Home Search
రైతులు - search results
If you're not happy with the results, please do another search
ఏడాదికి ఒకేసారి రైతుబంధు అర్హుల జాబితా
ఈసారి జనవరి 23 వరకు పాసుపుస్తకం వచ్చిన పట్టాదారులకే పెట్టుబడి సాయం
కొత్తగా డిజిటల్ సైన్ అవుతున్న భూములకు వచ్చే ఏడాదే
భూమిని అమ్ముకుంటే రబీలో సాయం నిలిపివేత
రైతుబంధు మార్గదర్శకాలను విడుదల చేసిన ప్రభుత్వం
మన తెలంగాణ/హైదరాబాద్...
పల్లెల్లో రానున్నది ప్రగతి విప్లవం
గ్రామాల వారీగా నాలుగేళ్ల ప్రణాళికను అమలు చేయండి
రూ. 39,594 కోట్ల నిధులతో పల్లెలు దేశానికే ఆదర్శం కావాలి
రెండు నెలల్లో వైకుంఠధామాలు, నాలుగు నెలల్లో రైతు వేదికలు పూర్తి చేయండి ఏడాదిలోగా లక్ష కల్లాలు...
నియంత్రిత సాగుతో రైతులకు లాభం: మంత్రి నిరంజన్ రెడ్డి
పెద్దపల్లి: రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి ఆదివారం సందర్శించారు....
వానాకాలం పంట రుణాలేవి ?
సాగు మొదలైనా సకాలంలో రైతులకు సహకరించని బ్యాంకులు
ఈ సీజన్ లక్షం రూ.33,713 కోట్లు.. ఇప్పటి వరకు ఇచ్చింది రూ.500 కోట్లలోపే
దిక్కుతోచని స్థితిలో ప్రైవేట్ వడ్డీవ్యాపారులను ఆశ్రయిస్తున్న అన్నదాతలు
తెలంగాణలో పంట రుణాల పంపిణీలో దారుణం.....
కాళేశ్వరంతో భూమికి బరువయ్యే పంట పండింది: గంగుల
హైదరాబాద్: వ్యవసాయ రంగంలో సిఎం కెసిఆర్ విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. తెలంగాణలో రైతులకు 24 గంటల కరెంటు, రైతుబంధు, అందిస్తున్నామన్నారు. కాళేశ్వరం జలాలతో భూమికి బరువయ్యే పంట...
సంక్షోభంలోనూ స్వావలంబన సాధిద్దాం
కోవిడ్-19 మనకు కొత్త పాఠాలు నేర్పింది
సాహసోపేతమైన నిర్ణయాలకు, పెట్టుబడులకు ఇదే సరైన సమయం
దిగుమతుల నుంచి ఎగుమతుల దిశగా ఎదుగుదాం
ఐసిసి ప్లీనరీ సమావేశంలో ప్రధాని మోడీ పిలుపు
కోల్కతా: కోవిడ్19 సంక్షోభాన్ని ఆత్మనిర్భర్...
జలదీక్ష కాదు… నక్కల సంతాప సభ
సిరిసిల్లలో కాంగ్రెస్పై కెటిఆర్ ఫైర్
మన తెలంగాణ / సిరిసిల్ల: కాంగ్రెస్ పార్టీ ఈ నెల 13న జలదీక్షకు దిగనున్నట్లు ప్రకటించడం కుందేళ్లను చంపితిన్న నక్కలు సంతాప సభ పెట్టినట్లు ఉందని ఐటి, పురపాలక,...
వానాకాలం ‘సాగు’ మొదలు
69,490 ఎకరాలలో పంటలు వేసినట్లు వ్యవసాయ శాఖ తాజా నివేదిక l ప్రభుత్వం వద్దని చెప్పినా 3156 ఎకరాలలో మొక్కజొన్న l రేపో, మాపో నైరుతి.. తొలకరితో సాగుకు మరింత ఊపు
మన తెలంగాణ/హైదరాబాద్...
మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే పండించాలి: కెటిఆర్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అపర భగీరథుడు అని మంత్రి కెటిఆర్ పొగిడారు. బుధవారం సిరిసిల్లలో పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడారు. జల, హరిత, గులాబీ, నీలి, శ్వేత విప్లవాలతో గ్రామీణ ఆర్థిక...
రైతుబంధుకు దరఖాస్తులు
కొత్త పట్టాదారులు 13వ తేదీలోపు ఎఇఒలకు సంబంధిత పత్రాలు ఇవ్వాలని వ్యవసాయశాఖ సూచన
కోటి 50లక్షల ఎకరాలకు రైతుబంధు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని కోటి 50 లక్షల ఎకరాలకు ఈ వానాకాలం సీజన్లో...
పాడి రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు
జూలై 31 వరకు ప్రత్యేక కెసిసి కార్యక్రమాలు
రూ.3 లక్షల వరకు రుణం.. రాష్ట్రంలో దాదాపు మూడు లక్షల మంది పాడి రైతులకు లబ్ధి
హైదరాబాద్ : కరోనా నేపథ్యంలో లాక్డౌన్తో ఆర్థికంగా కుదేలైన పాడి...
ఎంపి బండి సంజయ్ ఎక్కడ?
ఏడాదిగా పత్తాలేరని ఆగ్రహం
ఆచూకీ తెలిపితే పాదయాత్రగా వచ్చి కలుస్తామన్న రైతులు
ఆసీఫ్నగర్లో నిరసన దీక్ష
కరీంనగర్: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపి బండి సంజయ్కుమార్ తీరుపై అన్నదాతలు ఆగ్రహించారు. ఎన్నికల సమయంలో తనను గెలిపిస్తే...
ఏనుగుపై పీనుగు రాజకీయాలు!
ఆమె మేనకా గాంధీ. ప్రస్తుతం నిరుద్యోగిగా ఉన్న మాజీ కేంద్ర మంత్రి, బిజెపి ఎంపి. ఏ నేత చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లు ఎన్నో పార్టీలు మారిన ఆమె రాజకీయ చరిత్ర...
ఎంపిగా గెలిచి మా గ్రామానికి రాలేదని ఆసిఫ్ నగర్ గ్రామస్తుల ఆందోళన
మన తెలంగాణ/కరీంనగర్ రూరల్ : కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కుమార్ గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల ఓట్లతో గెలిచి మా గ్రామానికి వచ్చి మొహం చూపిచక యేడాది ఆవుతుందని, ఎంపి బండి...
ఎరువులు, విత్తనాలకు కొరత లేదు: పువ్వాడ
ఖమ్మం: రైతుల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. కల్లూరు మండలం కొర్లగూడెంలో రైతు వేదిక నిర్మాణానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన...
సోనా బియ్యం కోసం దేశం మొత్తం ఎదురు చూస్తోంది: ఎర్రబెల్లి
జనగాం: కరోనా వైరస్ మహమ్మారి పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. పచ్చదనం-పరిశుభ్రతకి సిఎం కెసిఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు....
ఓ అధికారిని చెప్పుతో కొట్టిన టిక్టాక్ స్టార్ (వైరల్ వీడియో)
చండీగఢ్ : బిజెపి నాయకురాలిగా మారిన టిక్టాక్ స్టార్ సోనాలీ ఫోగట్ ఓ అధికారిని చెప్పుతో కొట్టిన వీడియో వైరల్ అయింది. హర్యానాలోని హిసార్లో ఈ సంఘటన జరిగింది. హిసార్ మార్కెట్ కమిటీ...
శ్రీరాంపూర్లో పులి కదలికలు
అడుగులను గుర్తించిన అధికారులు
వీడియోను చిత్రీకరించిన స్థానికులు
హాని కలిగిస్తే పిడియాక్ట్: పోలీస్, అటవీ అధికారులు
మంచిర్యాల: మంచిర్యాల జిల్లా, శ్రీరాంపూర్ సింగరేణి జిఎం కార్యాలయ పరిసరాల్లో పెద్దపులి సంచారం దడ పుట్టిస్తోంది. పెద్దపులి కదలికలు స్థానికులను...
వ్యవసాయ సంస్కరణలు దేని కోసం?
ఒకే దేశం ఒకే మార్కెట్ అంటూ కేంద్రం తెచ్చిన సంస్కరణ రైతులకు, వినియోగదారులకు లాభమా ! నష్టమా అనే చర్చ జరుగుతుంది. రైతు సంఘాలు, వ్యవసాయ రంగ నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం...
సమైక్య పాలకులతో ఏరువాక పండుగ దూరం: జగదీష్ రెడ్డి
సూర్యాపేట: తెలంగాణలో వ్యవసాయాన్ని సమైక్య పాలకులు ధ్వంసం చేయడంతో ఏరువాక లాంటి పండుగలకు తెలంగాణ రైతులు దూరం చేశారని మంత్రి జగదీష్ రెడ్డి తెలియజేశారు. ఆత్మకూరులో ఏరువాక పౌర్ణమి పూజల్లో మంత్రి జగదీష్...