Home Search
యాసంగి - search results
If you're not happy with the results, please do another search
తుంగతుర్తి ప్రాంత రైతాంగం
గత మూడు సంవత్సరాలుగా ఖరీఫ్, యాసంగికి పుష్కలంగా కాళేశ్వరం జలాలు - ముఖ్యమంత్రి కేసిఆర్కు కృతజ్ఞత చెప్తున్న రైతులు
తుంగతుర్తి ప్రాంతంలో ముమ్మరంగా వరి సాగు
కాళేశ్వరం జలాలు, రైతు బంధు నిధులు ఏకకాలంలో రావడంతో...
ప్రత్యామ్నాయం వైపు దక్షిణాది చూపు
మతం పేరుతో విభజన, ప్రజల్లో విద్వేషాలు, మైనారిటీల, పౌరసత్వం పేరుతో అణచివేత, గుజరాత్ అల్లర్లను గుర్తుచేస్తూ మధ్య యుగాల్లా మత ఘర్షణలకు ప్రేరేపణ, ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మడం, రైతులనూ వదలకపోవడం, లఖింపూర్ ఖేరిలో...
నేటితో అన్నదాతకు రూ.50000 కోట్లాభిషేకం
ప్రపంచ పటంలో రైతుబంధు
సరికొత్త మైలురాయి అందుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్ కలల పథకం
సంబురాల్లో మునిగి తేలుతున్న తెలంగాణ రైతాంగం
మనతెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయరంగానికి అండగా నిలిచి రాష్ట్ర రైతాంగం కోసం సిఎం కేసిఆర్...
కెసిఆర్ పాలనలో రైతుల అభివృద్ధి
రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి
జిల్లాలో 1,68,375 రైతులకు రైతుబంధు ద్వారా యాసంగికి రూ. 226 కోట్లు
దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
మన తెలంగాణ/నర్సాపూర్ (జి): రైతుల సంక్షే మం కోసం...
సూర్యాపేట జిల్లాను తాకిన కాళేశ్వరం జలాలు
రైతుల్లో ఆనందం
సాగుకు సిద్ధమవుతున్న రైతులు
ఆరుతడి పంటలకు ఆసరా
మన తెలంగాణ/సూర్యాపేట ప్రతినిధి : కాళేశ్వరం జ లాలు జిల్లాను తాకాయి.. వానాకాలం పంట ప్రారంభ దశ నుంచి చివరి కోత వరకు జలాలు వచ్చాయి....
దిగొచ్చిన కేంద్రం
సిఎం కెసిఆర్, మంత్రులు, ఎంపిల బృందం పోరాట ఫలితం
మరో 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొనుగోలుకు కేంద్రం అంగీకారం
ఖరీఫ్ సీజన్లో అదనపు సేకరణకు ఆమోదం
రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఆహార...
తొలిరోజు రైతుల ఖాతాల్లో రూ.544కోట్లు జమ
మన తెలంగాణ/హైదరాబాద్: యాసంగి సీజన్కు సంబంధించిన నగదు సాయం (రైతుబంధు) రాష్ట్ర రైతుల ఖాతాల్లో తొలిరోజు జమ అయ్యిందని, మొదటిరోజు 18 లక్షల 12 వేల 656 మంది రైతుల ఖాతాలో రూ.544.55...
నేటి నుంచి రైతుబంధు
66.61లక్షల అన్నదాతలకు లబ్ధి ఈ సీజన్ రైతుబంధుకు
రూ.7645.65 కోట్లు సిద్ధం ఎకరానికి రూ.5వేల చొప్పున
152.91లక్షల ఎకరాలకు నిధులు ఈ నెల 10వరకు ధరణి పోర్టల్లో
నమోదు చేసుకున్న భూములకు వర్తింపు...
కొనకపోతే ఇండియా గేటు ముందు పారబోస్తాం
వారం రోజులుగా కేంద్రం నుంచి స్పందన లేదు
రెండు రోజులు సమయం అడిగిన కేంద్ర మంత్రి పీయూష్ మళ్లీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు
రాష్ట్రాలు కేంద్రం దయాదాక్షిణ్యాల మీద నడవాలని చూస్తున్నారు
అవమానపరిచినవాళ్లు మూల్యం చెల్లించక...
అడుక్కోవడానికి మేము బిచ్చగాళ్ళం కాదు
ఢిల్లీకి ఎవరు రమ్మనారని కేంద్ర మంత్రి మాట్లాడటం
తెలంగాణను అవమానపర్చడమే
ధాన్యం సేకరణ బాధ్యత పూర్తిగా కేంద్రానిదే
రైతులను తొక్కాలని చూస్తే తెలంగాణ ఆగ్రహానికి గురికాక తప్పదు
రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు.. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం...
తెలంగాణ బియ్యం తీసుకునే ఉద్దేశం కేంద్రానికి లేదు: గంగుల
హైదరాబాద్: ఈ రోజు వరకు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. శుక్రవారం గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడారు. రేపటి నుంచి వచ్చే ధాన్యంపై స్పష్టత...
‘రైతుల ఓట్లు కావాలి’.. వడ్లు అక్కర్లేదా?
మంత్రుల బృందంపై పీయూష్ వ్యాఖ్యలు అభ్యంతరకరం, 70 లక్షల రైతు కుటుంబాలను అవమానించడమే, తక్షణమే క్షమాపణ చెప్పాలి
కేంద్రమంత్రిలా కాకుండా రాజకీయ
నాయకుడిగా మాట్లాడారు మా
ప్రాధాన్యత రైతులు, మీ ప్రాధాన్యత
రాజకీయం...
మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతుల సంతకాల సేకరణ..
హైదరాబాద్: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం యాసంగిలో తెలంగాణ రైతులు పండించిన వడ్ల నుండి వచ్చిన బియ్యం ఒక్క కిలో కూడా కోనమని పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేసినందుకు రైతులు నిరసన చేపట్టారు. భవిష్యత్తులో...
తేల్చాకే తెలంగాణకు
ధాన్యం సేకరణపై రాతపూర్వక హామీ ఇవ్వాలి
ఖరీఫ్ టార్గెట్ పూర్తయింది, ఇంకా కొనుగోలు కేంద్రాల
వద్ద 12లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉంది కొనుగోలు
కేంద్రాలు ఉంచాలా? మూసేయాలా? రైతుల నుంచి...
మోగిన ‘చావు’ డప్పులు
కేంద్రంపై కదంతొక్కిన కర్షకలోకం
ధాన్యం నిరసనలతో దద్దరిల్లిన పల్లె, పట్నం
దిష్టిబొమ్మల దహనాలతో హోరెత్తిన కూడళ్లు
పండిన ప్రతి గింజను కొనాలని కేంద్రానికి
టిఆర్ఎస్, రైతుల హెచ్చరిక న్యాయం
జరిగేవరకూ ఎంత దూరమైనా వెళ్లి పోరాడుతాం.....
రైతు బాగుపడాలంటే బిజెపి గద్దే దిగాల్సిందే: హరీశ్ రావు
సిద్దిపేట: రైతు వ్యతిరేక బిజెపికి గుణ పాఠంచెప్పాలని, బిజెపి రైతుల ఉసురు పోసుకుని కార్పోరేట్ వర్గాలకు లాభం చేస్తోంది.. బడా బడా కంపెనీలకు కొమ్ము కాస్తుందని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. వరి...
వడ్ల సేకరణపై కేంద్రం లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలి: వేముల
ఢిల్లీ: 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు సేకరించాలని కేంద్రాన్ని కోరామని భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.. ఈ వానాకాలం వడ్ల గురించి తాము మాట్లాడుతున్నామన్నారు. తెలంగాణ భవన్...
వడ్లు కొనుగోలు చేసే వరకు పోరాటం చేస్తాం: సబిత
రంగారెడ్డి: మోడీ ప్రభుత్వం యాసంగిలో పంట కొనుగోలు చేయమని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించి, తెలంగాణ రైతులకు నట్టేట ముంచుతుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. మహేశ్వరం నియోజకవర్గము కందుకూరు మండలంలోని ఆకుల...
రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం: పువ్వాడ
హైదరాబాద్: రైతులకు న్యాయం జరిగే వరకు, బిజెపి ప్రభుత్వం దిగివచ్చే వరకు కేంద్ర ప్రభుత్వంపై చావు డప్పు మోగించాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర రైతుల...
ఢిల్లీలో ఒత్తిడి గల్లీలో నిరసనలు
రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ద్విముఖ వ్యూహం
రాష్ట్రమంతటా నేడు అన్నదాతల ధర్నాలు, నిరసనలు
హస్తినలో కేంద్రం పెద్దలను కలిసేందుకు మంత్రుల బృందం యత్నం
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆరుగాలం శ్రమించి ధాన్యం పండిస్తున్న రైతుల పక్షాన...