Home Search
దవాఖాన - search results
If you're not happy with the results, please do another search
టెన్నెస్సీ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
న్యూయార్క్: ఆదివారం టెన్నెస్సీ హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కారు పల్టీలు కొట్టడంతో ఆరుగురు చనిపోయారు. టెన్నెస్సీ రాష్ట్రంలోని ప్లెసెంట్ వ్యూ, స్ప్రింగ్ఫీల్డ్ సమీపంలో రెండు వాహనాలు ఢీకొన్నాయి. దీంతో ఏడేండ్ల...
చిన్నారి బ్లెస్సీ వైద్య ఖర్చులు భరిస్తాం: మంత్రి కెటిఆర్
హైదరాబాద్ : ఆపదలో ఆదుకునే ఆపద్భాందవుడిగా మంత్రి కెటిఆర్ అందరిచే ప్రశంసలు అందుకుంటున్నారు. మరోమారు తనకు వచ్చిన ట్వీట్కు స్పందించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్త కూతురికి అండగా...
అభివృద్ధి పనులపై మంత్రి కేటీఆర్ను కలిసిన కడియం
మన తెలంగాణ/స్టేషన్ ఘన్పూర్: స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల మంజూరు నిమిత్తం మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి బుధవారం రైతు ధన్యవాద సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ను కలిసి పనుల...
గాంధీ ఆస్పత్రిలో వ్యక్తి ఆత్మహత్య
హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. చికిత్స పొందుతున్న రోగి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ నెల 10వ తేదీన పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో...
ఖమ్మంలో పెట్రోల్ టాంకర్ ను ఢీకొట్టిన ఆర్టీసి బస్సు.. (వీడియో)
ఖమ్మం: ఏన్కూర్ నుండి ఖమ్మం బస్టాండ్ వస్తున్న పల్లె వెలుగు బస్సు, వైరా నుండి వరంగల్ వైపు వెళ్తున్న పెట్రోల్ ట్యాంకర్ ను అదుపుతప్పి సిగ్నల్స్ వద్ద ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు...
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి..
ప్రకాశం: జిల్లాలోని కనిగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మరో మహిళ తీవ్రగా గాయపడింది....
ప్రియమైన కాదు.. పిరమైన ప్రధాని
వన్ నేషన్.. వన్ టాక్స్.. వన్ రేషన్ అని ప్రగల్భాలు పలికిన మోడీ ప్రభత్వం ‘ఏక్ దేశ్..ఏక్ దోస్త్’ పథకాన్ని తు.చ తప్పకుండా అమలు చేస్తు దేశ సంపదను తన దోస్త్ ఆధానికి...
ఆరోగ్య మహిళ పథకం మహిళలకు వరం: ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్: రాష్ట్రంలోని మహిళల ఆరోగ్య రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య మహిళ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా పాలనాధికారి...
ఆరోగ్య మహిళ పథకాన్ని ప్రారంభించిన మంత్రి హరీశ్రావు
కరీంనగర్ : మహిళల కోసం ఇప్పటికే పలు పథకాలను తీసుకువచ్చింది తెలంగాణ సర్కార్. తాజాగా మరో పథకానికి శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా “ఆరోగ్య మహిళ”. మహిళలు ప్రధానంగా ఎదుర్కొనే...
ఆశా వర్కర్లకు అత్యధికంగా వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణనే..
హైదరాబాద్ : రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలోని జిల్లెల్ల గ్రామంలో రూ. 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖాను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.....
వణికిస్తున్న వైరల్ ఫీవర్లు..
సిటీబ్యూరో ః నగరంలో ఎండల తీవత్ర పెరిగిన వైరస్ ఫీవర్లు వణికిస్తూ ప్రజలను ఆసుపత్రుల బాట పట్టిస్తున్నాయి. గత ఐదారు రోజుల నుంచి ఆసుపత్రుల్లో చేరే రోగుల సంఖ్య పెరుగుతోందని వైద్యులు పేర్కొంటున్నారు....
8నుంచి ‘ఆరోగ్య మహిళ’
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్ రావు వెల్లడించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేర...
ఉరి వేసుకుని బిటెక్ విద్యార్థి ఆత్మహత్య..
మేడ్చల్: ఉరి వేసుకుని ఓ బిటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలోని కీసర మండలంలో చోటుచేసుకుంది. చీర్యాల గీతాంజలి ఇంజనీరింగ్ కళాశాలలో సిఎస్ఇ 3వ సంవత్సరం చదువుతున్న కరీంగూడ గ్రామానికి చెందిన...
నిమ్స్లో చిన్నారులకు అరుదైన గుండె సర్జరీలు
హైదరాబాద్ : నిమ్స్ హాస్పిటల్లో గత నాలుగు రోజులుగా చిన్నారులకు అరుదైన గుండె సర్జరీలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 8 సర్జరీలు పూర్తయ్యాయి.రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రత్యేక...
లక్ష మందికి శిక్షణ
హైదరాబాద్:: కార్డియాక్ అరెస్టుకు గురైన వ్యక్తికి కొద్ది నిమిషాల్లో సిఆర్ఆర్ ప్రక్రియను చేయగలిగితే ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు అన్నారు. దేశంలో ఏడాదికి 15...
ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
చెన్నై: తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఓ వ్యాన్ అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. మరో 12మందికి తీవ్ర గాయాలయ్యాయి....
ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 11మంది మృతి..
రాయ్ పూర్: ఛత్తీస్ ఘడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం అర్ధరాత్రి భాటపరా సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ఓ వాహనం అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11మంది ప్రాణాలు...
ఊయలలో పడుకోబెట్టిన చిన్నారిపై కోతుల దాడి
మహబూబాబాద్: ఊయలలో పడుకోబెట్టిన చిన్నారి కాలివేలును కోతులు కొరికేసిన సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని విరారం గ్రామానికి చెందిన ఏర్పుల లావణ్య, సురేష్ భార్యభర్తలు. వీరికి నెలన్నర పాప ఉంది. లావణ్య...
విజేత ఆప్
దేశంలో ప్రజాస్వామిక విధి విధానాలు నియమబద్ధంగా సాగిపోతే సుప్రీంకోర్టు పదే పదే జోక్యం చేసుకోవలసిన అవసరం తలెత్తదు. గత కాంగ్రెస్ పాలకులకు మించిపోయి కేంద్రంలోని బిజెపి సారథులు రాజకీయ పాచికలాట ఆడుతున్నారు. మితిమించిన...
జీవించు వందేళ్లు.. వర్ధిల్లు వెయ్యేళ్లు
బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు పుట్టినరోజు వేడుకలు శు క్రవారం ప్రపంచవ్యాప్తంగా వైభవంగా జరిగాయి. మంత్రులు, ఎంపి లు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ...