Sunday, September 22, 2024
Home Search

రైతులు - search results

If you're not happy with the results, please do another search

కార్పొరేట్ వ్యవసాయం!

 కరవుల కష్ట కాలంలో 65 ఏళ్ల క్రితం అవతరించిన అత్యవసర సరకుల చట్టాన్ని సవరించి ఆరు రకాల వ్యవసాయ ఉత్పత్తులను దాని నుంచి తొలగించాలని కేంద్ర మంత్రి వర్గం బుధవారం నాడు...
CM KCR meets with public representatives at Pragathi Bhavan

నిరంకుశబిల్లు

  రాష్ట్ర విద్యుత్ సంస్థల స్వతంత్రతపై గొడ్డలిపెట్టు ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని కొన్ని విధులు, అధికారాలను కట్టడి చేస్తుంది కేంద్రం ఏర్పాటు చేసే సెలక్షన్ కమిటీ ద్వారా రాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్‌ను నియమించబోవడం ఫెడరల్...
Central Govt hikes paddy price

దశ తిరుగుతుందా?

  ఎంఎస్‌ఎంఇల కొత్త నిర్వచనానికి గ్రీన్‌సిగ్నల్ రూ. కోటి పెట్టుబడి, ఐదుకోట్ల టర్నోవర్ ఉంటే మైక్రో యూనిట్లు రూ. ఐదు కోట్ల క్యాపిటల్, 50 కోట్ల టర్నోవర్ ఉంటే చిన్న తరహా పరిశ్రమలు రూ. పది కోట్ల క్యాపిటల్,...
1 Lakhs Double bed room houses distribute on Dasara

దసరాకు లక్ష డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ: వేముల ప్రశాంత్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో ఆరు వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకొని ఏడో వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్...

పిడుగుపాటుకు 30 గొర్రెలు మృతి..

మనతెలంగాణ/ధర్మారం: అకాల వర్షం, పిడుగుపాటుకు 30 గొర్రెలు మృతి చెందిన సంఘటన ధర్మారం మండలం శాయంపేటలో చోటుచేసుకుంది. సాయంపేటకు చెందిన ఆకుల భూమయ్య తన గొర్రెలను మేపేందుకు వెళ్ళి వర్షం రావడంతో చెట్టు...
Etela Rajender fires on JP Nadda Comments

గోదావరి జలాలకు మిడ్‌మానేరు జంక్షన్: ఈటెల

  కరీంనగర్: మిడ్‌మానేరు లింక్ కెనాల్ కింద నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇచ్చామని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. జులై 15 లోపు కెనాల్ పూర్తి చేసి ప్రజలకు సాగునీరు అందిస్తామని,...
Cotton

పత్తికి పంటల బీమా పరేషాన్!

 ‘గులాబీ రంగు పురుగు’ సోకితే పరిహారం ఉండదు వాతావరణ ప్రభావంతో నష్టం వస్తేనే వర్తింపు రెసిస్టెన్స్ కోల్పోయిన బిటి 2 రకం.. దేశీయ పత్తిపై పరిశోధనలు అంతంతే పంటల బీమాలో మార్పులు చేయాలని రాష్ట్రం పలుమార్లు కోరినా...
seeds

విత్తనాలు సిద్ధం!

 సన్నాలకు పెరిగిన డిమాండ్ ప్రైవేట్‌లో అధికంగా కొనుగోలు చేస్తున్న రైతులు టిఎస్‌ఎస్‌డిసి, హాకా, ఎన్‌ఎస్‌సిలతో వరి, కందులు, సోయాబీన్ విత్తనాలు గ్రీన్ మెన్యుర్‌తో కలిపి 4.55 లక్షల క్వింటాళ్లు ప్లాన్... అందుబాటులో 61,854 క్వింటాళ్లు ఇప్పటి వరకు 31,682...
Continuation of Grain Purchase Center until June 8th

జూన్ 8 వరకు పంటల కొనుగోలు కేంద్రాల కొనసాగింపు

  అధికారులను ఆదేశించిన సిఎం కెసిఆర్   మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పంట కొనుగోలు కేంద్రాలను జూన్ 8 వరకు కొనసాగించనున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. మొదట ఈ నెల 31వరకే కొనుగోలు కేంద్రాలను...

డిమాండ్ ఉన్న పంటలు మాత్రమే సాగు చేయాలి: జగదీష్ రెడ్డి

సూర్యాపేట: రైతులు రాజులు కావాలని సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. కోదాడలో నియంత్రిత సాగుపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులు డిమాండ్...
Woman killed in road accident At Film Nagar

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

రంగారెడ్డి: కందుకూరు పరిధి కొత్తగూడ గేట్‌ వద్ద శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు ప్రయాణిస్తున్న లారీని కూరగాయల వ్యాను అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడే మృతిచెందగా.. మరో...
Locusts--attack

పంటల ‘మహమ్మారి’ మిడతల దండు

 ఇప్పటికే అనేక చీడ పీడలతో అన్నదాత సతమతం మిడతల దండుపై అధికారులు, రైతుల్లో ఆందోళన ఏడాదిలో2500 మంది ఆహారం.. ఒక్క మిడతే తినేస్తుంది పచ్చిక బయళ్లను వదలని వైనం.. రాష్ట్రంలో యాసంగి పూర్తి మూడు నెలలు కీలకం... మిడతలు...
food-supply

వరించి.. పోషించి

దేశానికి తిండిపెట్టిన తెలంగాణ జాతీయ నిల్వలకు తల వాటా ఇక్కడి నుంచే యాసంగి వరి సేకరణలో 63% తెలంగాణ నుంచే సేకరించిన 83.01 లక్షల టన్నుల్లో ఇక్కడి నుంచి వచ్చింది 52.23ల.టన్నులు రైతులు పండించిన ప్రతి గింజనూ తెలంగాణ...
CM distribute rice-money for hungry

కాంగ్రెస్ నేతలు రైతు వ్యతిరేకులు: జగదీశ్ రెడ్డి

  యాదాద్రి: కాంగ్రెస్ నేతలు నియంత్రిత సాగు విధానాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ రైతు వ్యతిరేకులుగా మారారని మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. యాదాద్రిభువనగిరి కలెక్టరేట్‌లో నియంత్రిత సాగుపై మంత్రి జగదీష్ రెడ్డి సమీక్షలు జరిపిన...
15 buffaloes died due to electric shock in Jagtial district

విద్యుత్ షాక్ తో 15 గేదెలు మృతి

మన తెలంగాణ/జగిత్యాల‌ః గాలివానకు తెగిపడ్డ విద్యుత్ తీగ.. 15 మూగజీవుల పాలిట మృత్యుపాశమైంది. ఈ విషాద సంఘటన జిల్లాలోని రాయికల్ మండలం రామాజీపేట గ్రామంలో మంగళవారం జరిగింది. అధికారులు, గ్రామస్తుల కథనం మేరకు...
Minister KTR

కోనసీమ, గోదావరి జిల్లాలకు ధీటుగా తెలంగాణ పల్లెలు..

మన తెలంగాణ /సిరిసిల్ల: తెలంగాణలోని ప్రతిపల్లెకు రానున్న రోజుల్లో కోనసీమ, గోదావరి జిల్లాలకు ధీటుగా నీటిని అందించి అద్భుతమైన పంటలు పండించి, తెలంగాణ పల్లెలు బంగారు పల్లెలుగా మారుస్తామని పురపాలక, ఐటి శాఖల...
Minister KTR

ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు కెసిఆర్…

రాజన్న సిరిసిల్ల: ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు సిఎం కెసిఆర్ అని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో మంత్రులు, కెటిఆర్, నిరంజన్ రెడ్డి మంగళవారం పర్యటించారు....

ప్రభుత్వం సూచించిన పంటలనే రైతులంతా సాగు చేయాలి: ఎర్రబెల్లి

  జనగామ: ప్రభుత్వం సూచించిన పంటలనే రైతులంతా సాగు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. జనగామలో నియంత్రిత పంటల సాగువిధానంపై అవగాహన సదస్సు జరిగింది. పంటల ప్రణాళిక, సాగు చేయాల్సిన పంటలు,...
Minister puvvada launches nursing college in Tarnaka

రైతును రాజు చేయాలన్నదే సిఎం కెసిఆర్ లక్ష్యం: పువ్వాడ

  ఖమ్మం: ప్రభుత్వానికి మద్దతుగా మంచుకొండ గ్రామ రైతులు తీర్మానం చేశారు. ప్రభుత్వం సూచించిన విధంగా సమగ్ర పంటల విధానాన్ని అమలు చేస్తామన్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమక్షంలో రైతులు ప్రతిజ్ఞ చేశారు....

విద్యుత్ సవరణ బిల్లుతో రైతులకు ఉచిత కరెంట్ ఉండదు: జెఎసి

హైదరాబాద్: కేంద్ర విద్యుత్ సంస్కరణలపై విద్యుత్ ఉద్యోగుల జెఎసి నిరసన తెలిపాయి. బడా పారిశ్రామికవేత్తల కోసమే విద్యుత్‌ను ప్రైవేటీకరణ చేస్తున్నారని, కేంద్రం తీసుకొచ్చే విద్యుత్ సవరణ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని జెఎసి తెలిపింది....

Latest News