Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
‘ఆర్.ఆర్.ఆర్’లో గద్దర్ పాట?
ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటున్న ఈ భారీ...
చెక్ డ్యాంలకు కిక్
రాష్ట్రంలోని వాగులన్నింటిపై చెక్డ్యాంలను నిర్మించాలి
ఎన్ని అవసరమో లెక్కగట్టి ఈ ఏడాది సగం వచ్చే సంవత్సరం మిగతావి పూర్తి చేయాలికాకతీయ చెరువుల నిర్వహణ
నిరంతరంగా చేపట్టాలి, కాళేశ్వరం, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల ద్వారా గోదావరిలో...
సిరిసిల్లలో షాపర్స్స్టాప్ వస్త్రయూనిట్
ముంబయిలో మంత్రి కెటిఆర్ సమక్షంలో కుదిరిన ఎంఒయు
ఇండియన్ ఫార్మాఅలయన్స్ అపెక్స్ బాడీ సమావేశంలో ప్రసంగించిన కెటిఆర్
హైదరాబాద్ : ప్రముఖ లైఫ్ స్టైల్ బ్రాండ్ అయిన షాపర్స్ స్టాప్ తన వస్త్ర తయారీల ఉత్పత్తి...
యాత్రికుల మేడగా జాతర
మేడారం జాతరలో భక్తులకు సకల సౌకర్యాలు కల్గించాలి
అభివృద్ధి పనులను సకాలంలో పూర్తిచేయాలి : మంత్రులు
ములుగు జిల్లా : రానున్న మేడారం జాతరలో భక్తులకు ఎలాంటి అసౌక ర్యం కలగకుండా అన్ని రకాల చర్యలు...
నాలుగేళ్లలో వ్యవసాయ స్వరూపం మారాలి
హైదరాబాద్: వ్యవసాయాన్ని పండగ చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తీసుకుంటున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత వ్యవసాయానికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం...
మహిళల భద్రత, రోడ్డు సేఫ్టీకి ప్రాధాన్యం
హైదరాబాద్ : తెలంగాణ పోలీసులు మహిళల భద్రత, రోడ్డు భద్రతకు 2020లో ప్రాముఖ్యం ఇస్తున్నామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. అంబర్పేటలో సిఎఆర్ హెడ్క్వార్టర్స్లో శుక్రవారం ఆయన ఆడియో విజువల్...
దుబాయిలో ఉత్తునూర్ వాసి మృతి
సదాశివనగర్/కామారెడ్డి: బతుకు దెరువు కోసం ఇతర దేశాలకు వెలుతున్న వలస కార్మికులకు అక్కడి దేశాలు రక్షణ కల్పించాలని గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్, కల్చర్ అసోషియేషన్ అధ్యక్షుడు పాట్కూరి బసంత్రెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా...
విద్యుత్ ఉద్యోగుల విభజనలో అందోళన వద్దు: మంత్రి జగదీష్ రెడ్డి
హైదరాబాద్ : విద్యుత్ ఉద్యోగుల విభజన విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జి. జగదీష్ రెడ్డి టిఈఈఏ ప్రతినిధులకు హమీ ఇచ్చారు. నూతన సంవత్సరం సందర్భంగా...
వన్ నేషన్-వన్ రేషన్ ప్రారంభం
తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో...
న్యూఢిల్లీ : ఒక దేశం-ఒకే రేషన్ కార్డు సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వం బుధవారంనాడు ప్రారంభించింది. రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో ఈ పథకాన్ని...
న్యూఇయర్ వేళ.. జోష్ పెంచారు…
హైదరాబాద్ : రాష్ట్రంలో న్యూఇయర్ సెలబ్రేషన్స్ దుమ్ము లేపాయి. న్యూఇయర్ వేళ డిసెంబర్ 31రాత్రి చిన్నా పెద్దా అంతా న్యూఇయర్ ఫీవర్తో ఊగిపోయారు. చాలామంది యువత అర్ధరాత్రి మందు పార్టీల్లో మునిగి తేలారు....
సిఎం కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రం అగ్రగామిగా ఎదుగుతుంది: మంత్రి కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణ భవన్లో మీడియాతో రాష్ట్ర మున్సిపల్, ఐటిశాఖ మంత్రి కెటిఆర్ చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొత్త మున్సిపల్ చట్టం సమర్థంగా అమలు చేయడమే తమ ముందున్న లక్ష్యమని...
ఈచ్ వన్… టీచ్ వన్
విద్యావంతుల్లో ప్రతిఒక్కరూ మరొకరిని అక్షరాస్యులను చేయాలి
రాష్ట్రాన్ని సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా మారుద్దాం
రాష్ట్రప్రజలకు ముఖ్యమంత్రి కెసిఆర్ 2020 నూతన సంవత్సర దిశానిర్దేశం
ఆరేళ్లలోనే అగ్రగామిగా తెలంగాణ
సాధించిన విజయాల స్ఫూర్తితో కొత్త సంవత్సరంలో మరింత ముందుకు
విద్యుత్ రంగంలో...
కొత్త సిఎస్ సోమేశ్కుమార్
నీటి పారుదల సలహాదారుగా శైలేంద్రకుమార్ జోషి
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఎఎస్ అధికారి సోమేశ్ కుమార్ నియమితులయ్యారు. సీఎస్ ఎంపికపై సిఎం కెసిఆర్ తుది కసరత్తు చేసి...
త్వరలో తప్పుకుంటా
పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి ప్రకటన
హైదరాబాద్ : రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి సంచలన ప్రకటన చేశారు. పిసిసి అధ్యక్ష పదవి నుంచి త్వరలో తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ ప్రకటనతో పార్టీ వర్గాలు...
ప్రత్యేక ఆకర్షణగా ఒలింపిక్స్
మెగా క్రీడలకు వేదికగా 2020
మన తెలంగాణ/క్రీడా విభాగం: వచ్చే ఏడాది ప్రపంచ క్రీడల్లోనే అతి పెద్ద క్రీడా సంగ్రామంగా చెప్పుకునే ఒలింపిక్స్ పోటీలు జరుగనున్నాయి. అంతేగాక ఆస్ట్రేలియా వేదికగా 2020లో ట్వంటీ20 క్రికెట్...
తెలుగు భాష, సంస్కృతిని నేటి యువతకు తెలియజేయాలి
హైదరాబాద్ : నేటి సమాచార సాంకేతిక యుగంలో మన చరిత్ర, గొప్పదనాన్ని యువతరానికి తెలియజెప్పాలన్న కృతనిశ్చయంతో ’తెలుగు వికీపీడియా’ వేదిక ద్వారా తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర డిజిటల్ విభాగం చేస్తున్న కృషిని ఉప...
‘ఈచ్ వన్ టీచ్ వన్’.. ప్రజలకు పిలుపునిచ్చిన సిఎం కెసిఆర్
హైదరాబాద్:ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్ర ప్రజలకు 2020 నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. ఆరేళ్ల క్రితం ఏర్పడిన తెలంగాణ అన్ని రంగాల్లో ప్రగతిపథంలో దూసుకుపోతూ.. గొప్ప విజయాలు సాధించడంతోపాటు అనతికాలంలోనే దేశానికే ఆదర్శంగా నిలవడం...
కరువుపై జలఖడ్గం
రాష్ట్రాన్ని చూసి దుర్భిక్షం భయపడాలి
ఇక నుంచి రెండు పంటలు
కోటి 25లక్షల ఎకరాలకు నీరందించే ప్రాజెక్టులను నిర్మిస్తున్నాం
ఆనాడు 1000 అడుగులు బోరు వేసినా నీరురాక జమ్మికుంట భిక్షపతి ఆత్మహత్య చేసుకున్నాడు
ఆత్మహత్యలు పరిష్కారం కాదని కలెక్టర్లు...
జంటగా జమిలిగా అభివృద్ధి.. సంక్షేమం
సిరిసిల్ల పట్టణ ముఖచిత్రం మార్చాం, మళ్లీ దీవించండి
39 వార్డుల్లోనూ కారు హోరెత్తాలి
ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతు కావాలి, సిరిసిల్ల మున్సిపాలిటీలోని పార్టీ బూత్కమిటీ నాయకులతో భేటీలో మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/సిరిసిల్ల : “ సిరిసిల్ల...
వృద్ధిలో ఉన్నతం పనితీరులో ప్రథమం
పలు రంగాల్లో రాష్ట్రానికి
నీతి అయోగ్ విశిష్ట గుర్తింపులు
67 శాతం మార్కులతో ఫ్రంట్ రన్నర్ రాష్ట్రాల జాబితాలో తెలంగాణ
సుస్థిర అభివృద్ధి లక్షాల సాధనలో మూడోస్థానం, పేదరిక నిర్మూలనలో 52, ఆరోగ్య శ్రేయస్సులో 66,...