Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
హైదరాబాద్లో సిబిఐ కోర్టుకు హాజరైన ఎపి సిఎం జగన్ మోహన్రెడ్డి
సిఎం హోదాలో తొలిసారి న్యాయస్థానానికి జగన్
రెండు గంటల పాటు విచారణ
కేసు విచారణ ఈ నెల 17కు వాయిదా
హైదరాబాద్ : అక్రమాస్తుల కేసుకు సం బంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్...
డిగ్రీలో ప్రాజెక్ట్ వర్క్గా ‘ఈచ్ వన్ టీచ్ వన్’
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో అక్షరాస్యత శాతం పెంచేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈచ్ వన్ టీచ్ వన్ కార్యక్రమాన్ని డిగ్రీ కోర్సులో ప్రాజెక్టు వర్క్గా పొందుపరిచే అంశాన్ని ఉన్నత విద్యామండలి పరిశీలిస్తోంది. డిగ్రీ చివరి...
అసంఖ్యాక ఆశావహులు
ఆచితూచి బి ఫారాలివ్వండి
ఆరేళ్ల టిఆర్ఎస్ పాలన ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది
అందుకే మున్సిపోల్స్లో పార్టీ అభ్యర్థిత్వాల కోసం ఈ డిమాండ్
ప్రతిపక్షాలు మన దరిదాపుల్లో లేవు
గెలిచే సత్తా గలవారు చాలా మంది ఉంటారు
అన్ని కోణాల్లో ఆలోచించి...
ఎసిబి వలలో జిఎస్టి అధికారి, ఎస్ఐ, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు
ఎస్ఐ పట్టివేతతో పరారైన జూబ్లీహిల్స్ సిఐ
రూ.35వేలు తీసుకుంటూ దొరికిన జిఎస్టి అధికారి
రూ. 15వేలతో పట్టుబడ్డ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ సహాయకుడు
మన తెలంగాణ/హైదరాబాద్ : /జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి : నగరంలో వేర్వేరు ప్రాంతాలలో గు రువారం...
వివేక కేసులో చంద్రబాబుకు ఎపి హైకోర్టు నోటీసులు
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని పులివెందులలో తన స్వగృహంలో హత్యకు గురైన వివేకానందరెడ్డి కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఎపి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. చంద్రబాబుతో పాటు కేంద్ర హోంశాఖ...
న్యూజిల్యాండ్తో కలిసి
న్యూజిల్యాండ్ పారిశ్రామిక వర్గాలతో కలిసి పనిచేయడానికి సిద్ధం : మంత్రి కెటిఆర్
హైదరాబాద్ : న్యూజిలాండ్ పారిశ్రామిక వర్గాలతో కలిసి పని చేసేందుకు సిద్దంగా ఉన్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక...
వింగ్స్ ఇండియా సన్నాహక సమావేశానికి కెటిఆర్కు ఆహ్వానం
హైదరాబాద్ : హైదరాబాద్ వేదికగా మార్చి నెలలో వింగ్స్ ఇండియా2020 కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమ సన్నాహాక సమావేశం గురువారం ఢిల్లీలో జరగనుంది. ఈ సమావేశానికి గౌరవ అతిథిగా పాల్గొని ప్రసంగించాలని ఐటి,...
ఎంఇడి, బిపి.ఇడి కోర్సులకు ఫీజు ఖరారు
హైదరాబాద్ : రాష్ట్రంలో ఎంఇడి, బిపిఇడి, డిపిఇడి, యుజిడిపెడ్ కోర్సులు అందిస్తున్న ప్రైవేట్ కళాశాలల్లో ట్యూషన్ ఫీజులు ఖరారయ్యాయి. కళాశాలల ఆదాయ, వ్యయాలకు అనుగుణంగా తెలంగాణ ప్రవేశాలు, ఫీజు రెగ్యులేటరీ కమిటీ(టిఎఎఫ్ఆర్సి) నిర్ణయించిన...
నేటితో ముగియనున్న జెఇఇ మెయిన్స్
హైదరాబాద్ : ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ-(ఎన్ఐటి), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ(ఐఐటి)లతో పాటు కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్(సిఎఫ్టిఐ)లలో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్-(జెఇఇ...
వార్డు సభ్యుడికి పదవీ గండం
హోదాతో వచ్చే బాధ్యతలను విస్మరిస్తే
నాటిన మొక్కలు 85 శాతం కన్నా తక్కువగా బతికితే
పారిశుద్ధ్యం, వ్యర్థాల సేకరణపై పర్యవేక్షణ చేయకపోతే
వార్డు సభ్యులను తొలగించే అధికారమున్న కలెక్టర్ లేదా ప్రభుత్వం
హైదరాబాద్ : పురపాలక సంఘంలో...
మున్సిపోల్స్ నుంచి తప్పుకున్న జనసేన..
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని జనసేన పార్టీ ప్రకటించింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా గ్లాసు గుర్తుపై పోటీకి దూరంగా ఉంటున్నట్లు ఆ పార్టీ స్పష్టం చేసింది....
జూనియర్ కాలేజీలకు మూడు రోజులే సంక్రాంతి సెలవులు
హైదరాబాద్: తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్(టిఎస్ బిఐఇ) సంక్రాంతి పండుగ సెలవులను ప్రకటించింది. జూనియర్ కాలేజీలకు కేవలం మూడు రోజులు మాత్రమే సెలవులు ఇవ్వగా, పాఠశాలలకు ఐదు రోజుల సెలవులు...
ఐటి విశ్వరూపం
రాష్ట్రంలోని అన్ని ద్వితీయశ్రేణి పట్టణాలకూ విస్తరణ
కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్నగర్, ఖమ్మం, నల్గొండలో ఈ ఏడాదే ఐటి పార్కులు
గత ఐదేళ్లలో రాష్ట్రానికి
12వేల పరిశ్రమలు వచ్చాయి
సిఎం కెసిఆర్ విప్లవాత్మక నిర్ణయాలు, సంస్కరణలే కారణం
ఐటి పురోగతితో...
నేడు దేశవ్యాప్త సమ్మె
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పిలుపు ఇచ్చిన
కార్మిక సంఘాలు, టిఆర్టిసి దూరం
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ నేడు(8వ తేదీ) దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చినట్టు కేంద్ర కార్మిక...
త్వరలోనే ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ
రైతులు ఆర్థికంగా స్థిరపడాలన్నదే లక్షం
కాళేశ్వరం ప్రాజెక్టును త్రీ గోర్జెస్ డ్యాం కన్నా వేగంగా పూర్తి చేశారు
త్రిసూర్ సదస్సులో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్ : రైతులు ఆర్థికంగా స్థిరపడాలన్నదే తమ లక్ష్యమని,...
పతంగులతో పాటు పక్షులను ఎగురనిద్దాం!
హైదరాబాద్ : సంక్రాంతి పండగను అందరూ ఆనందంగా జరుపుకోవాలి. కానీ పతంగుల వల్ల పర్యావరణం, పక్షులకు హాని జరగకుండా చూడాలని అటవీ శాఖ కోరింది. పతంగులతో పాటు పక్షులనూ ఎగరనిద్దాం అనే నినాదంతో...
ఆర్అండ్బి ఇంజనీర్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరించిన మంత్రి వేముల
హైదరాబాద్ : తెలంగాణ ఆర్అండ్బి ఇంజనీర్స్ అసోసియేషన్ డైరీని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆవిష్కరించారు. హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్లో మంగళవారం తెలంగాణ ఆర్అండ్బి శాఖ ఇంజనీర్స్ అసోసియేషన్...
టెక్ మహీంద్రాకు ధన్యవాదాలు: కెటిఆర్
తెలంగాణ: వరంగల్లో ఐటి క్యాంపస్ ఏర్పాటు చేసిన టెక్ మహీంద్రాకు ధన్యవాదాలు అని మంత్రి కెటిఆర్ తెలిపారు. టెక్ మహీంద్రా, సైయెంట్ క్యాంపస్లను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు....
వరంగల్ మరో పూణేగా మారుతోంది: గుర్నాని
వరంగల్: తెలంగాణ రాష్ట్రం ఇన్నోవేషన్ డెస్టినేషన్గా మారిందని టెక్ మహీంద్రా సిఇఒ గుర్నాని తెలిపాడు. వరంగల్లోని మడికొండ ఐటి పార్క్లో టెక్ మహీంద్రా, సైయెంట్ క్యాంపస్లను మంత్రి కెటిఆర్ తో కలిసి గుర్నాని...
ఉపాధికి రూటు ప్రైవేటు
ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాం
పెట్టుబడులు రప్పించి కొలువులు పెంచుతున్నాం
ఇదే లక్షం, దీక్షతో విద్యాసంస్థలు పనిచేయాలి
గత ఐదేళ్లలో 28వేల బిలియన్ డాలర్ల పెట్టుబడులొచ్చాయి, 13లక్షల మంది ఉపాధి పొందారు
పెట్టుబడులను...