Saturday, September 21, 2024
Home Search

పశ్చిమ బెంగాల్ - search results

If you're not happy with the results, please do another search
We are winning : Amit Shah

గెలుస్తున్నాం :  అమిత్ షా

‘ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇప్పటికే ఐదు విడతల పోలింగ్ లో ఎన్ డిఏ  300 సీట్లను దాటిందని నేను చెప్పగలను’,  కాంతి లోక్ సభ నియోజకవర్గం ఎన్నికల ర్యాలీలో వెల్లడించిన అమిత్...
Rain in Telangana for next 3 days

నేడు అల్పపీడనం.. 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రాగల ఐదు రోజులపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతారణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర కోస్తా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఉందని...
EC debars BJP candidate Abhijit Gangopadhyay from campaigning for 24 hours

బిజెపి అభ్యర్థి అభిజిత్ గంగోపాధ్యాయ ఒక్క రోజు ప్రచారంపై వేటు

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై చౌకబారు వ్యాఖ్యలు చేసినందుకుగాను ఎన్నికల సంఘం బిజెపి అభ్యర్థి అభిజిత్ గంగోపాధ్యాయను 24 గంటలపాటు ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా ఆంక్ష విధించింది. దీనికి సంబంధించిన...

ఐదో దశలో 57.38% పోలింగ్

న్యూఢిల్లీ: ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలోని 49 లోక్‌సభ నియోజకవర్గాలలో సోమవారం జరిగిన ఎన్నికలలో 57 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని చోట్ల చెదరుమదురు సంఘటనలు...

రామకృష్ణ మిషన్‌పై నేను అలా అనలేదు: మమతా బెనర్జీ

రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్, భారత్ సేవాశ్రమ్ సంఘ, ఇస్కాన్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు సమాజంలోని వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం...

రేపే ఐదో విడత సార్వత్రిక ఎన్నికలు

న్యూ ఢిల్లీ: దేశంలో మొత్తం 7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు  నిర్వహిస్తుండగా, ఇప్పటివరకు నాలుగు దశల పోలింగ్ పూర్తయింది. ఇటీవలే మే 13న నాలుగో దశ పోలింగ్ జరిగింది. రేపు (మే 20న)...
Sandeshkhali TMC worker detained for ‘molesting’ minor girl

సందేశ్ ఖలి టిఎంసి కార్యకర్త అరెస్టు

కోల్ కతా: పశ్చిమ బెంగాల్ లోని సందేశ్ ఖలి ప్రాంతంలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసినందుకు గాను ఓ టిఎంసి కార్యకర్తను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అత్యాచారానికి గురైన బాలిక...

ప్రజలను రెచ్చగొట్టడం మోడీకి అలవాటు: ఖర్గే

ప్రధాని నరేంద్ర మోడీ తన ఎన్నికల ప్రసంగాల ద్వారా ప్రజలను రెచ్చగొడుతూ సమాజాన్ని చీలుస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. ఇండియా కూటమిలో భాగస్వాములైన ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్, శివసేన(యుబిటి)...

కాంగ్రెస్‌కు అధికారమిస్తే రామాలయాన్ని కూల్చేస్తారు

బారాబంకి(యుపి): అధికారంలోకి వస్తే కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ(ఎస్‌పి) అయోధ్యలోని రామాలయాన్ని బుల్ డోజర్‌తో కూల్చివేస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. బుల్ డోజర్లను ఎక్కడ ఎక్కించాలో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్...
PM Modi will make Amit Shah as PM in 2025

2025లో అమిత్ షాను ప్రధానిని చేసేందుకు మోడీ డిసైడ్: కేజ్రీవాల్

లక్నో: 2025లో అమిత్ షాను ప్రధానిని చేసేందుకు మోడీ నిర్ణయించుకున్నారని కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. 2025, సెప్టెంబర్ 17 నాటికి ప్రధాని మోడీకి 75 ఏళ్లు నిండుతాయన్నారు. అమిత్...

భారత్‌లో పిఓకె అంతర్భాగం అవుతుంది: అమిత్ షా

సీరంపూర్: పాక్ ఆక్రమిత కశ్మీరు(పిఓకె) త్వరలోనే భారత్‌లో అంతర్భాగమవుతందని, తాము స్వాధీనం చేసుకుంటామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం ప్రకటించారు. పశ్చిమ బెంగాల్‌లోని సీరంపూర్‌లో ఒక ఎన్నికల ప్రచార సభలో...
67.70 percent polling recorded in 4th phase of election

నాలుగో దశ ఎన్నికల్లో 67.70 శాతం పోలింగ్ నమోదు

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 13 మంగళవారం నాలుగో దశ పోలింగ్ జరిగింది. మొత్తం 10 రాష్ట్రాల్లోని 96 స్థానాలకు జరిగిన నాలుగో దశ ఎన్నికల్లో 67.70 శాతం పోలింగ్‌ నమోదైనట్లు...

నాలుగో విడతలో 63% పోలింగ్

న్యూఢిల్లీ : సోమవారం జరిగిన లోక్‌సభ నాలుగో విడత ఎన్నికలలో మొత్తం మీద 62.9 శాతం పోలింగ్ నమోదైంది. తొమ్మిది రాష్ట్రాలు, ఒక్క కేంద్రపాలిత ప్రాంతంలో ఈ దఫా 96 స్థానాలకు పోలింగ్...
Fourth phase polling started

Parliament Elections: ప్రారంభమైన నాలుగో విడత పోలింగ్…

ఢిల్లీ: దేశ వ్యాప్తంగా నాలుగో విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 96 లోక్ సభ స్థానాలకు నాలుగో విడుత పోలింగ్ జరుగుతోంది. ఎపి 25, తెలంగాణ...

సిఎఎను ఎవరూ ఆపలేరు: ప్రధాని మోడీ

పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ) అమలును ఎవరూ ఆపలేరని ప్రధాని మోడీ అన్నారు. తాను ఉన్నంత వరకు సిఎఎను రద్దు చేయనివ్వనని చెప్పారు. ఆదివారం పశ్చిమ బెంగాల్ లో మోడీ పర్యటించారు. నార్త్ 24పరగణ...

ఎందుకు రాజీనామా చేయడం లేదో గవర్నర్ వివరించాలి: మమతా

సప్తగ్రామ్ (పశ్చిమబెంగాల్ ): వేధింపుల ఆరోపణలు తనపై వచ్చినప్పటికీ గవర్నర్ సివి ఆనందబోస్ తన పదవికి ఎందుకు రాజీనామా చేయడం లేదో వివరించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ డిమాండ్ చేశారు. హుగ్లీ...
Two Sandeshkhali women Complaint against TMC Leader

తెల్లకాగితంపై సంతకం చేయించి రేప్ కేసు పెట్టారు

కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్‌లో సందేశ్‌ఖాలీ ఆందోళనల వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇదంతా బీజేపీ కుట్రేనని తృణమూల్ కాంగ్రెస్ సంచలన ఆరోపణలు చేసింది. ఇప్పుడు ఈ...

బిజెపి ఓట్లు కొంటుంది: మమత బెనర్జీ

ఓట్లు కొనుగోలు చేసేందుకు ప్రజలకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) డబ్బు చెల్లిస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) చీఫ్ మమతా బెనర్జీ బుధవారం ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి...
Graduate MLC By Election

మూడో దశ పోలింగ్ 61.45 శాతం

మూడో దశలో 61.45 శాతం పోలింగ్ పశ్చిమ బెంగాల్‌లో అక్కడకక్కడ హింస అస్సాంలో అత్యధికంగా 74.86 శాతం పోలింగ్ మహారాష్ట్రలో అత్యల్పంగా 53.63 శాతం పోలింగ్ ఓటు వేసిన ప్రధాని మోడీ, అమిత్ షా, ప్రహ్లాద్ జోషి న్యూఢిల్లీ: పశ్చిమ...
25.41 percent polling till 11 am

ఉద‌యం 11 గంట‌ల వ‌ర‌కు 25.41 శాతం పోలింగ్‌

ఢిల్లీ: మూడో దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 25.41 శాతం పోలింగ్ నమోదైంది. వివిధ రాష్ట్రాలలో పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. అస్సాం-27.34, బిహార్-24.41, ఛత్తీస్‌గఢ్-29.9...

Latest News

బుమ్రా @ 400