Home Search
దవాఖాన - search results
If you're not happy with the results, please do another search
బాన్సువాడ ఎంసిహెచ్కు జాతీయ గుర్తింపు
హైదరాబాద్ : బాన్సువాడ మాతా శిశు సంరక్షణ కేంద్రానికి (ఎంసిహెచ్) జాతీయ గుర్తింపు దక్కింది. తల్లి పాలను ప్రోత్సహించే ‘బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ హాస్పిటల్ ఇనిషియేటివ్ (బిఎఫ్హెచ్ఐ) ‘అందించే ‘బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ...
రానున్న రోజుల్లో పంజాబ్ను రంగీలా పంజాబ్గా మారుస్తాం
గజ్వేల్ : రానున్న రోజుల్లో పంజాబ్ను రంగీలా పంజాబ్గా మారుస్తామని పంజాబ్ సీఎం భగవత్ సింగ్ మాన్ అన్నారు. బుధవారం గజ్వేల్ నియోజక వర్గంలో కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్బాగంగా నిర్మించిన కొండ పోచమ్మ...
కొండగట్టు అంజన్నకు మరో రూ.500 కోట్లు
జగిత్యాల ః భారతదేశంలో అతి పెద్ద హనుమాన్ క్షేత్రం ఎక్కడ ఉందంటే కొండగట్టు అనే పేరు వచ్చేలా కొండగట్టు అంజన్న క్షేత్రాన్ని తీర్చిదిద్దుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. అంజన్న క్షేత్ర...
సగం భారతదేశం అంజన్న వైపు మరలేలా నిర్మాణం ఉండాలి..
కొండగట్టు: భారతదేశంలోనే గొప్పదైన ఆంజనేయ స్వామి దేవాలయం ఎక్కడున్నదంటే కొండగట్టు అంజన్న ఆలయం పేరు వినపడేలా అత్యంత గొప్పగా, అన్ని హంగులతో, సకల సౌకర్యాలతో తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి కె. ఆదేశించారు....
1540 ‘ఆశా’ పోస్టులు
మన తెలంగాణ, హైదరాబాద్ : బస్తీ దవఖానాలు సిఎం కెసిఆర్ అద్భుత ఆలోచన అని పట్టణ ప్రాంతాల్లోని మురికివాడల్లో మెరుగైన వైద్య సధుపాయాల కోసం వాటిని ఏర్పాటు చేశామని వైద్యఆరోగ్య శాఖ మంత్రి...
7 రోజులు.. 56 గంటలు
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు ముగిశాయి. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రసంగం అనంతరం సభను స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి శాసనసభను నిరవధికంగా వాయిదా వేయగా, ఆర్ధికమంత్రి హరీష్రావు ప్రసంగం అనంతరం...
ముగిసిన శాసనసభ సమావేశాలు
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ సమావేశాలు ముగిశాయి. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రసంగం అనంతరం సభను స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి సభను నిరవధికంగా వాయిదా వేశారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు మొత్తం 56 గంటల...
రైతుకు అండగా సంక్షేమం పండగ
ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ ఏడాది బడ్జెట్లో వ్యవసాయ రంగానికి రూ. 26,831 కోట్లను కేటాయించారు. రైతు కుటుంబాలకు కొండత ధీమాగా మారిన రైతు బీమాకు 1589 కోట్లు కేటాయించారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చిన...
పౌరులే ప్రాతిపదికగా ప్రగతి పథం
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా నగరం నలువైపులా అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ విధానమని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. పౌరుల అవసరాలే కేంద్రంగా అభివృద్ధి ప్రణాళికలను రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు....
వైద్య రంగంలో మరో ముందడుగు…
మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ మెడికల్ హబ్ గా రూపుదిద్దుకొంటోందని, స్థానికంగా ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఏర్పాటు కావడం ఈ ప్రాంతానికి మరో ముందడుగు వంటిదని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన...
వైద్యంలో మనమే ఆదర్శం
మన తెలంగాణ/హైదరాబాద్ : ఉత్తమ వైద్య సేవల్లో దేశంలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు అన్నారు. ఆరోగ్యశాఖలో ప్రతి ఒక్కరూ ఒక కుటుంబంలా కలిసి...
పెళ్లి బృందంతో వెళ్తున్న కారును ఢీకొన్న టిప్పర్: నలుగురు మృతి
పల్నాడు: వెల్దుర్తి మండలం ఉప్పలపాడు గ్రామ సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న కారును వేగంగా దూసుకొచ్చి అదుపుతప్పిన టిప్పర్ బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే...
మార్చురిలోని మృతదేహం కన్ను మాయం
మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లా ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకున్నది. హాస్పిటల్ మార్చురిలో భద్రపరిచిన ఓ మృతదేహం కన్ను కనిపించకుండా పోయింది. అయితే కంటిని ఎలుకలు కొరికేసి ఉంటాయని డాక్టర్లు అనుమానిస్తున్నారు. గతంలో ఇదే...
‘కంటివెలుగు’కు ఎపి ప్రజలు
మన తెలంగాణ/కోదాడ: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేపట్టిన రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమానికి స్వరాష్ట్రం నుంచే కాకుండా పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అభినందనల వెల్లువెత్తుతున్నాయి. పొరుగు రాష్ట్రాల్లోని...
మోడి ఆడిస్తున్నారు..గవర్నర్లు రాజకీయం చేయిస్తున్నారు : కేజ్రీవాల్
ఖమ్మం : కేంద్రంలోని మోడి ప్రభుత్వం నియమించిన గవర్నర్లు విపక్ష పాలిత రాష్ట్రాల్లో రాజకీయం చేస్తున్నారని, విపక్ష సిఎంలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ఆద్మీ పార్టీ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు....
చలి తీవ్రతో వైరల్ ఫీవర్ల విజృంభణ….
దగ్గు, జలుబు, ఒంటి నొప్పులతో జనం అవస్థలు
ఐదారు రోజుల నుండి ఫీవర్ ఆసుపత్రికి క్యూ కడుతున్న జనం
రోగులతో కిక్కిరిసిపోతున్న పీహెచ్సీలు, బస్తీదవఖానలు
ప్రజలు వైద్యులు సూచించిన జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యశాఖ
మన తెలంగాణ: నగరంలో చలి...
కాన్పుకు వెళ్తే కాటికి పంపారు
మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్లోని మలక్పేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన ఇద్దరు బాలింతలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల కుటుంబ సభ్యులు మలక్పేట ఏరియా ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టడంతో దవాఖానా...
మళ్లీ సిబిఐ, ఐటి దాడుల కలకలం
మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్లో సిబిఐ, ఐటీ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. శనివారం నగరంలో పలు ప్రాంతాల్లో ఒవైసి దవాఖానాలో పనిచేస్తున్న డాక్టర్ అంజూమ్ సుల్తానా ఇళ్లు, ఆమె భర్తకు సంబంధించి ప్రముఖ...
ఇక బస్తీ ప్రజల సుస్తి నయం : మంత్రి హరీశ్ రావు
సిద్ధిపేట : బస్తీ ప్రజల సుస్తీ నయం చేయడానికే బస్తీ దవాఖాన ఏర్పాటు చేసి అందుబాటులో తెచ్చామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు....
ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాకం.. వైద్యం వికటించి ఐదేళ్ల బాలిక మృతి
హైదరాబాద్ : మైలార్దేవి పల్లిలో విషాదం చోటుచేసుకుంది. శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యం వికటించి సాన్విక అనే ఐదేళ్ల బాలిక మృతి చెందింది. ఆపరేషన్ కోసం మత్తు ఇంజక్షన్ ఇచ్చిన కొద్ది...