Saturday, September 21, 2024
Home Search

రైతులు - search results

If you're not happy with the results, please do another search
Every one wear mask says Minister sabitha

ఆ పంటలను మాత్రమే వేయాలి: సబితా

  హైదరాబాద్: ప్రభుత్వం సూచించిన పంటలను మాత్రమే రైతులు వేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. వర్షాకాలంలో రైతులు మొక్కజొన్న పంటలు వేయొద్దని సూచించారు. మార్కెట్‌లో...
Dubbak lakes are fill with Godavari water: Harish

దుబ్బాకలో అన్ని చెరువులను నింపుతాం: హరీష్ రావు

హైదరాబాద్: ఈ వర్షాకాలంలోపు దుబ్బాకలోని అన్ని చెరువులను నింపుతామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. అసన్ మీరాపూర్ వద్ద ప్యాకేజీ 12 డిస్ట్రిబ్యూట్ కెనాల్‌తో పాటు దుబ్బాకలోని పలు చెరువులు...
Six farmers dead in road accident at UP

ఆరుగురు రైతుల ప్రాణాలను బలితీసుకున్న రోడ్డు ప్రమాదం….

  లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని ఎతవాలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం రైతుల ప్రాణాలను బలి తీసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... మినీ ట్రక్కులో పనస పండ్లు అమ్ముడానికి రైతులు మార్కెట్...
District wide farm cards for controlled crops

ఇలా ‘సాగు’దాం

  నియంత్రిత పంటలకు జిల్లాలవారీ వ్యవసాయ కార్డులు అమలు బాధ్యత కలెక్టర్లకు సిద్ధమైన పంటల పటం ఆమోదించిన సిఎం? వరి విస్తీర్ణంలో 95వేల ఎకరాలు మైనస్! పత్తి 10లక్షల ఎకరాలు అధికం! అన్ని జిల్లాల్లోనూ పెరగనున్న కంది సాగు మన తెలంగాణ/హైదరాబాద్ : నియంత్రిత...

అక్టోబర్‌లోగా కాళేశ్వరం జలాలు: మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/సిరిసిల్ల: కాళేశ్వరం ప్రాజెక్టు 9వ ప్యాకేజీద్వారా జిల్లాలోని రైతులకు అక్టోబర్ లోగా సాగునీటిని అందిస్తామని ఐటి, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. మంత్రి కెటిఆర్ సిరిసిల్లలో...
Ban on Maize crop during the Vanakalam season

వానాకాలంలో మక్కలపై నిషేధం

  70లక్షల ఎకరాల్లో పత్తి, 40లక్షల ఎ.లో వరి, 15లక్షల ఎ.లో కంది 2 లక్షల ఎ.లో కూరగాయలు ఇక హాట్‌కేకుల్లా మన పంటలు ఇది వ్యవసాయ విప్లవం జిల్లాల వారీగా సాగు రోడ్ మ్యాప్ 2,3 రోజుల్లో కలెక్టర్ల, రైతుప్రతినిధులతో...

పేదోళ్ల ఇంట చికెన్’@300′ ఉడికేనా?….

కిలో ధర @ రూ.300 ఆల్‌టైం రికార్డ్.. డిమాండ్‌కు తగ్గ సప్లై లేకపోవడమేనా? మూడు నెలల కిందట కరోనా వదంతులతో ఉచితంగా పంపిణీ మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో చికెన్ ధరలు ఆల్‌టైం రికార్డును నమోదు చేశాయి....
Continuation of Grain Purchase Center until June 8th

ప్రాణ జలాలు

  ప్రతి బొట్టూ బంగారమే ప్రాజెక్టుల వద్ద రివర్‌గేజ్‌లు సాగునీటి వ్యవహారాలన్నీ ఒకే గొడుగు కిందికి ఆధునిక పరిజ్ఞానంతో నీటి నిర్వహణ వానాకాలం ఆరంభం నుంచే కాళేశ్వరం జలాలతో చెరువులు, కుంటలు నింపే ప్రణాళిక, గోదావరి వరదను ఎప్పటికప్పుడు...
Premature rain in Warangal district

వరంగల్ జిల్లాలో అకాల వర్షం

  పిడుగుపాటుకు ఇద్దరు మృతి తడిసిన వరి ధాన్యం మన తెలంగాణ/నర్సంపేట/చెన్నారావుపేట: ఆదివారం సాయంత్రం వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్‌లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో అపార నష్టం జరిగింది. వర్షం కారణంగా రైతులు...
The price of Chicken per KG was Rs 300

కిలో చికెన్@ రూ.300

  ఆల్‌టైం రికార్డ్.. సప్లైకు తగ్గ డిమాండ్ లేకపోవడమేనా ! మూడు నెలల కిందట కరోనా వదంతులతో ఉచితంగా పంపిణీ మటన్ కేజీకి రూ.1000... అయినా కొనుగోలుకు తగ్గని వినియోగదారులు మన తెలంగాణ/హైదరాబాద్‌: రాష్ట్రంలో చికెన్ ధరలు ఆల్‌టైం...

ప్రైవేటుకు బార్లా…

  రోగం కంటే ప్రమాదకరమైన మందు ఇవ్వడంలో ప్రధాని మోడీకి సాటిలేరు. గతంలో పెద్దనోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అవకతవక అమలు చర్యలతో దేశాన్ని అపూర్వ సంక్షోభంలోకి నెట్టివేసిన నరేంద్ర మోడీ...
Expert reference to CM KCR on controlled cultivation strategy

పత్తి మేలు

  1015లక్షల ఎకరాల్లో కందులు వేయడమూ కరెక్టే, వానాకాలంలో మక్కలు వద్దు, రెండు సీజన్లలోనూ 60-65 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి : నియంత్రిత సాగు వ్యూహంపై సిఎం కెసిఆర్‌కు నిపుణుల సూచన 18న...
Nirmala Sitharaman announces third Financial package

సాగుకు సాయం

  వ్యవసాయం, అనుబంధ రంగాల మౌలిక సదుపాయాలకు రూ.లక్ష కోట్లు పంటలకు సరైన మద్దతు ధర ఎక్కడ మంచి ధర పలికితే అక్కడే అమ్ముకునే సౌకర్యం చట్టపరమైన మార్పులు మత్సకారులకు రూ.20వేల కోట్లు సూక్ష్మ ఆహార...

కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: నిర్మలా సీతారామన్

  న్యూఢిల్లీః వలస కార్మికులు, వీధి వ్యాపారులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మీడియా సమావేశం నిర్వహించారు. ఆత్మ...

చైతన్యపురి పోలీసుల అత్యుత్సాహం

  బిజెపి నాయకుడిపై దాడి..! పాస్‌ల కోసం వచ్చిన వలస కార్మికులపై ఝుళిపించిన లాఠీ! బయటపడ్డ ఎస్‌ఐ ఫోన్‌లో బూతు పురాణం! మనతెలంగాణ/ ఎల్.బి.నగర్ : తెలంగాణ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అభాసుపాలవుతోంది. రాష్ట్రాధినేత కెసిఆర్ రైతులపక్షాన నిలబడి...

నూతన కేంద్ర విద్యుత్ చట్టంతో విద్యుత్ సబ్సిడీలు రద్దు అవుతాయి

  మన తెలంగాణ, హైదరాబాద్ : కేంద్ర విద్యుత్ సవరణ ముసాయిదా బిల్లు ఆమోదం పొందితే రాష్ట్ర ప్రభుత్వాలు అణగారిన వర్గాలకు ఇస్తున్న సబ్సిడి రద్దు అయ్యే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్...

రైతుల మేలు కోసమే నియంత్రిత పంటలు

  అందరూ ఒకే పంట వేసే విధానం పోయి తీరాలి. ఏది పడితే అది పండించి... దాన్ని మార్కెట్‌కు తీసుకొచ్చి కొనమంటే ఎవరూ కొనరు. అంగట్ల సరుకు పోసి ఆగం కావొద్దు. డిమాండ్ ఉన్న...

పార్లమెంట్‌లో కేంద్రాన్ని నిలదీస్తాం

  రైతులు, పేదలు, దళితులను అంధకారంలోకి నెట్టే విద్యుత్ ముసాయిదాను గట్టిగా వ్యతిరేకిస్తాం కేంద్రం డ్రాఫ్ట్‌తో ఏవరికి ఎంత నష్టమంటే.. రైతులు నెలకు రూ.5వేల బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణలో ఉచితంగా విద్యుత్ ఇస్తున్నాం....

సమర్థ సారథ్యంలో సమృద్ధ రాష్ట్రం

  ఆ రేళ్ల అనతికాలంలోనే పుష్కల సుజల రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ సమర్థ రాజకీయ నాయకత్వంలో సాగు రంగంలో వినూత్న ఆలోచనతో దేశానికే కొత్త బాట చూపించే దిశగా అడుగులు వేస్తున్నది. ప్రపంచంలోనే గణనీయమైన...

రేపటి నుంచి గడ్డిఅన్నారం మార్కెట్ బంద్

  మన తెలంగాణ, హైదరాబాద్ : గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కు ఈ బుధవారం నుంచి తాత్కాలిక సెలవు మార్కెటింగ్ శాఖ అధికారులు ప్రకటించారు. మార్కెట్‌లో సోషల్ డిస్టెన్స్ పాటించాలన్న నిబంధనలకు విఘాతం కలగడంతో...

Latest News