Home Search
మంత్రివర్గ సమావేశం - search results
If you're not happy with the results, please do another search
మోడీ పాలనలో దళితులకు పెద్దపీట: కొప్పుబాష
హైదరాబాద్: స్వతంత్ర భారతదేశ చరిత్రలో మోడీ ప్రభుత్వం 12 మంది ఎస్సీ ఎంపీలకు కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించి అధికారంలో భాగస్వామ్యం చేసిందని బీజేపీ యస్సిమోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పుబాష పేర్కొన్నారు. ఆదివారం...
బిసి కులవృత్తులకు లక్ష ఆర్థిక సాయం
మనతెలంగాణ/హైదరాబాద్ : బిసి కులవృత్తులు నిర్వహించుకునే చేతివృత్తిదారులకు ప్రభుత్వం శు భవార్త చెప్పింది, లక్షరూపాయల ఆర్థిక సహాయానికి సంబందించిన విధివిధానాలతో పాటు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి మంగళవారం నుంచే అవకాశం కల్పించింది....
నీతి ఆయోగ్ నిరర్థకత
గత శనివారం నాడు న్యూఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా భారత దేశాన్ని మంచి మార్పు దిశగా నడిపించే జాతీయ సంస్థ) ఎనిమిదవ పాలక మండలి సమావేశాన్ని...
కర్నాటక సిఎంగా సిద్ధరామయ్య
డిప్యూటీగా శివకుమార్
నాలుగైదు రోజుల ఉత్కంఠకు తెర
20న మధ్యాహ్నం ప్రమాణస్వీకారం
న్యూఢిల్లీ /బెంగళూరు: కర్నాటకలో రోజుల తరబడి సాగిన కాంగ్రెస్ సస్పెన్స్ వీడింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రిగా డికె శివకుమార్ను ఎంపిక...
సిఎం కెసిఆర్కు ఆర్ కృష్ణయ్య లేఖ
హైదరాబాద్ : బిసి సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన గురువారం...
రేపు కేబినేట్ భేటి?
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయ భవనంలో ఈనెల 8వ తేదీన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరుగనుంది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి శనివారం కేబినేట్...
కేంద్ర ఉద్యోగులకు డిఎ 4 శాతం పెంపు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం శుక్రవారం కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం(డిఎ)ను 4 శాతం పెంచింది. దీంతో ఇప్పుడు 38 శాతం ఉన్న ఉద్యోగుల డిఎ 42 శాతానికి పెరుగుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ...
ఏప్రిల్ 3న బిసిల ఛలో ఢిల్లీ… పార్లమెంటు వద్ద భారీ ప్రదర్శన
50 శాతం రిజర్వేషన్లు ...కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ కోసం ఆందోళన
కోర్ కమిటి సమావేశంలో నిర్ణయం
మన తెలంగాణ / హైదరాబాద్ : చట్టసభల్లో 50 శాతం బిసి రిజర్వేషన్ల కోసం ఆందోళనా కార్యక్రమాలను...
నేడు కేబినెట్ మీటింగ్..
హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గం నేడు (గురువారం) మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్యక్షతన ప్రగతిభవన్లో ఈ సమావేశం జరుగనుంది. ఈ నేపథ్యంలోనే పలు కీలక అంశాల గురించి చర్చించి...
9న కేబినెట్
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్యక్షతన ప్రగతిభవన్లో ఈ సమావేశం జరుగనుంది. ఈ నేపథ్యంలోనే పలు కీలక...
డైట్ ఛార్జీలు పెంపు
హైదరాబాద్ : హాస్టల్ విద్యార్థులకు శుభవార్త వెలువడింది. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్ళ డైట్ చార్జీలను గణనీయంగా పెంచింది. పతి నెలా అదనంగా రూ. 275 కోట్ల మేరకు ప్రభుత్వ కేటాయింపులు పెరగనున్నాయి....
పెరిగిన ధరల ప్రకారం విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలి..
హైదరాబాద్: పెరిగిన ధరల ప్రకారం ఎస్సి, ఎస్టి, బిసి హాస్టల్స్, గురుకుల విద్యార్థుల మెస్ చార్జీలను పెంచాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం నాయకులు సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్కు...
నేడే రాష్ట్ర ‘బడ్జెట్’
మన తెలంగాణ/హైదరాబాద్ : రానున్న ఆర్థ్ధిక సంవత్సరం (2023-24) కోసం రూపొందించిన వార్షిక బడ్జెట్కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆదివారం ప్రగతిభవన్లో ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు అధ్యక్షతన...
పార్లమెంట్ కు చేరుకున్న నిర్మలా సీతారామన్
ఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్కు చేరుకున్నారు. కాసేపట్లో కేంద్రమంత్రవర్గ సమావేశం కానుంది. కేంద్రమంత్రివర్గం బడ్జెట్ను ఆమోదించనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ఉదయం 11...
దక్షిణాదిపై వివక్ష ఎందుకు?
భారత దేశం భిన్నత్వంలో ఏకత్వం గల దేశం. భిన్న భాషలు, సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నా.. మనదంతా ఒకే దేశం. కానీ దేశాన్ని ఏలుతున్న పాలకులు భిన్నత్వాన్ని అణచివేస్తూ, ఏకత్వానికి ముప్పు తలపెడుతున్నారు. ప్రాంతం,...
రూపే, యుపిఐ లావాదేవీలకు రూ.2600 కోట్ల ప్రోత్సాహకాలు
న్యూఢిల్లీ : రూపే డెబిట్ కార్డ్లు, తక్కువ విలువ కల్గిన భీమ్యుపిఐ లావాదేవీలను ప్రోత్సహించేందుకు గాను కేంద్ర కేబినెట్ రూ.2,600 కోట్ల పథకాన్ని ఆమోదించింది. ఈ పథకం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో...
పేదలకు ఏడాది పాటు ఉచిత రేషన్
న్యూఢిల్లీ : దేశంలోని పేద ప్రజలకు సంవత్సరం పాటు ఉచిత రేషన్ను అందిస్తారు. ఆహార చట్టం పరిధిలో ఈ మేరకు ఆహార ధాన్యాలను సరఫరా చేయాలని శుక్రవారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర...
మంత్రిగా ఉదయనిధి స్టాలిన్ ప్రమాణస్వీకారం..
చెన్నై: తమిళనాడు అధికార పార్టీ డిఎంకె యువజన కార్యదర్శి, ఎంఎల్ఎ ఉదయనిధి స్టాలిన్ మంత్రిగా బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ ఆర్ఎన్ రవి ఉదయనిధి స్టాలిన్తో ప్రమాణస్వీకారం చేయించారు. యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి...
రాజకీయ రాజ్భవన్లు!
రాజ్భవన్లు రాజకీయ భవన్లుగా మారడం దేశానికి, ప్రజాస్వామిక రాజ్యాంగానికి పట్టిన అరిష్టం. కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యం వహించిన రోజుల్లో గవర్నర్లను దుర్వినియోగం చేసి రాష్ట్రాల్లో ప్రతిపక్ష ప్రభుత్వాలను కూల్చివేసిన సందర్భాలున్నాయి. ఎస్ఆర్ బొమ్మైయ్ కర్నాటక...
నిధులపై మథనం
భారం మోపకుండా ఆదాయం పెరగాలి
కేంద్రం నిర్వాకంతో రూ.30 వేల కోట్ల లోటు రూ.30వేల
కోట్ల ఆదాయానికి మార్గాల అన్వేషణ పన్నులు వేయకుండా
ఆదాయాన్ని పెంచాలి సొంత ఆదాయం రూ.2.10 లక్షల
కోట్లు?...