల నాణ్యతకు ప్రత్యేక విభాగాలు : సిఎం కెసిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో...
CM KCR Review on Non-Agricultural Land Registrations

ఎవుసం మారాలి

  అందుకోసం నాలుగంచెల వ్యూహం రైతులకు అవగాహన కల్పించే బాధ్యత వ్యవసాయశాఖదే, అధికారులు ఆలోచన దృక్పథాన్ని మార్చుకోవాలి ఇప్పటికైతే మక్క పంటకు విరామమే మంచిది క్వింటాకు రూ.800-900కు మించి ధర పలకడం కష్టమే చెరువులకు పునరుజ్జీవం వల్లే నిత్యం...
Be vigilant on yasangi cultivation

యాసంగిపై అప్రమత్తం

  యాసంగి సాగు మొత్తం 72 లక్షల ఎకరాలు దాటే అవకాశం యూరియా సరఫరా విషయంలో జాప్యం తలెత్తకుండా చర్యలు అధికారులను ఆదేశించిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్ : యాసంగి సాగుపై అప్రమత్తంగా ఉండాలని...

నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ

  అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన తీర్మానాలపై చర్చ, ఆమోదం 13న శాసనసభ, 14న శాసన మండలి సమావేశం పంటల కొనుగోలు, యాసంగిలో సాగు విధానంపై నేడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమీక్ష మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట మంత్రివర్గ సమావేశం...

వ్యవసాయానికి గొడ్డలిపెట్టు

భారతదేశం వ్యవసాయక దేశం, దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక. దేశ జనాభాలో 65శాతం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. దేశంలో చిన్న, సన్నకారు రైతుల 86% శాతం మంది ఉన్నారు....
PM Modi Slams Opposition at Rohtang Sabha

ఓటు భయంతో సాగు సంస్కరణలు గట్టునపెట్టారు

ఓటు భయంతో సాగు సంస్కరణలు గట్టునపెట్టారు ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ ఆగ్రహం ఏడు నెలల తరువాత తొలి బహిరంగ సభ లేబర్ మార్పులు కూడా మంచికేనని సమర్థన   సోలాంగ్ వ్యాలీ: దేశంలోని గత ప్రభుత్వాలకు...
Ram Nath Kovind Raksha bandhan greetings

వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం..

న్యూఢిల్లీ: అత్యంత వివాదాస్పదం, తీవ్రస్థాయి ప్రతిపక్ష వ్యతిరేకతల నడుమనే మూడు వ్యవసాయ బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. ఇటీవలే ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో ఈ వ్యవసాయ బిల్లులకు ఆమోదం...
Farmers strike against agriculture bill

కేంద్రం గుండెల్లో బంద్ బాంబు !

ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం మీద ఉన్న భ్రమలను పోగొట్టటంలో ఇప్పటి వరకు ప్రతిపక్షాలకు సాధ్యం కాలేదని చెప్పుకొనేందుకు సంకోచించాల్సిన అవసరం లేదు. జనంలో కిక్కు అలా ఉన్నపుడు ఒక్కోసారి సాధ్యం కాదు...
Farm Bill Reforms Need of 21st Century Says PM Modi

సంస్కరణల వరం.. 21వ శతాబ్దానికి అవసరం

వ్యవసాయ బిల్లులపై ప్రధాని న్యూఢిల్లీ: పార్లమెంట్ ఆమోదించిన వ్యవసాయ బిల్లులు 21వ శతాబ్ధపు అవసరం అని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఇవి వ్యవసాయ రంగ సంస్కరణలకు ఉద్ధేశించిన కీలక అంశాలని,...

కార్పోరేట్ సంకలోకి సాగు!

ఓటింగ్‌కు నై... మూజువాణికి జై విపక్షాల వ్యతిరేకత, రాజ్యసభలో రచ్చ నడుమ వ్యవసాయ బిల్లులకు ఆమోదం దేశవ్యాప్తంగా ఒకవైపు రైతుల నిరసన ప్రదర్శనలు.. ఆందోళనలు.. మరోవైపు పార్లమెంట్ ఎగువసభలో 14విపక్ష పార్టీలు ప్రజల పక్షాన గొంతు...

Latest News