Home Search
పశ్చిమ బెంగాల్ - search results
If you're not happy with the results, please do another search
కాంగ్రెస్ది నిప్పుతో చెలగాటం
హిందు, ముస్లిం విభజనకు కుటిల యత్నాలు
ఎన్నికల ప్రయోజనాలే ఆ పార్టీ లక్షం
రాహుల్ గాంధీలో దృఢ విశ్వాసం లేదు
రాజ్నాథ్ సింగ్ విమర్శ
బిజెపి 370 సీట్లు గెలుస్తుంది
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ‘ఎన్నికల ప్రయోజనాల’ కోసం...
వయనాడ్లో రాహుల్ ఓటమి ఖాయం
గతంలో జరిగిన అన్ని ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ గెలుచుకునే సీట్లు అత్యల్పమని ప్రధాని నరేంద్ర మోడీ జోస్యం చెప్పారు. కేరళలోని వయనాడ్లో ఓడిపోతానన్న భయంతోనే కాంగ్రెస్ నాయకుడు రాహుల్...
కేంద్రంలో వచ్చేది మళ్లీ మా ప్రభుత్వమే
కోల్కత: తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీకి దూరదృష్టి కొరవడిందని ప్రధానినరేంద్ర మోడీ విమర్శించారు. బిజెపి-ఎన్డిఎ తప్ప వేరే ఏ రాజకీయ శక్తి ఈసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితిలో లేదని...
టిఎంసి హిందువులను రెండో కేటగిరి పౌరులను చేసేసింది: మోడీ
బర్ధమాన్: ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం అనేక ర్యాలీలు, రోడ్ షోలు జార్ఖండ్ లో నిర్వహించనున్నారు. కాగా బర్ధమాన్ దుర్గాపూర్ సీటు నుంచి పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థి దిలీప్ ఘోష్ తరఫున...
కాషాయం పుచ్చుకుంటే కేసులుండవా?
ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థుల్లో చాలామందికి నేరచరిత్ర ఉన్నట్టు వారి అఫిడవిట్లలో బయటపడింది. ఇప్పటివరకు ప్రస్తుత లోక్సభ, రాజ్యసభ ఎంపిలు 763 మందిలో 306 మందిపై క్రిమినల్ కేసులు, 194 మంది పై...
ఉగ్రవాదంపై సరళ వైఖరి వారి అభిమతం
మమతపై నడ్డా ఆరోపణ
బహరాంపూర్ (పశ్చిమ బెంగాల్) : ‘ఉగ్రవాదంపై సరళంగా వ్యవహరించే’ ప్రభుత్వం కేంద్రంలో ఉండాలని తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) అధ్యక్షురాలు మమతా బెనర్జీ కోరుకుంటున్నారని భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడు...
హెలికాప్టర్లో పడిపోయి మళ్లీ గాయపడ్డ మమతా బెనర్జీ
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం దుర్గాపూర్ లో హెలికాప్టర్లో పడిపోయింది. ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. ఆమె భద్రతా సిబ్బంది ఆమెను సకాలంలో కాపాడారు. ఆ తర్వాత ఆమె...
రెండో దశలో 61% ఓటింగ్
రెండవ దశ లోక్సభ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 88 లోక్సభ స్థానాలలో 60 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. కేరళ, పశ్చిమ బెంగాల్లోని కొన్ని...
టిఎంసి నాయకుడి ఇంట్లో ఆయుధాలు, బాంబులు లభ్యం
కోల్కత: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) అధికారులపై జనవరి 5న దాడి చేసిన కేసుకు సంబంధించి శుక్రవారం సిబిఐ అధికారులు పశ్చిమ బెంగాల్లోని సందేశ్ఖాలీలోని ఒక స్థానిక టిఎంసి నాయకుడి ఇంటిపై దాడి చేసి భారీ...
Parliament Elections: రెండో దశ పోలింగ్ ప్రారంభం
ఢిల్లీ: దేశ వ్యాప్తంగా 88 పార్లమెంట్ స్థానాలలో రెండో దశ పోలింగ్ శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. రెండో దశ పోలింగ్ 15.88 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ...
నేడు రెండో విడత పోలింగ్
లోక్సభ ఎన్నికల రెండవ దశ పోలింగ్ శుక్రవారం 89 నియోజకవర్గాలలో జరగనుండగా కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, శశి థరూర్, నటుడు అరుణ్ గోవిల్ తదితర ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బిజెపి...
సందేశ్ఖాలీ కేసులో సిబిఐ తొలి ఎప్ఐఆర్ నమోదు
పశ్చిమ బెంగాల్లోని సందేశ్ఖాలీలో భూ కబ్జా, మహిళలపై లైంగిక దాడి ఆరోపణలకు సంబంధించి ఆ ప్రాంతానికి చెందిన ఐదుగురు పలుకుబగల వ్యక్తులపై తొలి కేసును సిబిఐ నమోదు చేసినట్లు గురువారం అధికారులు వెల్లడించారు....
25 వేల మంది టీచర్ల నియామకాలు రద్దు
కోల్కత: స్టేట్ లెవల్ సెలెకన్టెస్ట్-2016(ఎస్ఎల్ఎస్టి) నియామక ప్రక్రియ ద్వారా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలలలో జరిగిన టీచర్ల ని యమాకాలను అక్రమంగా తేలుస్తూ 25,753 నియ మాకాలను కలకత్తా హైకోర్టు...
మమత రాజీనామా చేయాలి.. బిజెపి డిమాండ్
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల టీచర్లు, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వంలో జరుగుతున్న బరితెగింపు అవినీతికి...
హైకోర్టు తీర్పు చట్ట విరుద్ధం
సుప్రీంకోర్టులో సవాలు చేస్తా
న్యాయ వ్యవస్థతతో బిజెపి కుమ్మక్కు
బిజెపి సూచనల మేరకే కోర్టు తీర్పులు
మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు
రాయిగంజ్: టీచర్ నియామక పరీక్ష ద్వారా 2016లో జరిగిన నియామకాలన్నిటినీ రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు...
25,753 టీచర్ల నియామకాలు రద్దు
4 వారాలలో జీతాలు వాపసు చేయాలి
కలకత్తా హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశం
టీచర్ల నియామకాలలో అక్రమాలపై ఉద్యోగార్థుల పోరాట ఫలితం
కోల్కత: స్టేట్ లెవల్ సెలెకన్టెస్ట్-2016(ఎస్ఎల్ఎస్టి) నియామక ప్రక్రియ ద్వారా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రాయోజిత,...
వలస కార్మికులకు మమత బెనర్జీ హెచ్చరిక
కోల్ కతా: ఈద్ సందర్భంగా పశ్చిమ బెంగాల్ కు వచ్చిన వలస కార్మికులు ఓటేయకుండా వెళితే వారికే నష్టమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరించారు. ముర్షీదాబాద్ లో శుక్రవారం ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తూ...
కొనసాగుతున్న లోక్ సభ ఎన్నికల పోలింగ్
చెన్నై: తమిళనాడు, త్రిపుర, ఉత్తరఖండ్, ఉత్తర ప్రదేశ్,పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఎండలకు ఎక్కువగా ఉండడంతో ఓటర్లు పోలింగ్ బూతులకు రాలేకపోతున్నారు. తొలి విడత ఎన్నికల...
రామ నవమి ఘర్షణలు ‘ప్రీప్లాన్డ్’ : మమతా బెనర్జీ
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ లోని ముర్షీదాబాద్ జిల్లాలో జరిగిన శ్రీరామ నవమి ఘర్షణలు బిజెపి రెచ్చగొట్టినవేనని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. పైగా ఆ ఘర్షణలు ‘ప్రీప్లాన్ఢ్’ గా రూపొందించనవేనని...
సివిల్స్లో తెలుగు మెరుపులు
దేశంలో ప్రభుత్వ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మక సర్వీసులుగా పేరుగాంచిన సివిల్స్లో తెలుగు విద్యార్థుల హవా పెరుగుతున్నది. ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్లను ఎంపిక చేసే సివిల్స్ పరీక్షల్లో ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థులే సింహ భాగం...