Home Search
మంత్రివర్గ సమావేశం - search results
If you're not happy with the results, please do another search
ఢిల్లీలో సుప్రీం తీర్పుకి విఘాతం!
కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలను సమాఖ్య సంబంధాలుగా పరిగణించాలనడం ఎన్డిఎకి సారథ్యం వహిస్తున్న బిజెపి పాలకులకు బొత్తిగా నచ్చదనేది అందరికీ తెలిసిన కఠోర వాస్తవం. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు కూడా తన చెప్పుచేతల్లో...
బిల్లుపై సంతకం చేసేందుకు సమయం కావాలి: తెలంగాణ గవర్నర్
హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ విలీన బిల్లు (ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసుల్లోకి చేర్చుకోవడం)పై అన్ని న్యాయపరమైన అంశాలను పరిశీలించిన తర్వాతే సంతకం చేస్తానని, ప్రక్రియకు మరింత సమయం పడుతుందని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శనివారం...
సెప్టెంబర్ 15న టెట్
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రా ష్ట్రప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు తీపి కబురు చెప్పింది.టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నోటిఫికేషన్ను మంగళవారం విడుదల చేసింది. ఆగస్టు 2వ తేదీ నుంచి 16వ తేదీ...
కరీంనగర్ లో ఆర్టీసీ కార్మికుల సంబరాలు..
హైదరాబాద్: రాష్ట్ర కేబినెట్ భేటీలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది.. ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన...
3 నుంచి అసెంబ్లీ
ప్రభుత్వం పలు కీలక ప్రకటనలు చేసే అవకాశం
ఉచిత విద్యుత్తో పాటు వివిధ అంశాలపై సిఎం కెసిఆర్ ప్రసంగం
కొత్త బిల్లులు సహా గవర్నర్ తిప్పిపంపిన బిల్లులపై ఉభయ సభల్లో చర్చ
హైదరాబాద్: రాష్ట్రంలో శాసనసభ, శాసనమండలి...
జాతీయ రాజకీయ వేడి
ఢిల్లీ ఆర్డినెన్స్ను పార్లమెంటులో వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా ప్రకటించడంతో ఆమ్ ఆద్మీ పార్టీకి దానికి మధ్య ఇంత వరకు కొనసాగిన అఖాతం పూడిపోయింది. బెంగళూరులో సోమవారం మొదలైన ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి...
కేంద్రానికి అగ్నిపరీక్ష మణిపూర్
పార్లమెంట్ సమావేశాలకు ముందు మంత్రివర్గ విస్తరణను సహితం పక్కన పెట్టి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలకమైన రక్షణ ఒప్పందాలు చేసుకోవడం కోసం ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన సమయంలో భారత్కు, ముఖ్యంగా మోడీ...
పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణ
ప్రొబేషన్ పీరియడ్లో పనితీరుపై పరిశీలన
నిర్దేశించిన లక్షాల్లో మూడింట రెండొంతులు చేరుకున్న వారిని రెగ్యులరైజ్
విఆర్ఎల సర్దుబాటుకు మంత్రి కెటిఆర్ నేతృత్వంలో ఉపసంఘం
అభిప్రాయాల సేకరణకు వారితో నేటి నుంచి చర్చలు సచివాలయంలో...
రాష్ట్రపతి ముర్ముతో నిర్మలా సీతారామన్ భేటీ
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలుసుకున్నారు. కేంద్ర మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ జరుగుతుందన్న ఊహాగానాల్లో సీతారామన్ రాష్ట్రపతితో భేటీ కావడం విశేషం....
మొదటిసారి మోడీలో కలవరపాటు
‘భయపడేవాడు కాదు ఈ మోడీ’ అంటూ చత్తీస్గఢ్లో ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు. ఒక విధంగా కర్ణాటక ఎన్నికలు జరిగే వరకు ఆయన చెప్పింది నిజమే....
త్వరలో ‘టెట్’
హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త. బి.ఇడి, డి.ఇడి కోర్సులు పూర్తి చేసి టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. తెలంగాణలో ఖాళీగా ఉన్న టీచర్...
ప్రజల్లోకి వెళ్లండి.. ప్రగతిని చాటండి
అమృత్ కాల్ వరకు సుదీర్ఘ లక్ష్యాల సాధన
కేబినెట్ భేటీలో ప్రధాని మోడీ దిశానిర్దేశం
మౌలిక సౌకర్యాల కల్పన నుంచి బడ్జెట్ కేటాయింపుల వరకు ప్రజంటేషన్
న్యూఢిల్లీ: ప్రజల్లోకి వెళ్లండి.. క్షేత్రస్థాయిలో ప్రగతిని వివరించండని ప్ర...
బెంగళూరులో 17, 18 తేదీలలో విపక్ష భేటీ
న్యూఢిల్లీ : ప్రతిపక్షాల తదుపరి భేటీ బెంగళూరులో ఈ నెల 17 18 తేదీలలో జరుగుతుంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ సోమవారం తెలిపారు. బిజెపి వాషింగ్...
కేంద్ర మంత్రి వర్గంలోకి ప్రపుల్, ఫడ్నవీస్?
న్యూఢిల్లీ : మంత్రివర్గంలో కీలక మార్పులు నేపథ్యంలో నేడు (జులై 3)న ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి కీలక సమావేశం జరుగనుంది. ఇక్కడి ప్రగతి మైదాన్లో నూతనంగా నిర్మించిన కన్వెన్షన్ సెంటర్లో...
ప్రాణహాని.. ఈటల రాజేందర్కు ‘వై’ కేటగిరీ భద్రత
హైదరాబాద్: రాజకీయ ప్రత్యర్థి నుంచి తనకు ప్రాణహాని ఉందన్న ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్కు ‘వై’ కేటగిరీ భద్రత కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకుంది....
డీలా లేదు మరింత బలమే..
న్యూఢిల్లీ : ప్రతిపక్ష భేటీల మీద భేటీల నేపథ్యంలో బిజెపి తన బలప్రదర్శనకు దిగే యోచనలో పడింది. లోక్సభ ఎన్నికలకు ముందు తమ పార్టీ సారధ్యపు ఎన్డిఎ చెక్కుచెదరకుండా ఉందని తెలియచేసుకునే యత్నాల్లో...
మోడీని తాకిన ఎన్నికలు..
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జులై 3న జరిగే కేంద్ర మంత్రి మండలి భేటీ పలు అంశాలలో మోడీకి తలెత్తిన సమస్యల నేపథ్యంలో ప్రాధాన్యతను సంతరించుకుంది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో...
మంద కృష్ణకు మతి భ్రమించినట్లుంది
మహబూబ్నగర్ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మల్లు భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి అవుతాడు ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటాడని మందకృష్ణ మాట్లాడటం సిగ్గుచేటని మాలమహనాడు రాష్ట్ర అధికార ప్రతినిధి బ్యాగరి వెంకటస్వామి...
మత మార్పిడి నిరోధక చట్టం రద్దుకు కర్నాటక క్యాబినెట్ నిర్ణయం
న్యూస్ డెస్క్: మతమార్పిడి నిరోధ చట్టాన్ని రద్దు చేయాలని కర్నాటక మంత్రివర్గం గురువారం నిర్ణయించింది. గత బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన మత మార్పిడి నిరోధక చట్టాన్ని రద్దు చేయాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య అద్యక్షతన...
ఉద్యోగ కల్పనకు కేంద్ర ప్రభుత్వం కృషి: కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి
హైదరాబాద్: కేంద్రప్రభుత్వం ఒక వైపు నైపుణ్యాభివృద్ధి చేపడుతూనే మరోవైపు ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో ఉపాధి కల్పనకు బాటలు వేస్తోందని కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం లోయర్ట్యాంక్బండ్లో పింగళి వెంకట్రామిరెడ్డి హాల్...