Home Search
పంటలను - search results
If you're not happy with the results, please do another search
కార్పొరేట్లకు అప్పగించే పన్నాగం
మద్ధతు ధరలపై కేంద్రం హామీ
ఇవ్వగలదా ధరలు నిర్ణయించుకునే
హక్కు రైతుకు ఎందుకు ఉండ్డొద్దు
ఒక్క తెలంగాణలోనే రైతు రాజ్యం
బలం లేకున్నా బిల్లులకు ఆమోదం
అప్రజాస్వామికం : కె. కేశవరావు
మన తెలంగాణ/హైదరాబాద్: రాజ్యసభలో కేంద్రమంత్రి నరేంద్ర సింగ్తోమార్ ప్రవేశపెట్టిన...
వ్యవసాయ బిల్లుతో రైతులకు నష్టం: ఇంద్రకరణ్ రెడ్డి
హైదరాబాద్: మోడీ ప్రభుత్వం తీసుకవచ్చిన వ్యవసాయ బిల్లు రైతులకు నష్టం కలిగించేలా ఉందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రైతును నట్టేటా ముంచడానికి ప్రయత్నిస్తోందని విమర్శలు గుప్పించారు. పంటలను కార్పొరేట్...
హర్ సిమ్రత్ రాజీనామా
కేంద్ర మంత్రివర్గం నుంచి శిరోమణి అకాలీదళ్ తప్పుకోడం వల్ల ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఎటువంటి నష్టమూ లేదు....
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో 21 కొత్త బిల్లులు
న్యూఢిల్లీ: ఈ నెల 14నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఉభయ సభల ముందుకు మొత్తం 34 బిల్లులు రానున్నాయి. వీటిలో 21 బిల్లులు కొత్తవి కాగా, మిగతావి ఇప్పటికే చట్టసభల్లో...
తెలంగాణ సోనాతో పంట రాబడి ఎక్కువ: నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: దసరా వరకు రైతు వేదికలు అందుబాటులోకి వస్తాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్న సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడారు. లాభదాయక పంటల వైపు...
రాష్ట్ర గ్రామీణం దేశానికే ఆదర్శం!
తెలంగాణ గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ బలపడింది. ఇందు కు గణాంకాలే నిదర్శనంగా ఉన్నాయి. సాగు విస్తీరణ పెరగడంతో పాటు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు కావడం వల్లనే గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ...
ఆహార శుద్ధికి ప్రోత్సాహం
రైతులకు ఆర్థిక స్వావలంభన, యువతకు ఉపాధి అవకాశాలు
సహకార, స్వయం సహాయక సంఘాలకు పెద్ద ఎత్తున రాయితీల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది
ఇతర రాష్ట్రాలు, దేశాల్లో అధ్యయనం
చిన్న యూనిట్ల నుండి భారీ...
జిల్లాకు ఒక ప్రధానపంట
మన తెలంగాణ/హైదరాబాద్: ఒక జిల్లా ఒక ఉత్పత్తి (వన్ డిస్ట్రిక్ వన్ ప్రొడక్ట్)లో భాగంగా ప్రతి జిల్లాకు ప్రధానమైన ఒక పంట ఉత్పత్తిని ప్రోత్సాహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ...
సకాల వర్షాలు
ఇప్పటికనేక సంవత్సరాలుగా మండుటెండల మే నెల ముగియగానే తొలకరి పలకరింపు జాడలేక రెండో వేసవిని చవిచూస్తూ వచ్చిన చేదు అనుభవాన్ని మరిపింప చేస్తూ ఈ నెల జూన్ 1వ తేదీనే ఆగ్నేయ రుతు...
తినేంత పప్పు పండట్లే !
రాష్ట్రంలో ఏడాదికి 7.74 లక్షల టన్నులు అవసరం
ఉత్పత్తి 5.29 లక్షల టన్నులే... నియంత్రిత సాగులో పప్పు పంటలకు ప్రాధాన్యం
తక్కువగా దిగుబడులు.. పెంచేందుకు కానరాని ప్రణాళికలు
తెలంగాణలో 16 జిల్లాల్లో దిగుబడి జాతీయ ఉత్పాదకత కంటే...
సంక్షోభంలోనూ స్వావలంబన సాధిద్దాం
కోవిడ్-19 మనకు కొత్త పాఠాలు నేర్పింది
సాహసోపేతమైన నిర్ణయాలకు, పెట్టుబడులకు ఇదే సరైన సమయం
దిగుమతుల నుంచి ఎగుమతుల దిశగా ఎదుగుదాం
ఐసిసి ప్లీనరీ సమావేశంలో ప్రధాని మోడీ పిలుపు
కోల్కతా: కోవిడ్19 సంక్షోభాన్ని ఆత్మనిర్భర్...
జలదీక్ష కాదు… నక్కల సంతాప సభ
సిరిసిల్లలో కాంగ్రెస్పై కెటిఆర్ ఫైర్
మన తెలంగాణ / సిరిసిల్ల: కాంగ్రెస్ పార్టీ ఈ నెల 13న జలదీక్షకు దిగనున్నట్లు ప్రకటించడం కుందేళ్లను చంపితిన్న నక్కలు సంతాప సభ పెట్టినట్లు ఉందని ఐటి, పురపాలక,...
ఏనుగుపై పీనుగు రాజకీయాలు!
ఆమె మేనకా గాంధీ. ప్రస్తుతం నిరుద్యోగిగా ఉన్న మాజీ కేంద్ర మంత్రి, బిజెపి ఎంపి. ఏ నేత చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లు ఎన్నో పార్టీలు మారిన ఆమె రాజకీయ చరిత్ర...
జులైలో మళ్లీ మిడతల దాడి
ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ హెచ్చరిక
ఢిల్లీ : జులైలో మళ్లీ భారత్పై మిడతల దాడి ప్రమాదం ఉందని ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ హెచ్చరించింది. ఇటీవల మిడతల దాడితో తీవ్రంగా పంటను నష్టపోయిన...
ఒక ఎకరా వరికి 40 కిలోల యూరియా వాడాలి: నిరంజన్ రెడ్డి
రంగారెడ్డి: రైతును రాజు చేయడమే సిఎం కెసిఆర్ లక్ష్యమని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. చేవెళ్లలోని కెజిఆర్ గార్డెన్స్లో జరిగిన నియోజకవర్గ రైతు సదస్సులో నిరంజన్ రెడ్డి మాట్లాడారు. మన దేశంలో...
వ్యవసాయ సంస్కరణలు దేని కోసం?
ఒకే దేశం ఒకే మార్కెట్ అంటూ కేంద్రం తెచ్చిన సంస్కరణ రైతులకు, వినియోగదారులకు లాభమా ! నష్టమా అనే చర్చ జరుగుతుంది. రైతు సంఘాలు, వ్యవసాయ రంగ నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం...
కార్పొరేట్ వ్యవసాయం!
కరవుల కష్ట కాలంలో 65 ఏళ్ల క్రితం అవతరించిన అత్యవసర సరకుల చట్టాన్ని సవరించి ఆరు రకాల వ్యవసాయ ఉత్పత్తులను దాని నుంచి తొలగించాలని కేంద్ర మంత్రి వర్గం బుధవారం నాడు...
జూన్ 8 వరకు పంటల కొనుగోలు కేంద్రాల కొనసాగింపు
అధికారులను ఆదేశించిన సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పంట కొనుగోలు కేంద్రాలను జూన్ 8 వరకు కొనసాగించనున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ప్రకటించారు. మొదట ఈ నెల 31వరకే కొనుగోలు కేంద్రాలను...
మిడుతల దండుతో ఆదిలాబాద్కు ముప్పు..
మన తెలంగాణ/నిర్మల్: ప్రస్తుతం దేశం మొత్తం కరోనా వైరస్తో పోరాడుతున్న సమయంలో మూలిగె నక్కపై తాటికాయ పడ్డట్లు అనే చందంగా మరో ముప్పు మిడతల రూపంలో రానుంది. ఇప్పటికే ఈ మిడతలు ఉత్తరాదిలో...
వ్యవసాయం దండగకాదు పండగ: ఎర్రబెల్లి
జయశంకర్ భూపాలపల్లి: వ్యవసాయం దండగకాదు పండగ అని సిఎం కెసిఆర్ నిరూపించారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. నియంత్రిత సాగు విధానంపై మంత్రి ఎర్రబెల్లి సమీక్షలు జరిపారు. ఈ...