Monday, September 23, 2024
Home Search

యాసంగి - search results

If you're not happy with the results, please do another search
English medium in Government schools from next academic year

దళితబంధు సామాజిక పెట్టుబడి

ప్రకటించిన నాలుగు మండలాల పరిధిలో ముందుగా అమలు చేస్తాం నిధులను త్వరలో విడుదల చేస్తాం తాము ఎప్పుడూ మోసగించబడుతామన్న దుఃఖం దళిత వాడల్లో ఉంది. వారి బాధను అర్థం చేసుకొని పని చేయాలి....
Niranjan Reddy to Delhi with fellow ministers

కేంద్రంతో తేల్చుకుంటాం

ధాన్యం కొనుగోళ్లపై నేడు ప్రధాని మోడీని కలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం : సహచర మంత్రులతో ఢిల్లీకి వెళ్తూ నిరంజన్‌రెడ్డి మనతెలంగాణ/హైదారబాద్ : ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వంతో అమితుమీ తేల్చుకోనున్నట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి...

28 నుంచి రైతుబంధు

10 రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటన కొత్త రైతులకు సైతం అందజేయాలని ఆదేశం వీరి నుంచి ఇపటికే ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ యాసంగి రైతుబంధుకు రూ.7377కోట్లు అవసరమవుతాయని అంచనా  హైదరాబాద్ : రైతుబంధును...
Harish Rao Telli Conference with District health authorities

పల్లె పల్లెన కేంద్రంపై నిరసన వెల్లువెత్తాలి: హరీష్ రావు

హైదరాబాద్: మన టిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపు మేరకు ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన యాసంగి వరి కొనుగోలుపై కేంద్రం ప్రభుత్వం అవలంభిస్తున్న తీరుకు, వ్యతిరేక...
Fight with center over grain purchases:CM KCR

తగ్గేదేలే

ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో పోరులో 20న రాష్ట్రవ్యాప్త నిరసన రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంత చేస్తూ ఎందుకు సైలెంట్‌గా ఉండాలి. కేంద్రంతో అమీతుమీ తేల్చుకోవాలి. యథావిధిగా రైతుబంధు రాష్ట్రమంతటా దళితబంధు మొదట ప్రతి నియోజకవర్గంలో వంద మందికి నియోజకవర్గాల్లో కొందరు...
TRS MPs boycott parliamentary sessions

పార్లమెంట్ సమావేశాల బహిష్కరణ

రాష్ట్రంలోని వరి రైతులకు కేంద్రం దగాపై వారం రోజుల పాటు సాగించిన నిరసన కార్యక్రమం వృథా కావడంతో పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించిన టిఆర్‌ఎస్ ఎంపిలు కేంద్రం తీరుకు నిరసనగా బాయ్‌కాట్ చేస్తున్నాం మా ఆందోళనను...
Mareddy Srinivas Reddy said about Grain procurement

ఎఫ్‌సిఐ సహాయ నిరాకరణ.. గోదాములేవీ?

బియ్యం అప్పగించడానికి అవసరమైన గొడౌన్లను, రవాణా సౌకర్యాన్ని కలిగించకుండా ఫిజికల్ వెరిఫికేషన్ పేరుతో మిల్లింగ్‌ను అడ్డుకుంటున్న కేంద్రం ఒకవైపు కొనుగోళ్లు పెరుగుతుంటే బియ్యం తీసుకోవడానికి గడువును కుదిస్తున్నారు పంజాబ్, హర్యానాలలో హమాలీ ఛార్జీని...
Niranjan Reddy Press Meet over Free Power

రైతుల కోసం నిలబడింది ఒక్క టిఆర్‌ఎస్సే: నిరంజన్ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: బాయిల్డ్ రైసు విధానాన్ని కేంద్రమే ప్రవేశపెట్టిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆ విధానంపైనే ఇప్పుడు కేంద్రం పిల్లిమొగ్గలు వేస్తోందని ఆయన మండిపడ్డారు. దీనిపై కేంద్రం...
Ready to prepare for alternative crops: MLC Subhash Reddy

ప్రత్యామ్నాయ పంటలకు సిద్ధం కావాలి: ఎమ్మెల్సీ శుభాష్ రెడ్డి

మెదక్: ప్రభుత్వ సూచనల మేరకు ప్రత్యామ్నాయ పంటలకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి కెసిఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి శుభాష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 2 లక్షల...
All states should be treated equally in grain procurement:TRS MPs

ద్వంద్వ నీతి వద్దు

ధాన్య సేకరణలో అన్ని రాష్ట్రాలను ఒకేవిధంగా చూడాలి ఎలాంటి వివక్ష వుండకూడదు పంజాబ్‌లో మొత్తం ధాన్యం సేకరించి, తెలంగాణలో ఎందుకు అలా చేయడం లేదు : పార్లమెంట్‌లో నిలదీసిన కెకె ధాన్యం సేకరించాలని 60రోజులుగా కోరుతున్నా కేంద్రం...
Telangana huge changes in crop cultivation

పంటల సాగులో భారీ మార్పులు

యాసంగిలో సొంత అవసరాలకే ఇక వరిసాగు  ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం హైదరాబాద్ : రాష్ట్ర వ్యవసాయరంగ ముఖచిత్రం మారిపోతోంది. ప్రభుత్వ నిర్ణయాలతో పం టల సాగులో భారీ మార్పులు చోటు చేసుకోబొతున్నాయి. మార్కెట్‌లో వినియోగదారుల...
CM KCR criticize Modi government

కేంద్రంలో చేతకాని ప్రభుత్వం

ఢిల్లీలో ఇంత నీచమైన దరిద్రమైన హయాంను నేనెన్నడూ చూడలేదు కేంద్రం వైఖరి వల్ల రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలుండవు, వరి వేయొద్దు బిజెపి వారు రాబందులు.. మేము రైతు బంధులం సిగ్గు, లజ్జ ఉంటే...
TRS Parliamentary party meeting will be chaired by CM KCR

తెలంగాణ మంత్రివర్గ సమావేశం ప్రారంభం….

హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. వరి ధాన్యం కొనుగోలుపై ప్రధాన చర్చ జరిగింది. యాసంగిలో వరిసాగు, ప్రత్యామ్నాయ పంటల సాగు చర్చించనున్నారు. అనంతరం సిఎం కెసిఆర్ మీడియాతో మాట్లాడుతారు.
CM KCR is clear direction for TRS MPs on Paddy

ధాన్యంపై దద్దరిల్లాలి

కేంద్రం ద్వంద్వ విధానంపై పార్లమెంటు వేదికగా పోరాడుదాం కేంద్రం అయోమయ, అస్పష్ట విధానం వ్యవసాయ రంగానికే ఇబ్బందికరం ఇప్పటికైనా ధాన్య సేకరణపై జాతీయ సమగ్ర విధానాన్ని తీసుకురావాలి ద్వంద్వ వైఖరిని విడనాడాలి వరిధాన్యం సాగు విస్తీర్ణం...
We will dispose Center in Parliamentary sessions on grain:MP Nama

ధాన్యంపై పార్లమెంట్ ను దద్దరిల్లిస్తాం

హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో రేపటి నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన హక్కులపై గళమెత్తుతామని ఖమ్మం ఎంపీ, టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామ...

రేపు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

సిఎం కెసిఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్‌లో ప్రారంభం కొత్త వేరియెంట్, ధాన్యం కొనుగోళ్లు, యాసంగ పంటల సాగుపై ప్రధాన చర్చ దీనిపై ఒక విధానపరమైన నిర్ణయం తీసుకునే అవకాశం హైదరాబాద్ : ముఖ్యమంత్రి...
Ministers of Telangana who met Piyush Goel

కేంద్రం దగా

యాసంగిలో వరి వేయొద్దని చెప్పేసింది, నిరాశతో వెనుదిరుగుతున్నాం, వరి వేయాలని రాష్ట్ర బిజెపి చేస్తున్న ప్రచారాన్ని కేంద్రమంత్రి దృష్టికి తెచ్చాం, రాష్ట్ర బిజెపి నేతలకు చెబుతామని హామీ ఇచ్చిన కేంద్రమంత్రి : పీయూష్...
Minister Errabelli Dayakar Rao Fires On Central Government

తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష

ప్రభుత్వ నిర్ణయం మేరకు ఎదురుచూస్తున్నాం.. రేవంత్‌రెడ్డి పగటివేషాలు మానుకోవాలి బండి సంజయ్ మాటలకు విలువలేదు విలేకరుల సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి, ఎంఎల్‌ఎ పెద్ది వరంగల్: తెలంగాణ రాష్ట్రంపై కేంద్రప్రభుత్వం వివక్షత చూపిస్తుందని మంత్రి ఎర్రబెల్లి...
KTR who Condition of paddy cultivation Explained to Union Ministers

‘కోటిన్నర లక్షల’ టన్నులు కొనాలి

70లక్షల టన్నులే కొంటాం : కేంద్రం కేంద్రమంత్రులు పీయూష్ గోయెల్, నరేంద్ర సింగ్ తోమర్‌లతో మంత్రి కెటిఆర్ బృందం చర్చల్లో తేలని అంకె 26న మరోసారి భేటీ కావాలని నిర్ణయం...
CM KCR team in Delhi over paddy Procurement

ఢిల్లీలో సిఎం కెసిఆర్ బృందం

  ధాన్యం కొనుగోలుపై కేంద్రంతో తేల్చుకోవడానికి పలువురు మంత్రులు, అధికారులతో ప్రత్యేక విమానంలో వెళ్లిన ముఖ్యమంత్రి కెసిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. ధాన్యం...

Latest News

వెల్లుల్లి @400