Home Search
యాసంగి - search results
If you're not happy with the results, please do another search
ఢిల్లీ పర్యటనకు బయల్దేరిన సిఎం కెసిఆర్..
హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా సిఎం కెసిఆర్ నాలుగు రోజలపాటు ఢిల్లీలో ఉండనున్నారు. సిఎం కెసిఆర్ వెంట పలువురు మంత్రులు, ఎంపిలు,...
ఢిల్లీలో తేల్చుకుంటాం
వానాకాలం ధాన్యం ప్రతి గింజా కొంటాం
మంత్రులు, అధికారులతో వెళ్లి కేంద్రమంత్రులను కలుస్తాం, వీలైతే ప్రధాని మోడీతోనూ మాట్లాడుతాం, ఏడాదిలో ఎంత ధాన్యం కొంటారో కేంద్రం చెప్పాలి, అనూరాధ కార్తె వచ్చేసింది, పంటలపై...
కెసిఆర్ ధర్నాతో వెనక్కి తగ్గిన ప్రధాని మోడీ: గుత్తా సుఖేందర్ రెడ్డి
నల్లగొండ: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన ధర్నాతో చలనం వచ్చి, ప్రధాని మోడీ మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడం హర్షణీయమని, కానీ కేంద్రం తెలంగాణాలో ఎంత మొత్తంలో ధాన్యం కొంటారో స్పష్టత...
తెలంగాణ వడ్లపై ఎందుకీ వివక్ష?
రాష్ట్రం ఏర్పడిన అనతికాలంలోనే అనేక రైతు సంక్షేమ ఫలాలు... రైతు బంధు అందించి, 24 గంటల ఉచిత విద్యుత్తు, దేశంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్ట్ కాళేశ్వరం ను రికార్డ్ సమయంలో పూర్తి చేసి...
పార్బాయిల్డ్ రైస్ తీసుకోం: కేంద్రం
న్యూఢిల్లీ: పార్బాయిల్డ్ రైస్ తీసుకోబోమని కేంద్ర ప్రభుత్వం గురువారం తెలిపింది. అంతేకాక యాసంగి పంట కూడా పరిమితంగానే కొంటామని పేర్కొంది. ఇక రబీ పంట సేకరణకు సంబంధించి రాష్ట్రాలతో చర్చించిన తర్వాతే వచ్చే...
బిజెపికి చరమగీతం పాడితేనే దేశానికి విముక్తి: కెసిఆర్
హైదరాబాద్: వడ్లు కొంటదా కొనదా కేంద్రం చెప్పాల్సిందేనని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. గురువారం ఉదయం వరిధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నగరంలోని ఇందిరా పార్క్ వద్ద ఉన్న...
ఎఫ్సిఐని గాడిలో పెట్టండి
రాష్ట్రం నుంచి మొత్తం బియ్యాన్ని కొనుగోలు చేయించండి
పంజాబ్తో సమానంగా తెలంగాణ నుంచి కూడా
బియ్యాన్ని సేకరించాలి దేశ ప్రజలకు ఆహార భద్రత
కల్పించవలసిన బాధ్యత గల ఎఫ్సిఐ అసంబద్ధ విధానాలను...
కేంద్రానికి రాష్ట్ర ధనం కావాలి ధాన్యం అక్కర్లేదు
యాసంగి ధాన్యంపై కేంద్రం తన వైఖరిని పునఃసమీక్షించుకోవాలి రాష్ట్రంలో సాగునీటి వసతులకు కేంద్రం ఎటువంటి సాయం అందించడం లేదు నేడు ఇందిరాపార్కు వద్ద జరిగే ధర్నాలో కూర్చోబోతున్నాం కేంద్రం రెండు నాల్కల ధోరణిని...
టమాటాకు ఇక టాటా!
భగ్గుమంటున్న ధరలు, వర్షాలతో దెబ్బతిన్న పంటలు, తగ్గిన దిగుబడి, పెరిగిన గిరాకీ కిలో రూ.80,
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. గతంలో ఎన్నూడు లేని విధంగా టామాటా ధరలు దీపావళి బాంబుల్లా...
సిరిసిల్ల విద్యార్థుల కుటుంబాలకు మంత్రి కెటిఆర్ పరామర్శ
కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా, ఆరుగురు విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున చెక్కులు అందజేత, దుర్ఘటన జరిగిన ప్రదేశములో హెచ్చరిక బోర్డులు పెట్టాలని అధికారులకు మంత్రి ఆదేశం
కరీంనగర్ : సిరిసిల్ల...
భగ్గు మంటున్న టమాటా ధరలు
వర్షాలతో దెబ్బతిన్న పంటలు
తగ్గిన దిగుబడి .. మార్కోట్లో పెరిగిన పోటీ
కిలో టామాటో రూ.80
హైదరాబాద్: రాష్ట్రంలో కూరగాయల ధరలు భగ్గమంటున్నాయి. గతంలో ఎన్నూడు లేని విధంగా టామాటా ధరలు దీపావళి బాంబుల్లా పేలుతున్నాయి. కిలో...
కేంద్ర విధానాలతో రాష్ట్రంపై ఆర్థిక భారం: మారెడ్డి
అండగా ఉండాల్సిన కేంద్రం అన్యాయం చేస్తోంది
అవసరమైన గన్నీ సంచులు, గోదాములు ఇవ్వలేని దుస్థితిలో కేంద్రం
పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్: ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానాలు రాష్ట్రాలకు తీరని...
90 శాతం వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలి: కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి వ్యవసాయరంగంలో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధిని సాధించిందని సిఎం కెసిఆర్ తెలిపారు. యాసంగిలో తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం ఎంత వరిధాన్యం కొనుగోలు చేస్తుందో ముందుగానే నిర్దారించాలని ప్రధాని...
రేపు మహాధర్నా
కేంద్రంపై ఇక కొట్లాటే
వడ్లపై కేంద్రం వైఖరికి నిరసనగా ఇందిరాపార్కు వద్ద టిఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ధర్నా
ఉ॥ 11గం. నుంచి 2గం. వరకు నిరసన నేడు ప్రధాని, వ్యవసాయ మంత్రులకు లేఖలు...
మహిళలు ఆ దాడులను తిప్పికొట్టారు… గ్రేట్: జగదీష్ రెడ్డి
సూర్యాపేట: తెలంగాణ ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తుందా లేదా అనేది బిజెపి అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ సమాధానం చెప్పాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. బిజెపి అధ్యక్షుడు బండి...
రైతులకు బిజెపి సమస్యగా మారింది: నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: సమస్యలు లేని రైతులకు బిజెపి సమస్యగా మారిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. 4569 కొనుగోలు కేంద్రాలు మంగళవారానికి ప్రారంభించామన్నారు. యాసంగి పంటను కేంద్రం కొంటదా? కొనదా? అనేది...
బండికి ‘రైతు దెబ్బ’
యాసంగి ధాన్యం కొనుగోలుపై బండి సంజయ్ని నిలదీసిన రైతులు
రైతుల పట్ల బిజెపి నాయకుల అసహనం, కర్రలతో దాడి
బండి కాన్వాయ్పై కోడిగుడ్లు విసిరిన రైతులు
కేంద్రం వైఖరి చెప్పకుండా
బిజెపి డ్రామాలు ఆడుతున్నదని...
ధాన్యం సమస్యపై నేడు టిఆర్ఎస్ఎల్పి భేటీ
సిఎం కెసిఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో ఏర్పాటు
కేంద్రం విధానాలను ఎండగడుతూ రైతులను ఆదుకోవడంపై చర్చ
సమావేశం తీసుకోబోయే
నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి
కేంద్రంపై పోరుకు ప్రణాళిక సిద్ధం చేసే అవకాశం
మన తెలంగాణ/హైదరాబాద్ : ధాన్యం...
‘రా’ రైస్కు రాష్ట్రం అనువుకాదు
కిషన్ రెడ్డిపై మారెడ్డి ఫైర్
అధిక ఉష్ణోగ్రత వల్ల పచ్చి బియ్యం సేకరణకు రాష్ట్రం అనుకూలం కాదు
కిషన్ రెడ్డి ప్రధాని దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి పరిష్కారం సాధించాలి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో...
‘కేంద్రం దృష్టికి’ విభజన హామీలు
తిరుపతిలో నేడు దక్షిణాది రాష్ట్రాల సిఎంల భేటీ
రాష్ట్రం నుంచి హాజరుకానున్న హోం మంత్రి మహమూద్ అలీ
వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు, కాళేశ్వరం ప్రాజెక్టుకు
జాతీయ హోదా, గిరిజన విశ్వవిద్యాలయం, బయ్యారం ఉక్కు...